అన్వేషించండి

Prime Minister Modi : స్వదేశీ వస్తువులే కొనుగోలు చేద్దాం - ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

Indigenous products: అమెరికా భారత్ పై సుంకాలు పెంచిన సమయంలో ప్రజలకు ప్రధాని మోదీ కీలక పిలుపునిచ్చారు. ప్రజలు స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలన్నారు.

Prime Minister Modi calls for buying only indigenous products: భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలు వేసిన సమయంలో ప్రధాని మంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రైతులు, చిన్న తరహా పరిశ్రమలు , యువత సంక్షేమాన్ని ప్రభుత్వం తన ప్రధాన ప్రాధాన్యతగా భావిస్తుందని స్పష్టం చేశారు. వారణాసిలో జరిగిన ఒక బహిరంగ సభలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అస్థిర వాతావరణంలో భారతదేశం తన ఆర్థిక ప్రయోజనాల పట్ల   జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.   అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 25% సుంకం విధించారు.   రష్యా నుండి చమురు , ఆయుధాలు రి కొనుగోలు చేస్తున్నందుకు మరింత జరిమానాలు విధిస్తామని హెచ్చరించిన  తరుణంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. 

స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలి ! 

దేశీయ వస్తువులను కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు  పిలుపునిచ్చారు, ఇది దేశ సేవకు ఒక నిజమైన నివాళిగా ఉంటుందని, మహాత్మా గాంధీకి సమర్పణగా ఉంటుందని పేర్కొన్నారు.  “ప్రపంచం అస్థిరత వాతావరణంలో ఉన్నప్పుడు, మనం కూడా స్వదేశీ వస్తువులను మాత్రమే విక్రయించాలి. ప్రతి క్షణం, మనం స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి,” అని ఆయన అన్నారు. భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి సిద్ధంగా ఉందని, అందుకే దేశం తన ఆర్థిక ప్రయోజనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మోదీ అన్నారు. “మా రైతులు, చిన్న తరహా పరిశ్రమలు, యువతకు ఉపాధి... వారి సంక్షేమం మా అత్యంత ప్రాధాన్యత. ప్రభుత్వం ఈ దిశలో అన్ని ప్రయత్నాలు చేస్తోంది,” అని స్పష్టం చేశారు. 

మహాత్ముడే ఆదర్శం

మోదీ తన పిలుపును మహాత్మా గాంధీ  స్వదేశీ ఉద్యమంతో ముడిపెట్టారు.  స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా, భారతీయులు గాంధీ   ఆదర్శాలను సమర్థించడమే కాక, దేశ ఆర్థిక బలాన్ని పెంపొందించవచ్చని ఆయన అన్నారు.స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం ద్వారా దేశీయ రైతులు ,  చిన్న పరిశ్రమలను రక్షించవచ్చన్నారు.  స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం ద్వారా, అమెరికా వంటి దేశాల సుంకా ప్రభావాన్ని తగ్గించవచ్చని, దీనివల్ల దేశీయ పరిశ్రమలు ,  ఉపాధి అవకాశాలు దెబ్బతినవని భావిస్తున్నారు.  

     
వారణాశిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు 
 
మోదీ తన లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో 51వ సందర్శన సందర్భంగా, 2,180 కోట్ల రూపాయల విలువైన 52 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, కొన్నింటిని ప్రారంభించారు.  వీటిలో వారణాసి-భదోహీ రోడ్డు, చితౌని-షూల్ టంకేశ్వర్ రోడ్డు విస్తరణ మరియు హర్దత్‌పూర్ వద్ద రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ నిర్మాణం వంటివి ఉన్నాయి. అదనంగా, ఆయన పీఎం-కిసాన్ పథకం కింద 20,500 కోట్ల రూపాయలను రైతులకు బదిలీ చేశారు   ఆరోగ్యం, విద్య, పర్యాటకం, మౌలిక సదుపాయా,  గ్రామీణాభివృద్ధి రంగాలలో కొత్త పథకాలను ప్రారంభించారు.
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
గుడ్ న్యూస్.. హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
Jupally Krishna Rao: ఆరేళ్లుగా మరమ్మతులు చేయరా? బీమా కాలువను పరిశీలించి, అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
ఆరేళ్లుగా మరమ్మతులు చేయరా? బీమా కాలువను పరిశీలించి, అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
Old Age Viral Love Story: భార్య మెడికల్ బిల్లు కోసం 78 ఏళ్ల వయసులో ఫుడ్ డెలివరీ - రూ.4 కోట్ల సాయం చేసిన ప్రజలు
భార్య మెడికల్ బిల్లు కోసం 78 ఏళ్ల వయసులో ఫుడ్ డెలివరీ - రూ.4 కోట్ల సాయం చేసిన ప్రజలు
Royal Enfield Classic 350ని కేవలం 4600 EMIతో పొందండి... పూర్తి లెక్కలు చూశారా
Royal Enfield Classic 350ని కేవలం 4600 EMIతో పొందండి... పూర్తి లెక్కలు చూశారా

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Iran War Updates: దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
Embed widget