అన్వేషించండి

PM Modi: రాజ్యసభలో తొలిసారి ప్రసంగించిన సుధామూర్తి, అద్భుతం అంటూ మోదీ కితాబు

PM Modi in Rajya Sabha: రాజ్యసభలో సుధామూర్తి తొలిసారి ప్రసంగించారు. ఈ స్పీచ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. తమ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యతనిస్తోందని వివరించారు.

 Sudha Murty's First Speech In Rajya Sabha: రాజ్యసభలో తొలిసారి ప్రసంగించిన సుధామూర్తిని ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెడుతూ ఆమె స్పీచ్‌ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అద్భుతంగా మాట్లాడారని కొనియాడారు. మహిళల ఆరోగ్యం గురించి ప్రస్తావించారు సుధామూర్తి. ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఓ తల్లి చనిపోతే అది హాస్పిటల్‌ రికార్డులో ఓ కేసు మాత్రమేనని, కానీ ఆ మరణం ఓ కుటుంబానికి ఎప్పటికీ తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.

"మహిళల ఆరోగ్యం గురించి అంత గొప్పగా మాట్లాడిన సుధామూర్తికి నా ధన్యవాదాలు. మా ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రాధాన్యతనిస్తోంది. శానిటేషన్ విషయంలోనూ అవగాహన కల్పిస్తోంది. గత పదేళ్లలో ఎన్నో మార్పులు చేశాం. టాయిలెట్స్ కట్టించడం వల్ల మహిళలు ఆత్మగౌరవంగా బతుకుతున్నారు"

- ప్రధాని నరేంద్ర మోదీ

 

.సుధామూర్తి ఏం మాట్లాడారంటే..? తొలిసారి రాజ్యసభలో మాట్లాడిన సుధామూర్తి సర్వైకల్ క్యాన్సర్ ప్రస్తావన తీసుకొచ్చారు. 9-14 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికులకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఈ టీకాలు తీసుకుంటే క్యాన్సర్‌ ముప్పు నుంచి కాపాడొచ్చని స్పష్టం చేశారు. ఈ వ్యాక్సినేషన్‌ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కొవిడ్ సంక్షోభం వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌ని భారత్‌ చాలా గొప్పగా హ్యాండిల్ చేసిందని, అదే విధంగా సర్వైకల్ క్యాన్సర్‌ వ్యాక్సినేషన్‌నీ ప్రమోట్ చేయాలని అన్నారు. పశ్చిమ దేశాల్లో దాదాపు 20 ఏళ్లుగా సర్వైకల్ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. 

"పశ్చిమ దేశాల్లో ఇప్పటికే సర్వైకల్ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. అవి చాలా బాగా పని చేశాయి. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ధర రూ.1,400గా ఉంది. ప్రభుత్వం చొరవ చూపించి చర్చలు జరిపితే ఆ ధర రూ.700-800 వరకూ తగ్గుతుండొచ్చు. ఇంత జనాభా ఉన్న మన దేశంలో ఇది చాలా అవసరం. బాలికలకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాపాడిన వాళ్లమవుతాం"

- సుధామూర్తి, రాజ్యసభ ఎంపీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?
వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
Chandrababu News: ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో కొరియోగ్రాఫర్‌కు మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా  ?
వైఎస్, కేసీఆర్ చేతకాక వదిలేశారు - రేవంత్‌కూ ఎన్నో సమస్యలు - సాధించగలరా ?
Chandrababu News: ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
ఉచిత ఇసుకపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు - ఏపీ సీఎం చంద్రబాబు
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో కొరియోగ్రాఫర్‌కు మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Chhattisgarh Encounter: భారీ ఎన్ కౌంటర్‌లో హతమైన మావోయిస్టుల వివరాలు వెల్లడించిన పోలీసులు, రూ.1.3 కోట్ల రివార్డు సైతం
Chhattisgarh ఎన్ కౌంటర్‌లో హతమైన మావోయిస్టుల వివరాలు వెల్లడించిన పోలీసులు, రూ.1.3 కోట్ల రివార్డు సైతం
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Embed widget