అన్వేషించండి

భారత్‌లోని ఎన్నికల్లో చైనా జోక్యం, AI కంటెంట్‌తో ప్రభావితం చేసే ప్రమాదం - మైక్రోసాఫ్ట్ సంచలన రిపోర్ట్

Indian ELections: భారత్‌లోని ఎన్నికల్లో చైనా AI కంటెంట్‌తో జోక్యం చేసుకునే ప్రమాదముందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది.

Lok Sabha Elections 2024: మైక్రోసాఫ్ట్ సంస్థ సంచలన విషయం వెల్లడించింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో చైనా జోక్యం (China Plans to Disrupt Elections) చేసుకునే ప్రమాదముందని హెచ్చరించింది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశముందని తేల్చి చెప్పింది. కేవలం భారత్‌లోనే కాదు. అమెరికా, సౌత్ కొరియాలోని ఎన్నికల్లో ఇదే విధంగా జోక్యం చేసుకోవాలని కుట్రే చేస్తోందని వెల్లడించింది. AIతో జనరేట్ చేసిన కంటెంట్‌తో అందరినీ తప్పుదోవ పట్టించాలని చూస్తోందని స్పష్టం చేసింది. తైవాన్ అధ్యక్ష ఎన్నికల సమయంలో చైనా ఈ మేరకు ట్రయల్ రన్ కూడా చేసిందని ఇప్పటికే కొన్ని నివేదికలు తేల్చి చెప్పాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 64 దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ప్రపంచ జనాభాలో ఈ దేశాల వాటా 49%గా ఉంది. అంటే...ఎన్నికల ముందు దాదాపు సగం జనాభా అభిప్రాయాలను ప్రభావితం చేసేందుకు చైనా ప్లాన్ చేస్తోంది. మైక్రోసాఫ్ట్ ఇంటిలిజెన్స్ టీమ్‌ హెచ్చరికల ప్రకారం..చైనాకి చెందిన కొన్ని సైబర్ గ్రూప్‌లు ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. ఈ గ్రూప్‌లకి ఉత్తర కొరియాలోని మరి కొన్ని టీమ్స్‌ సపోర్ట్ చేయనున్నాయి. తమ దేశానికి అనుకూలంగా ఎన్నికల ఫలితాలను మార్చుకునేందుకు చైనా AI కంటెంట్‌ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయనుంది. చైనాకి చెందిన ఈ గ్రూప్‌లో అటు అమెరికాతో పాటు ఎన్నికలున్న అన్ని దేశాల్లోనూ ఇప్పటికే సైలెంట్‌గా క్యాంపెయిన్ మొదలు పెట్టాయని చెబుతోంది మైక్రోసాఫ్ట్. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టాయి. 

"గత కొద్ది నెలలు చైనా AI జనరేటెడ్ కంటెంట్‌తో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అటు అమెరికాతో పాటు ఎన్నికలు జరగనున్న భారత్‌లోనూ ఈ కంటెంట్‌తో ఓటర్ల అభిప్రాయాల్ని ప్రభావితం చేయాలని చూస్తోంది. గతేడాది కెంటకీలో ఓ ట్రైన్ పట్టాలు తప్పడానికీ చైనాయే కారణం. అంతకు ముందు మయూలో కార్చిచ్చులు రగలడానికి, జపాన్‌లో న్యూక్లియర్ వేస్ట్‌వాటర్ ప్రాజెక్ట్‌, అమెరికాలో డ్రగ్స్ వినియోగం వరకూ...ఇలా అన్ని విషయాల్లోనూ చైనా జోక్యం చేసుకుంది"

- మైక్రోసాఫ్ట్ 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Kerala Kannur Consumer Court: 9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Milei Cabala Magic: వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget