అన్వేషించండి

Mahanadu 2022 Updates: ఇప్పుడు ఉన్మాది పాలన సాగుతోంది, చేతకాకపోతే ఎవర్నైనా పక్కన పెట్టుకోండి - చంద్రబాబు ధ్వజం

Mahanadu Chandrababu Speech: ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని మండువావారి పాలెంలో టీడీపీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఇందులో చంద్రబాబు మాట్లాడారు.

Mahanadu 2022 Chandrababu Speech: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్మాది పాలన సాగుతోందని, తద్వారా రాష్ట్రం పరువు పోయే స్థితికి చేరిందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ మూడేళ్లలో రాష్ట్రంలో ఎన్నో సమస్యలు నెలకొన్నాయని, దేశంలో ఎక్కడా లేనట్లుగా పన్నులు పెంచి.. భయంకరమైన ‘బాదుడే బాదుడు’ అమలు చేస్తున్నారని ఆరోపించారు. పాలన చేతకాకపోతే అనుభవం ఉన్నవారిని పక్కన పెట్టుకొని పాలించాలని హితవు పలికారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని మండువావారి పాలెంలో టీడీపీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఇందులో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్రంగా ఘాటు విమర్శలు చేశారు.

‘‘రాజకీయాన్ని తమాషా అనుకోవద్దు. ఒక ఉన్మాది పాలన ఈ రాష్ట్రానికి శాపంగా మారింది. రాష్ట్రం పరువు పోయే పరిస్థితికి వచ్చింది. ఎన్నో రాజకీయాలు, పోరాటాలు, ముఖ్యమంత్రులను చూశాం. ఆంధ్రా చరిత్ర టీడీపీకి ముందు తర్వాత అని చెప్పుకొనే పరిస్థితి ఉంది. మనం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నాం. ఈ మూడేళ్లలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేనట్లుగా పన్నులు పెంచారు. భయంకరమైన బాదుడే బాదుడు.. ఈ విషయం ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఒక తప్పుని తప్పుగా ప్రశ్నిస్తే అవతలి వాళ్లు కరెక్ట్ చేసుకోలేని వాళ్లు చరిత్ర హీనులుగా మారిపోతారు. అలాంటి వాళ్లే వైఎస్ఆర్ సీపీ నాయకులు. 

పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్రం సహా అనేక రాష్ట్రాలు తగ్గిస్తే, ఏపీ ప్రభుత్వం మాత్రం తగ్గించలేదు. గ్యాస్, కరెంటు ఛార్జీలు అన్ని బాదుడే బాదుడు. అన్నీ కరెంటు కోతలే. రాని కరెంటు కోసం అధిక ఛార్జీలు. పాలన చేతకాకపోతే, అనుభవం ఉన్నవారిని పక్కన పెట్టుకొని పరిపాలన చేయండి. నీ వల్ల (సీఎం) ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు.

మూడేళ్లుగా ఎన్నో ఇబ్బందులు
మూడేళ్లు మనం ఇబ్బందులు పడ్డాం. అచ్చెన్నాయుడును అరెస్టు చేశారు. వేదికపై నుంచే నాయకుల్ని అరెస్టు అయ్యారు. తెలుగు తమ్ముళ్లకు ఇబ్బందులు వస్తున్నాయి. దాడులు చేస్తూ తరచూ అరెస్టు చేస్తున్నారు. ఇదంతా చూసి నేను నిద్రలు లేని రాత్రులు ఎన్నో గడిపా. ఇంతకుముందు రాజకీయ నాయకులు బాధ్యతతో ప్రవర్తించేవారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడేవారు. ఈ రోజు ఉన్న నాయకులు కరడు గట్టిన నేరస్థులుగా ఉన్నారు. తప్పులు చెప్పి రాజకీయం చెప్పే వ్యక్తులు. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారిని విరోధులుగా చూస్తున్నారు.’’ అని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Visa Interview Tips : వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలా? ముందుగానే ఇలా ప్రిపేర్ అవ్వండి, వీసా రిజెక్ట్ కాదు
వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలా? ముందుగానే ఇలా ప్రిపేర్ అవ్వండి, వీసా రిజెక్ట్ కాదు
Hard Rock Cafe Close: రాక్ అండ్ రోల్ థీమ్‌ రెస్టారెంట్స్‌కు గడ్డు కాలం - భారతదేశంలో మూతపడిన హార్డ్ రాక్ కేఫ్‌లు
రాక్ అండ్ రోల్ థీమ్‌ రెస్టారెంట్స్‌కు గడ్డు కాలం - భారతదేశంలో మూతపడిన హార్డ్ రాక్ కేఫ్‌లు
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
Telangana Governor Speech Highlights: హైడ్రా ద్వారా 60 వేల కోట్ల ఆస్తులు కాపాడాం, ఉచిత బస్సుతో మహిళలకు 9 వేల కోట్లు ఆదా: తెలంగాణ గవర్నర్
హైడ్రా ద్వారా 60 వేల కోట్ల ఆస్తులు కాపాడాం, ఉచిత బస్సుతో మహిళలకు 9 వేల కోట్లు ఆదా: తెలంగాణ గవర్నర్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Embed widget