అన్వేషించండి

Afghanistan News: తాలిబన్లకు అమెరికా డెడ్ లైన్.. ఆగస్టు 31 వరకు నో ఛాన్స్!

ఆగస్టు 31.. ఎప్పుడెప్పుడు వస్తుందా అని తాలిబన్లు ఎదురుచూస్తున్నారు. అఫ్గాన్ ను వశం చేసుకుని వారం రోజులు గడుస్తున్న ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడానికి.. ఈ తేదీకి ఓ లింకుంది. అదేంటో మీరే చూడండి.

అఫ్గానిస్థాన్ ను చేజిక్కించుకోవడానికి దాదాపు రెండు దశాబ్దాలుగా తాలిబన్లు పోరాడుతున్నారు. ఎట్టకేలకు వారం రోజుల క్రితం కాబూల్ ను హస్తగతం చేసుకొని ప్రభుత్వంపై విజయం సాధించారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి కీలక ప్రకటన చేయలేదు. దీనికి కారణమేంటి? ఎలాంటి అడ్డుంకులు లేకపోయినా ఎందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదు?

అమెరికా డెడ్ లైన్..

తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటు చేయకపోవడానికి ప్రధాన కారణం అమెరికా అని సమాచారం. ఆగస్టు 31 నాటికి తమ దళాలను అఫ్గానిస్థాన్ నుంచి పుర్తిస్థాయిలో ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్ణయించింది. అప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని తాలిబన్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దళాలు వెనుదిరిగే వరకు ఎలాంటి చర్యలు చేపట్టకూడదని అమెరికా- తాలిబన్ల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని అఫ్గానిస్థాన్​ అధికారి వెల్లడించారు. దీంతో ప్రపంచం చూపు ఆగస్టు 31పై ఉంది. ఆ తర్వాత తాలిబన్లు అఫ్గాన్ లో ఎలాంటి అరాచకం సృష్టిస్తారో అని ఆందోళన చెందుతున్నాయి ప్రపంచదేశాలు.

Also Read: Pakistan Mindest : ఆమె వేసుకున్న బ్రా కలరే వాళ్లకు ముఖ్యం... స్వాతంత్ర్యం దినోత్సవం కాదు ! పాకిస్తాన్ జనం తీరుపై నటి ఫైర్

అమెరికా సంగతేంటి?

మరోవైపు తమ దళాలను, ప్రజలను అఫ్గానిస్థాన్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అమెరికా విశ్వప్రయత్నాలు చేస్తోంది. తాలిబన్ల ఆక్రమణ తర్వాత పరిణామాలతో అమెరికా ప్రణాళికలు తలకిందులయ్యాయి. ఇప్పటివరకు 5,700 మందిని విమానాల ద్వారా దేశాన్ని దాటించింది అమెరికా మిలిటరీ. ఇంకా వేలమందికిపైగా ప్రజలు అఫ్గాన్​లోనే ఉన్నారు. అనుకున్న తేదీలోగా మిగిలిన వారిని రక్షించడం, సైన్యాన్ని వెనక్కి రప్పించడం చిన్న విషయేమేం కాదు.

భయాందోళన..

అమెరికాతో పాటు యూకే, స్పెయిన్, భారత్ వంటి దేశాలు.. అఫ్గానిస్థాన్ నుంచి తమ పౌరులను వెనక్కి రప్పించేందుకు కృషి చేస్తున్నాయి. అయితే తాలిబన్ల భయంతో చాలా మంది ఇళ్ల నుంచి బయటకి రావడానికి కూడా భయపడుతున్నారు. కొంతమంది విమానాశ్రయం వరకు చేరుకున్నా విమానం ఎక్కే వరకు టెన్షన్ తప్పట్లేదు. ఇటీవల కాబూల్ విమానాశ్రయంలో జరిగిన తొక్కిసలాట, కాల్పులు వంటి ఘటనలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. మరి ఇప్పుడు ఆగస్టు 31 తర్వాత అఫ్గాన్ లో పరిస్థితులు మరింత ఘోరంగా ఉంటాయేమోనని అందరూ భయపడుతున్నారు. మరి ఆగస్టు 31 తర్వాత ఏమవుతుందో చూడాలి.

Also Read: Covid19 Update: వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వస్తుంది.. ఎందుకిలా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Vijayawada Traffic Diversions: పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, భయంతో నిద్రలేచిన ప్రజలు- అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Vijayawada Traffic Diversions: పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
పెద్దగట్టు చేరిన దేవరపెట్టె - ఈ 20 వరకు హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ట్రాఫిక్‌ మళ్లింపు
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, భయంతో నిద్రలేచిన ప్రజలు- అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.