అన్వేషించండి

Maharastra Elections: ముగిసిన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం - తెలుగు నేతల ప్రచారమే ఈ సారి హైలెట్ !

Elections: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ సారి తెలుగు రాష్ట్రాల నేతల ప్రచారంతో తెలుగు నేతలు కీలక బాధ్యతలు నిర్వర్తించడం ఆసక్తికరంగా మారింది.

Maharashtra election campaign Telugu Leaders: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. ఇరవయ్యో తేదీన పోలింగ్ ముగిసింది. రెండు కూటముల మధ్య  హోరాహోరీ పోరు సాగుతున్న మహారాష్ట్రలో ఈ సారి తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతల ప్రచారం హైలెట్ గా నిలిచింది. అలాగే ఏపీ బీజేపీ నేతలు పలువురు మహారాష్ట్రలో పలు ప్రాంతాలకు ఎన్నికల ఇంచార్జులుగా వ్యవహరించారు.వారు కూడా శక్తివంచన లేకుండా తమ ప్రయత్నాలు తాము చేశారు. 

Also Read:  అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !

మహారాష్ట్ర అంటే మరాఠీగడ్డ. కానీ అక్కడ తెలుగు మూలాలున్న ప్రజలు కోటి మందికిపైగా ఉంటారని అంచనా. షోలాపూర్ లాంటి చోట్ల తెలుగు కుటుంబానికి చెందిన కమ్యూనిస్టు నేత నర్సయ్య రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు.  ముంబై, పుణె వంటి చోట్ల పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు ఉన్నారు. వారిని ఆకట్టుకునేందుకు ఈ సారి ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. బీజేపీ తరపున పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. పవన్ కల్యాణ్ ప్రచారానికి మంచి స్పందన వచ్చింది. 

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ముంబైలో రెండు రోజుల పాటు ప్రచారం చేయాల్సి ఉంది. కానీ ఆయన సోదరుడు చనిపోవడంతో క్యాన్సిల్ అయింది. మరో వైపు మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ బీజేపీ యువనేతలు కీలక పాత్ర పోషించారు. ఉపాధ్యక్షులుగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డితో పాటు పీవీఎన్ మాధవ్  రెండు ప్రాంతాలకు ఇంచార్జులుగా వ్యవహరించారు. మరో నేత మధుకర్ కూడ మరఠ్వాడా ప్రాంతానికి ఇంచార్జుగా ఉన్నారు. వీరంతా నెల రోజులకుపైగా మహారాష్ట్రలోనే ఉండి ఎన్నికల ప్రణాళికలను రెడీ చేసుకున్నారు. ఎలక్షనీరింగ్ ఏర్పాట్లను కూడా చేసి..ప్రచార గడువు ముగిసిన తర్వాత సొంత రాష్ట్రాలకు పయనమయ్యారు. 

Also Read: నలభై నిమిషాల్లో అమెరికా నుంచి ఢిల్లీకి - స్టార్ షిప్స్‌తో ప్లాన్ చేస్తున్న ఎలాన్ మస్క్

మహారాష్ట్రలో బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయని అక్కడ ఎన్నికల ఇంచార్జులుగా పని చేసి నేతలు చెబుతున్నారు.ఏక్ నాథ్ షిండే పనితీరు అక్కడి ప్రజల్ని మెప్పించిందని మరోసారి కూటమికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. తెలుగు మూలాల ప్రజలు ఎక్కువగా ఉన్న చోట్ల ఇంకా ఎక్కువ మెజార్టీలు కూటమి అభ్యర్థులకు వస్తాయంటున్నారు.         

 

టాప్ హెడ్ లైన్స్

Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Private Schools Fee: ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget