అన్వేషించండి

K Srinath IAS: పోర్టర్‌గా పని చేసి ఐఏఎస్ సాధించాడు - ఈ శ్రీనాథ్ పట్టుదల ముందు ఏదైనా ఓడిపోవాల్సిందే !

Kerala: సాధించాలనే పట్టుదల ఉండాలి కానీ కొండంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని అయినా సులువుగా సాధిస్తారు. కేరళకు చెందిన శ్రీనాథ్ అలాంటివాడే.

Srinath worked as a porter at a railway station and attained IAS : వీధి దీపాల కింద చదువుకుని పైకి వచ్చారని మహనీయుల గురించి మనం పాఠాలుగా చదువుకుని ఉంటాం. అప్పట్లో కరెంట్ కొరత కాబట్టి .. ధనవంతుల ఇళ్లకే కరెంట్ సరఫరా ఉంటుంది కాబట్టి అలా చదువుకునేవారు. మరి ఈ రోజుల్లో ఏం చేస్తారు ?. ఈ రోజుల్లో అయితే రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫైతో ఆ ఘనత సాధిస్తున్నారు. రైల్వేలో పోర్టర్‌గా పని చేస్తూ స్టేషన్‌లో లభించే ఫ్రీ వైఫై సాయంతో మొబైల్ ఫోన్లలో చదువుకున్న యువకుడు.. ఐఏఎస్ సాధించారు.                    

కేరళకక చెందిన కె.శ్రీనాథ్ అనే యువకుడు తన నాలుగో ప్రయత్నంలో సివిల్స్ లో ర్యాంక్ సాధిచారు. అతనికి లభించిన ర్యాంక్ ఆధారంగా ఐఏఎస్ ఖరారు అయింది. అయితే చాలా మంది ఐఏఎస్ సాధిస్తూంటారు అందులో గొప్పేముంది అనుకోవచ్చు. అది నిజమే. చాలా మంది ఐఏఎస్ సాధిస్తూ ఉంటారు. కానీ శ్రీనాథ్ సాధించడం ప్రత్యేకం. ఎందుకంటే ఆయన పోర్టర్‌గా పని చేసేవారు.               

కేరళలోని ఎర్నాకుళం రైల్వే స్టేషన్‌లో పోర్టర్‌గా పని చేస్తే శ్రీనాథ్‌కు చదువు అంటే ఇష్టం.  మంచి ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే కుటుంబంలో సంపాదించాల్సింది తాను ఒక్కటే. దీంతో రోజుకు ఐదు వందల వరకూ సంపాదించగలిగే పోర్టర్ పనిని వదులుకోలేదు. అలాగని తన లక్ష్యాన్ని కూడా వదులుకోలేదు. దేనిపని దానిదే అన్నట్లుగా కష్టపడ్డాడు. అతి కష్టం మీద ఓ స్మార్ట్ ఫోన్ కొొనుక్కుని.  రైల్వేస్టేషన్‌లో లభించే ఫ్రీ వైఫైతో ప్రిపేర్ కావడం ప్రారంభించాడు. చివరికి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో పాసై మంచి ఉద్యోగం సాధించాడు.అయితే అది శ్రీనాథ్ కు అంత సంతృప్తి ఇవ్వలేదు. తన స్థాయికి ఖచ్చితంగా సివిల్స్ కరెక్ట్ అని గట్టిగా నమ్మాడు. అనుకున్న విధంగా ప్రయత్నాలు చేశాడు. మూడు సార్లు ఎదురు దెబ్బలు తగిలినా వెనక్కి తగ్గలేదు. నాలుగో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంక్ సాధించాడు.                                  

శ్రీనాథ్ బ్యాక్ గ్రౌండ్ తెలిసిన తర్వాత అతను సాధించిన విజయం అన్యసామాన్యమైన విజయం సాధించారని ప్రశంసిస్తున్నారు. పోర్టర్ గా పని చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎంతో శారీరక శ్రమ ఉంటుంంది. అయినప్పటికీ పన్నెండు గంటలు పోర్టర్ గా పని చేసుకుని మిగిలిన సమయంలో చదువుకుని ఐఏఎస్ సాధించినా శ్రీనాథ్ కు.. ప్రైడ్ ఆఫ్ కేరళగా పిలుస్తున్నారు.                       

Also Readఒక్కడినే వస్తా, నువ్వు ఎవరితో వస్తావో రా... అన్నయ్య విష్ణుకు మంచు మనోజ్ సవాల్ 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Embed widget