అన్వేషించండి

Delhi Farmars : సమస్యల పరిష్కారానికి కమిటీ.. ఆందోళన విరమించి ఇంటికెళ్లాలని రైతులకు కేంద్రం పిలుపు !

రైతు సమస్యల పరిష్కారానికి కమిటీ వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో రైతు సంఘాల ప్రతినిధులు కూడా ఉంటారు. ఢిల్లీ సరిహద్దులో రైతులు ఆందోళనలు విరమించాలని కేంద్రమంత్రి కోరారు.

మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకున్నప్పటికీ రైతులు ఆందోళన విరమించలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం వారి డిమాండ్లను పరిశీలించడానికి ఓ ప్రత్యేకమైన కమిటీని నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఓ అధికారిక ప్రకటన చేశారు. పంట మార్పడి, కనీస మద్దతు ధరల, జీరో బడ్జెట్ , రైతుల సంక్షేమం వంటి అంశాలపై  చర్చించి ఈ కమిటీ సిఫార్సులు చేస్తుంది. ఈ కమిటీలో రైతు సంఘాల ప్రతినిధులు కూడా ఉంటారని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.  29వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. తొలి రోజునే మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్న బిల్లులను ప్రవేశ పెడతారు. 

 

Also Read : బుందేల్‌ఖండ్‌లో పట్టు సాధిస్తే నిలబడినట్లే .. యూపీలో ప్రియాంక గాంధీ ప్లాన్ !

ఉద్యమ సమయంలో రైతులపై నమోదైన కేసులన్నింటినీ ఎత్తివేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేసింది. అయితే కేసులు రాష్ట్రాల పరిధిలోకి వస్తాయని.. ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటాయని నరేంద్రసింగ్ తోమన్ ప్రకటించారు. అలాగే మరణించిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే అంశం కూడా రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయని తోమర్ తెలిపారు. ఆయా రాష్ట్రాల పాలసీల ప్రకారం నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఉందన్నారు. 

Also Read : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన వేలాది మంది రైతులు వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో గత ఏడాది నవంబర్ 26 నుంచి ఢిల్లీలోని ఘాజీపూర్, సింగు, తిక్రీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్నారు.  కేంద్ర ప్రభుత్వం నిన్నామొన్నటి వరకూ పట్టించుకోలేదు. అయితే హఠాత్తుగా చట్టాలను రద్దు చేయాలని  నిర్ణయించారు. అయినా రైతులు తమ నిరసననను ఆపలేదు. 

Also Read : మరోసారి బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు అస్వస్థత... ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స

నిరసనను విరమించి తమ ఇళ్లకు తిరిగి రావాలని తోమర్ రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు. ఆందోళన కొనసాగించడంలో అర్థం లేదని.. రైతులు తమ ఆందోళనను విరమించి ఇంటికి వెళ్లాలని నేను కోరుతున్నానన్నారు. 

Also Read: Vladimir Putin India Visit: డిసెంబర్‌లో భారత పర్యటనకు పుతిన్.. మోదీతో కీలక చర్చ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

West Bengal Latest News:పశ్చిమబెంగాల్ ఎన్నికల వేళ దారుణం! మాల్దాలో న్యాయాధికారుల బందీ! సీజేఐ సీరియస్‌!
పశ్చిమబెంగాల్ ఎన్నికల వేళ దారుణం! మాల్దాలో న్యాయాధికారుల బందీ! సీజేఐ సీరియస్‌!
Petro Price Hike: ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు తప్పదా? ముడి చమురు సెగ ఏ స్థాయిలో ఉందో తెలుసా?
ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు తప్పదా? ముడి చమురు సెగ ఏ స్థాయిలో ఉందో తెలుసా?
Keralam Assembly Elections 2026: కేరళలో గెలుపోటముల్ని తేల్చేది మెజార్టీగా ఉన్న మైనార్టీలే - ముస్లిం, క్రైస్తవ వర్గాలు ఏ కూటమి వైపు?
కేరళలో గెలుపోటముల్ని తేల్చేది మెజార్టీగా ఉన్న మైనార్టీలే - ముస్లిం, క్రైస్తవ వర్గాలు ఏ కూటమి వైపు?
Donald Trump On Iran War: ఇరాన్‌తో యుద్ధం ఆపేది లేదు! ఆపరేషన్ ఎపిక్‌ ప్యూరీపై ట్రంప్ సంచలన ప్రకటన!
ఇరాన్‌తో యుద్ధం ఆపేది లేదు! ఆపరేషన్ ఎపిక్‌ ప్యూరీపై ట్రంప్ సంచలన ప్రకటన!

వీడియోలు

PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajya Sabha YSRCP: బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Perni Kittu: పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?
పోలీసులపై పేర్ని నాని కుమారుడి దూకుడు - సీఐపై దూషణలు - కేసు పెడతారా?
Nara Lokesh in Delhi: అమరావతి బిల్లుకు చట్టబద్ధత - రాజ్యసభలో ప్రత్యక్షంగా వీక్షించిన లోకేష్ -మోదీకి ధన్యవాదాలు
అమరావతి బిల్లుకు చట్టబద్ధత - రాజ్యసభలో ప్రత్యక్షంగా వీక్షించిన లోకేష్ -మోదీకి ధన్యవాదాలు
BRS MLA Sudheer Reddy: దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
దోమల సమస్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినూత్న నిరసన - దోమతెర డ్రెస్‌తో ప్రెస్మీట్ !
Bhumana Karunakar Reddy : భూమ‌న నేతృత్వంలో మ‌త మార్పిడి! తనను క్రిస్టియన్ అని ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్‌!
భూమ‌న నేతృత్వంలో మ‌త మార్పిడి! తనను క్రిస్టియన్ అని ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్‌!
Ranabaali Leaks : రణబాలి వీడియో లీక్ - సీమ యాసలో విజయ్ దేవరకొండ డైలాగ్స్... ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
రణబాలి వీడియో లీక్ - సీమ యాసలో విజయ్ దేవరకొండ డైలాగ్స్... ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
West Bengal Latest News:పశ్చిమబెంగాల్ ఎన్నికల వేళ దారుణం! మాల్దాలో న్యాయాధికారుల బందీ! సీజేఐ సీరియస్‌!
పశ్చిమబెంగాల్ ఎన్నికల వేళ దారుణం! మాల్దాలో న్యాయాధికారుల బందీ! సీజేఐ సీరియస్‌!
Embed widget