అన్వేషించండి

Donald Trump: ట్రంప్‌ని హత్య చేసేందుకు పాకిస్థానీ కుట్ర, అల్లర్లు సృష్టించేందుకూ ప్లాన్

US News: అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ని హత్య చేసేందుకు కుట్ర జరిగింది. ఓ పాకిస్థానీ హత్య చేయాలని కుట్ర చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు.

Plot to Kill Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేందుకు కుట్ర చేసిన పాకిస్థానీని పోలీసులు అరెస్ట్ చేశారు. యూఎస్ అటార్నీ జనరల్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ట్రంప్‌ పేరు నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ వాళ్ల హిట్‌లిస్ట్‌లో ఆయన ఉన్నారని పరోక్షంగా చెప్పారు. ట్రంప్‌తో పాటు మరి కొందరు అమెరికా నేతల హత్యకూ ప్లాన్ చేసినట్టు తేలింది. నిందితుడికి ఇరాన్‌తో సంబంధాలున్నట్టు గుర్తించారు. 2020లో ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఇరానియన్ మేజర్ జనరల్ ఖాసిమ్ సొలేమనిని మట్టుబెట్టాలని ఆదేశించారు. బాగ్దాద్‌లో ఖాసిమ్‌ని మట్టుబెట్టారు. అప్పటి నుంచి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ట్రంప్‌తో మరి కొందరు నేతల్నీ హత్య చేసేందుకు కుట్ర చేసినట్టు విచారణలో వెల్లడైంది. నిందితుడి పేరు అసిఫ్ రజా మర్చంట్‌గా గుర్తించారు. ట్రంప్‌ ఇంట్లో చోరీ చేయడంతో పాటు ఎన్నికల ర్యాలీల్లో అలజడి సృష్టించి ట్రంప్‌ని చంపేందుకు కుట్ర చేసినట్టు తేలింది. పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం, ముఖ్యమైన డాక్యుమెంట్‌లు చోరీ చేయడం, ఆ తరవాత హత్య చేయడం..ఇలా ప్లాన్ చేశాడు నిందితుడు. వీటన్నింటికీ ప్రత్యేకంగా కోడ్‌లు కూడా పెట్టుకున్నాడు. 

ఈ మధ్యే ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. జులై 13 పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ఉండగా ట్రంప్‌పై ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఆయన కుడి చెవికి గాయమైంది. తృటిలో ప్రాణాపాయం తప్పింది. అయితే..అంతకు ముందు జరిగిన హత్యాయత్నానికి అసిఫ్ రజా మర్చంట్‌కి ఎలాంటి సంబంధం లేదని FBI అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్ నుంచి అమెరికాకి ఏప్రిల్‌లోనే వచ్చిన అసిఫ్ రజా అప్పటి నుంచి రెక్కీ చేస్తున్నాడు. అయితే..తనకు సాయం చేస్తారనుకున్న వాళ్లంతా స్పందించకపోవడం వల్ల అక్కడి నుంచి ఇరాన్‌కి బయల్దేరాడు. ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ ఎక్కుతుండగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అయితే..అమెరికా నుంచి తాను వెళ్లిపోయిన తరవాత అక్కడ అల్లర్లు సృష్టించేందుకు ప్లాన్ చేసినట్టు విచారణలో వెల్లడైంది. అంతే కాదు. ట్రంప్‌ని చంపేందుకు 5 వేల అమెరికా డాలర్ల సుపారీ అందినట్టు చెప్పాడు నిందితుడు. 

Also Read: Bangladesh: షేక్ హసీనాకి భారత్ ఎందుకు ఆశ్రయమివ్వడం లేదు? ఒకవేళ ఇస్తే ఏం జరుగుతుంది?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
Narendra Modi Tenure: ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget