అన్వేషించండి

Parlament Sessions : షిఫ్ట్ పద్దతిలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. త్వరలో నిర్ణయం తీసుకోనున్న సభాపతులు !

Parlament Sessions : షిఫ్ట్ పద్దతిలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. త్వరలో నిర్ణయం తీసుకోనున్న సభాపతులు !

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై మళ్లీ కరోనా ప్రభావం కనిపిస్తోంది. గత సెషన్స్‌లో కరోనా ఎలాంటి ప్రభావం చూపించలేదని అనుకునే సమయంలోనే ధర్డ్ వేవ్ విరుచుకుపడుతోంది. దీంతో  ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఎలా నిర్వహించాలా అని ఉన్నత స్థాయి వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి.  కోవిడ్ వ్యాప్తి కారణంగా ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయించాలంటూ ఉభయ సభల సెక్రటరీ జనరల్స్‌కు సభాపతులు ఆదేశాలు జారీ చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో తొలుత ఫోన్లో మాట్లాడి అనంతరం సెక్రటరీ జనరల్‌కు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆదేశాలిచ్చారు. 

Also Read: ABP C-Voter Survey: పంజాబ్‌లో హంగ్ తప్పదా? మరి కింగ్ మేకర్ ఎవరు? తాజా ABP C-Voter సర్వే ఫలితాలివే

కోవిడ్-19 ప్రొటోకాల్ అమలుపై సమీక్ష అవసరమని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ భావిస్తున్నారు. గత శీతాకాల సమావేశాల్లోనూ కోవిడ్-19 నిబంధనలు అమలు చేశారు.2020లో పూర్తిస్థాయి కోవిడ్-19 ప్రొటోకాల్ అనుసరించి, ఉదయం పూట రాజ్యసభ, మధ్యాహ్నం తర్వాత లోక్‌సభ నిర్వహించారు. సభా సమయంలో ఉభయ సభలు, పబ్లిక్ గ్యాలరీలో ఎంపీలను కూర్చోబెట్టి సోషల్ డిస్టెన్స్ పూర్తిగా అమలు చేశారు.  2021 బడ్జెట్ సెషన్ తొలి అర్థభాగంలోనూ ఇదే పద్ధతి అమలు చేశారు.

Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!

ఆ తర్వాత జరిగిన సెషన్లలో సాధారణ పద్ధతిలో ఏకకాలంలో ఉభయ సభలు జరిగాయి. అయితే ఆయా సభల్లో పబ్లిక్ గ్యాలరీలోనూ సభ్యులను కూర్చోబెట్టి సోషల్ డిస్టెన్స్ అమలు చేశారు. త్వరలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలను ఏ పద్ధతిలో నిర్వహించాలన్న అంశంపై సమీక్ష జరిపి నిర్ణయించనున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే 2020లో పూర్తిస్థాయి కోవిడ్-19 ప్రొటోకాల్ అనుసరించి, ఉదయం పూట రాజ్యసభ, మధ్యాహ్నం తర్వాత లోక్‌సభ నిర్వహించినట్లుగానే ఈ సారి అదే పద్దతిని ఫాలో అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 

Also Read: ఉత్తరాఖండ్, మణిపుర్‌లో కాంగ్రెస్- భాజపా నువ్వానేనా.. గోవాలో మళ్లీ కాషాయమే!

ఇటీవల మహారాష్ట్ర్ల లో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలు ఐదు రోజు జరిగాయి. ఆ తర్వాత కనీసం యాభై మందికిపైగా ఎమ్మెల్యేలు.. పది మందికిపైగా మంత్రులు కరోనా బారిన పడ్డారు. అందుకే  సారి మరింత  కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు . 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Firecracker Explosion: విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
విశాఖలోని ఓ ఇంట్లో భారీ పేలుడు, తప్పిన పెను ప్రమాదం.. బాణసంచా నిల్వలపై స్థానికులు ఆగ్రహం
Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Kerala Assembly Elections 2026: కేరళ ఫలితాలను తేల్చేది గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న వారే - ఉద్యోగ సంక్షోభం, యుద్ధం ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు?
Orissa Fire Accident: ఒడిశాలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది పేషెంట్లు మృతి, కొందరి పరిస్థితి విషమం
ఒడిశాలోని మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది పేషెంట్లు మృతి, కొందరి పరిస్థితి విషమం
Mahindra XEV 9S నిజంగానే 679 కి.మీ రేంజ్‌ ఇస్తుందా? రియల్ టైంలో ఎంత దూరం వెళ్లింది
Mahindra XEV 9S నిజంగానే 679 కి.మీ రేంజ్‌ ఇస్తుందా? రియల్ టైంలో ఎంత దూరం వెళ్లింది

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Embed widget