అన్వేషించండి

Shikshak Parv 2021: 'శిక్షక్ పర్వ్'ను ప్రారంభించిన ప్రధాని.. హైలెట్స్ ఇవే

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 'శిక్షక్ పర్వ్ ' కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాలని అన్నారు.

దేశంలోని విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకురావడం కోసమే జాతీయ విద్యా విధానం (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ) 2020ని ప్రవేశపెట్టామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 'శిక్షక్ పర్వ్' కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించారు. విద్య అందరికీ అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా మోదీ ఆకాంక్షించారు.

సంజ్ఞల డిక్షనరీ, టాకింగ్ బుక్స్​ను మోదీ ఆవిష్కరించారు. సీబీఎస్​ఈ కోసం స్కూల్ క్వాలిటీ అస్యూరెన్స్, అసెస్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్​ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ పాల్గొన్నారు.

మోదీ ప్రసంగంలో హైలెట్స్ ఇవే..

  1. ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న టీచర్లను ప్రధాని మోదీ అభినందించారు. వారు చేసిన కృషి అమోఘమని ప్రశంసించారు.
  2. సంజ్ఞల డిక్షనరీ, టాకింగ్ బుక్స్​ను ఆవిష్కరించారు. దివ్యాంగులకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ డిక్షనరీలో దాదాపు 1000కి పైగా పదాలున్నాయి.
  3. సీబీఎస్ఈ కోసం క్వాలిటీ అస్యూరెన్స్, అసెస్ మెంట్ ఫ్రేమ్ వర్క్ ను విడుదల చేశారు. ఇది పిల్లల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని మోదీ అన్నారు.
  4. జాతీయ విద్యా విధానం 2020 అమలుకు అందరూ సహకరించాలన్నారు. ఇప్పటివరకు ఉపాధ్యాయులు, విద్యావేత్తలు చేసిన కృషిని కొనియాడారు. పిల్లల తల్లిదండ్రులు కూడా ఇందుకు మద్దతు ఇవ్వాలన్నారు.
  5. విద్యారంగంలో ప్రైవేట్ సెక్టార్ భారీ పెట్టుబడులు పెట్టి ముందుకు రావాలన్నారు. విద్యా నాణ్యతను పెంపొందిచడమే లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు.
  6. నిష్టా 3.0, విద్యాంజలి పోర్టల్స్ ను మోదీ ప్రారంభించారు. ఉపాధ్యాయులు.. కొత్త విధానాలు, టెక్నాలజీని నేర్చుకోవడానికి ఇవి ఉపయోగించుకోవాలని సూచించారు.

'శిక్షక్ పర్వ్​-2021' కార్యక్రమాన్ని 'క్వాలిటీ అండ్ సస్టేనెబుల్ స్కూల్స్: లెర్నింగ్స్ ఫ్రం స్కూల్స్ ఇన్ ఇండియా' అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. విద్యా నాణ్యతను పెంచేందుకు ఈ కార్యక్రమం తోడ్పడనుంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Air India Flight Bird Strike: కొలంబో- చెన్నై ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి.. ల్యాండింగ్ సమయంలో ఘటన
కొలంబో- చెన్నై ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి.. ల్యాండింగ్ సమయంలో ఘటన
Mohith Reddy In Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
BRS MLA Kaushik Reddy: గెలిచాక పార్టీ మారితే వెయ్యి మందితో దాడి, తుక్కుతుక్కు చేస్తాం: కౌశిక్‌రెడ్డి వార్నింగ్
గెలిచాక పార్టీ మారితే వెయ్యి మందితో దాడి, తుక్కుతుక్కు చేస్తాం: కౌశిక్‌రెడ్డి వార్నింగ్
CJI BR Gavai Attacker: ‘దేవుడు శాసించాడు.. నేను పాటించాను’ CJI గవాయిపై దాడికి యత్నంపై లాయర్ వింత రియాక్షన్
‘దేవుడు శాసించాడు.. నేను పాటించాను’ CJIపై దాడికి యత్నంపై లాయర్ వింత రియాక్షన్
Advertisement

వీడియోలు

Pakistan Fielding Women's ODI World Cup | ట్రోల్ అవుతున్న పాకిస్తాన్ ప్లేయర్స్
Kranti Goud India vs Pakistan ODI | బౌలింగ్ తో అదరగొట్టిన క్రాంతి గౌడ్
Ind vs Pak ODI Women's WC 2025 | పాకిస్తాన్‌పై భారత్ సూపర్ విక్టరీ
India vs Pakistan Shake Hand Controversy | వరల్డ్ కప్‌లోనూ ‘నో హ్యాండ్‌షేక్’
దుర్గా నిమజ్జనంలో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లదాడి, వాహనాలకు నిప్పు.. ఇంటర్నెట్ నిషేధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Air India Flight Bird Strike: కొలంబో- చెన్నై ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి.. ల్యాండింగ్ సమయంలో ఘటన
కొలంబో- చెన్నై ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి.. ల్యాండింగ్ సమయంలో ఘటన
Mohith Reddy In Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
BRS MLA Kaushik Reddy: గెలిచాక పార్టీ మారితే వెయ్యి మందితో దాడి, తుక్కుతుక్కు చేస్తాం: కౌశిక్‌రెడ్డి వార్నింగ్
గెలిచాక పార్టీ మారితే వెయ్యి మందితో దాడి, తుక్కుతుక్కు చేస్తాం: కౌశిక్‌రెడ్డి వార్నింగ్
CJI BR Gavai Attacker: ‘దేవుడు శాసించాడు.. నేను పాటించాను’ CJI గవాయిపై దాడికి యత్నంపై లాయర్ వింత రియాక్షన్
‘దేవుడు శాసించాడు.. నేను పాటించాను’ CJIపై దాడికి యత్నంపై లాయర్ వింత రియాక్షన్
Australia Squad against India: భారత్‌తో వన్డే, టీ20 సిరీస్ కోసం జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కెప్టెన్‌గా మిచెల్ మార్ష్
భారత్‌తో వన్డే, టీ20 సిరీస్ కోసం జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కెప్టెన్‌గా మిచెల్ మార్ష్
OG OTT : పవన్ 'OG' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
పవన్ 'OG' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Srikanth Bharat: గాంధీ మహాత్ముడే కాదు - టాలీవుడ్ యాక్టర్ సెన్సేషనల్ కామెంట్స్
గాంధీ మహాత్ముడే కాదు - టాలీవుడ్ యాక్టర్ సెన్సేషనల్ కామెంట్స్
Railway Station Closed on Sundays India : ఆదివారం ఈ రైల్వే స్టేషన్​కు సెలవు.. రీజన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్​గా ఉందిగా
ఆదివారం ఈ రైల్వే స్టేషన్​కు సెలవు.. రీజన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్​గా ఉందిగా
Embed widget