అన్వేషించండి

Rs 5 Coins: రూ.5 కాయిన్స్ పై ఆర్బీఐ కీలక నిర్ణయం - చెలామణి నిలిపివేత - కారణం బ్లేడ్లు అంటే నమ్మగలరా ?

RBI: లావుగా ఉండే ఐదు రూపాయల బిళ్లల చెలామణిని ఆర్బీఐ నియంత్రించేసింది. కొత్తగా మింట్ చేయడం లేదు. ఎందుకంటే వాటిని కరిగించి బ్లేడ్లుగా చేయడమే.

Why Is RBI Taking Some Rs 5 Coins Out Of Circulation: ఐదు రూపాయల కాయిన్ అంటే ఈ తరం వారికి ఓ ఎమోషన్. ఎందుకంటే ఆ ఐదు రూపాయలతో చాలా చాలా చిన్న చిన్న కోరికలు తీర్చుకుని ఎదిగి వచ్చిన తరం అది. ఇప్పుడు ఫోన్ పేలు, గూగుల్ పేలు వచ్చిన తర్వాత కాయిన్స్ చలామణి పూర్తిగా తగ్గిపోయింది.దీంతో ఆ కాయిన్స్ ను కొంత మంది దుర్వినియోగం చేస్తున్నారు. ఈ కారణంగా ఓ రూపులో ఉండే ఐదు రూపాయల కాయిన్స్ ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది. 

లావుగా ఉండే రూ. 5 కాయిన్స్ మింటింగ్ నిలిపివేత 

ప్రస్తుతం రూపాయి నుంచి ఇరవై రూపాయల వరకూ ఉన్న నాణెలను మింట్ చేస్తున్నారు. చెలామణిలోకి తెస్తున్నారు.  పది రూపాయల కాయిన్స్ చెల్లవన్న ఓ ప్రచారం విస్తృతంగా ఉడటంతో ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా ఎవరూ వినిపించుకోవడం లేదు. అందుకే ఎవరూ వాటిని తీసుకోవడం లేదు. తాజాగా  ఓ రకమైన ఐదు రూపాయల కాయిన్స్ ను మింట్ చేయడం ఆర్బీఐ నిలిపివేసింది. అలాగే  వాటిని వెనక్కి తీసుకోవాలని భావిస్తోంది. ఐదు రూపాయల కాయిన్స్ లో కొన్నాళ్ల క్రితం వరకూ చాలా లావుగా ఉండే కాయిన్స్ ను మింట్ చేసేవారు. కాస్త బరువుగా కూడా ఉండేది. అప్పట్లో డిజిటల్ పేమెంట్స్ లేకపోవడంతో వీటిని విస్తృతంగా చెలామణిలోకి తెచ్చారు. ఇప్పుడు పరిస్థితి మారింది. 

Also Read:  15 రోల్స్ రాయిస్ కార్లను కొనేశారు - తల పాగాకు మ్యాచ్ అయ్యే కార్లోనే వెళతారు - సింగ్ ఈజ్ కింగ్ అని ఊరకనే అంటారా ?

ఆ కాయిన్స్ తో బ్లేడ్ల ఉత్పత్తి 

ఐదు రూపాయల కాయిన్ ను మింట్ చేయడానికి ఐదు రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. అత్యంత క్వాలిటీ ముడిపదార్థం వాడతారు. ఈ ఐదు రూపాయల కాయిన్స్ ను సేకరిస్తున్న కొంత మంది కరగబెట్టి బ్లేడ్ల తయారీకి ఉపయోగిస్తున్నారు. ఒక్క ఐదు రూపాయల కాయిన్ తో మూడు , నాలుగు బ్లేడ్లు తయారు చేసే అవకాశం ఉండటంతో భారీగా లాభాలు వస్తున్నాయి. దీంతో ఆలాంటి కాయిన్స్ ను సేకరించి బ్లేడ్లుతయారు చేస్తున్నారు. ఈ అంశం ఆర్బీఐ దృష్టికి వెల్లింది. సహజంగా కరెన్సీ  విషయంలో ఇలా చేయడం నేరం. అందుకే బ్లేడ్లు తయారు చేసే వారి చేతుల్లో లావుగా ఉండే కాయిన్స్ వెళ్లకుండా.. తామే ఉపసంహరించుకోవాలని భావిస్తోంది. 

Also Read: ఇక టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ ! 

నాణెలను కరిగించి సొమ్ము చేసుకునే బిజినెస్ పెద్దదే 

నిజానికి నాణెల విలువకు.. వాటిని తయారుచేసే విలువకు పొంతన ఉండదు. రూపాయి కాయిన్ తయారు చేయడానికి నాలుగైదు రూపాయల విలువైన నికెల్ వాడతారని చెబుతారు. ఇలా చాలా కాయిన్స్ వాటికి ఉన్న విలువ కన్నా ఖరీదైన లోహంతో ఉంటాయి. దీన్ని ఆసరాగా చేసుకుని చాలా మంది కరగబెట్టి వ్యాపారాలు చేస్తూంటారు. అందుకే ఆర్బీఐ కఠిన చట్టలు తీసుకు వచ్చింది. ఇప్పుడు బ్లేడ్ల తయారీ దారులు ఆ పని చేస్తూండటంతో చాలా కాలం క్రితమే వాటి ఉత్పత్తిని నిలిపివేసింది. తాజాగా ఉపసంహరించుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagruthi Kavitha: గుంపు మేస్త్రీ ,గుంటనక్క కలిసి ట్యాపింగ్ డ్రామాలుడుతున్నారు - కవిత తీవ్ర వ్యాఖ్యలు
గుంపు మేస్త్రీ ,గుంటనక్క కలిసి ట్యాపింగ్ డ్రామాలుడుతున్నారు - కవిత తీవ్ర వ్యాఖ్యలు
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
Sandhya Nama Upasate Trailer : క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే

వీడియోలు

MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
India vs New Zealand T20 Preview | నేడు భారత్ - న్యూజిలాండ్ మొదటి టీ20
Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagruthi Kavitha: గుంపు మేస్త్రీ ,గుంటనక్క కలిసి ట్యాపింగ్ డ్రామాలుడుతున్నారు - కవిత తీవ్ర వ్యాఖ్యలు
గుంపు మేస్త్రీ ,గుంటనక్క కలిసి ట్యాపింగ్ డ్రామాలుడుతున్నారు - కవిత తీవ్ర వ్యాఖ్యలు
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
Sandhya Nama Upasate Trailer : క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
Amaravati News: అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
Sunita Williams Retires: నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
AR Rahman: భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
Embed widget