అన్వేషించండి

PM Modi on UN Security Council: సముద్ర భద్రత పెంచాలి.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి.. ఐరాసలో ప్రధాని మోదీ

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని నరేంద్ర మోదీ.. సముద్ర భద్రత, వాతావరణ మార్పులు అంశాలపై వర్చువల్‌గా ప్రసంగించారు.

ప్రపంచ దేశాల మధ్య సముద్ర భద్రతను పెంచాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుతం సముద్ర మార్గాల్లో పైరసీ జరుగుతోందని.. తీవ్రవాదులు వీటిని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి అధ్యక్షత వహించిన మోదీ.. సముద్ర భద్రత, వాతావరణ మార్పులు అంశాలపై వర్చువల్‌గా ప్రసంగించారు. ప్రపంచ దేశాల మధ్య సముద్ర మార్గంలో వాణిజ్యానికి ఎదురవుతోన్న అవరోధాలను తొలగించాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. 

వివిధ దేశాధినేతలు హాజరైన సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. సముద్ర భద్రత, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం గురించి ఐదు సూత్రాలను నిర్దేశించారు. సముద్ర మార్గాలు ప్రపంచ దేశాల వారసత్వ సంపదలు అని... వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ సముద్ర మార్గాలను పైరసీ కోసం వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రవాదులు వీటిని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.

సముద్రాల్లో వ్యర్థాలను వేయడం వల్ల కలుషితంగా మారుతున్నాయని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సముద్ర పర్యావరణాన్ని కలుషితం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా చూసుకోవాలని అప్పుడే వాటిని కాపాడిన వారమవుతామని పేర్కొన్నారు. 

Also read: Ambati Audio : ఆ వాయిస్ నాది కాదు.. నాపై కుట్ర..! "సంచలన ఆడియో"పై అంబటి రాంబాబు వివరణ..!

సముద్ర వివాదాలు సమస్యగా మారాయి..
పలు ప్రపంచదేశాల మద్య సముద్ర వివాదాలు ఉన్నాయని ప్రస్తావించారు. ఇవి అడ్డంకులుగా మారి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాల్ విసురుతున్నాయని పేర్కొన్నారు. వీటిని శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సముద్ర మార్గంలో వాణిజ్యం పెరగాలంటే ఈ అవరోధాలు తొలగాలని.. అప్పుడే ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుందని సూచించారు. 

ఏ ప్రధానికీ దక్కని అరుదైన ఘనత..
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఇప్పటివరకు భారత ప్రధాని ఎవరూ అధ్యక్షత వహించలేదు. మొట్టమొదటి సారిగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ అరుదైన ఘనత సాధించారు. ఈ సమావేశంలో సముద్ర మార్గాల భద్రత, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వంటి పలు అంశాలపై మోదీ ప్రసంగించారు. ఇదిలా ఉండగా.. భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్య దేశం కాదు. తాత్కాలిక సభ్య దేశంగా కొనసాగుతోంది.   

Also Read: TRS Vs RSP : ప్రవీణ్‌కుమార్‌పై దూకుడుగా టీఆర్ఎస్ ఎదురుదాడి.. బీజేపీ కుట్రలో పావుగా ఉన్నారని విమర్శలు..!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget