Mallikarjun Kharge: మేం స్వతంత్రం తెచ్చాం- దేశం కోసం మీరేం చేశారు, ప్రాణాలిచ్చారా?: ఖర్గే
Mallikarjun Kharge: భాజపాపై తాను చేసిన 'శునకం' వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. భాజపాపై విమర్శల డోసు పెంచారు. భారత స్వాతంత్య్రోద్యమంలో భాజపా పాత్ర ఏమీ లేదని తాను చేసిన వ్యాఖ్యలను ఖర్గే సమర్థించుకున్నారు. ఈ మేరకు రాజ్యసభలో మంగళవారం ఖర్గే వ్యాఖ్యానించారు.
అంతకుముందు
ఈ సోమవారం మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. భాజపాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Mallikarjun Kharge:
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) December 19, 2022
"Indira Gandhi & Rajiv Gandhi sacrificed their life for this country. Did even a DOG die from your (BJP) side ?"pic.twitter.com/SthN9IH96X
ఖర్గే వ్యాఖ్యలను పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లోద్ జోషి ఖండించారు. ఇప్పుడు నడుస్తున్నది ఇటాలియన్ కాంగ్రెస్ అని ఖర్గే కేవలం రబ్బర్ స్టాంప్ అధ్యక్షుడని విమర్శించారు.
Also Read: Halal Meat: ఇక 'హలాల్' వంతు! అసలేంటి ఈ కొత్త వివాదం, ఎందుకీ రచ్చ?





















