అన్వేషించండి

Krmb Grmb Meet: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల కీలక సమావేశం... ఇవాళ దిల్లీలో కేంద్రజల్‌శక్తి కార్యదర్శితో భేటీ... గెజిట్ అమలుపై చర్చ

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల కీలక సమావేశం ఇవాళ దిల్లీలో జరగనుంది. గెజిట్ అమలుపై కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి రెండు బోర్డుల ఛైర్మన్లతో భేటీ అవ్వనున్నారు

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల కీలక సమావేశం ఇవాళ దిల్లీలో జరగనుంది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి.. ఇరు బోర్డుల ఛైర్మన్లతో భేటీ అవ్వనున్నారు. ఈ సమావేశంలో గెజిట్ నోటిఫికేషన్  అమలుపై చర్చించే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు వస్తున్నందున కేంద్రం ఈ సమావేశం ఏర్పాటు చేసింది. సోమవారం దిల్లీలో జరిగే ఈ సమావేశానికి నేరుగా హాజరు కావాలని కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు ఎంపీ సింగ్‌, చంద్రశేఖర్‌ అయ్యర్‌లను కోరింది. నోటిఫికేషన్‌ అమలు తేదీని వాయిదా వేయాలని, రెండో షెడ్యూలులోని ప్రాజెక్టుల విషయంలో మార్పు చేయాలని తెలుగు రాష్ట్రాలు పట్టుపడుతున్న నేపథ్యంలో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ అత్యవసరంగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులను ఖరారు చేస్తూ జులై 15న కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఆ గడువులోగా సాధ్యం కాదు

ఈ గెజిట్ అక్టోబరు 14 నుంచి అమలులోకి వస్తుందని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ తెలిపింది. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని తెలిపింది. లేకపోతే ఆ ప్రాజెక్టులను నిలిపివేయాలని గెజిట్ లో పేర్కొంది. దీంతో సెప్టెంబరు ఒకటిన కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం నిర్వహించాయి. గెజిట్‌లో పేర్కొన్న సమయానికి అనుమతులు పొందడం సాధ్యం కాదని, దశలవారీగా అమలుచేయాలని రెండు రాష్ట్రాలు బోర్డులకు తెలిపాయి. రెండు నెలల్లోగా ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు చొప్పున డిపాజిట్‌ చేయడం సాధ్యంకాదని ఇరు రాష్ట్రాలు పేర్కొన్నాయి. 15 రోజులకోసారి అవసరాలకు తగ్గట్లుగా విడుదల చేస్తామని తెలిపాయి. 

తెలంగాణ అభ్యంతరం

ఈ సమావేశం అనంతరం కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖకు ఏపీ లేఖ రాసింది. కృష్ణానదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులు బోర్డు పూర్తి అజమాయిషీలో రెండో షెడ్యూలులో ఉంటే సరిపోతుందని తెలిపింది. ప్రకాశం బ్యారేజి, పోతిరెడ్డిపాడు కింద ఉన్న కాలువలు, ప్రాజెక్టులు అవసరం లేదని తెలిపింది. సీఎం కేసీఆర్‌ ఈ నెల 6న కేంద్ర జల్‌శక్తి మంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. గోదావరిలో అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలో చేర్చడం, కాళేశ్వరం అదనపు టీఎంసీ పనికి అనుమతి లేదని పేర్కొనడంపై చర్చించారు. వీటన్నింటిపై ఈ నెల 10న కేంద్రజల్‌శక్తి కార్యదర్శి దిల్లీలో సమావేశం నిర్వహించారు. దీనికి అనుగుణంగా ఇవాళ బోర్డు ఛైర్మన్లతో సమావేశం కావాలని నిర్ణయించారు.

Also Read: Old Note: అబ్బా లక్కీ ఛాన్స్.. ఈ పది రూపాయలుంటే రూ.5 లక్షలు మీవే.. ఇక జేబులో వేసుకోవచ్చు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump China Visit: అమెరికా, చైనా సూపర్ పవర్స్.. చైనా రెండో స్థానంలో ఉంటుంది- డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా, చైనా సూపర్ పవర్స్.. చైనా రెండో స్థానంలో ఉంటుంది- డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Gold Import Duty: బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. ప్రధాని మోదీ మాటలకు అర్థం ఇదే!
Lockdown Rumors: దేశంలో మళ్లీ లాక్‌డౌన్ భయాలు - ప్రధాని సూచనలపై పానిక్ - అసలు ఏం జరగబోతోంది?
దేశంలో మళ్లీ లాక్‌డౌన్ భయాలు - ప్రధాని సూచనలపై పానిక్ - అసలు ఏం జరగబోతోంది?
AIADMK Split: తమిళ విశ్వాస పరీక్ష - అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా? విజయ్ వద్ద ప్లాన్ బీ ఉందా?
తమిళ విశ్వాస పరీక్ష - అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా? విజయ్ వద్ద ప్లాన్ బీ ఉందా?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Import Duty: బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. సామాన్యులకు భారంగా మారనున్న ధరలు
బంగారం, వెండిపై దిగుమతి సుంకం రెట్టింపు.. సామాన్యులకు భారంగా మారనున్న ధరలు
Lockdown Rumors: దేశంలో మళ్లీ లాక్‌డౌన్ భయాలు - ప్రధాని సూచనలపై పానిక్ - అసలు ఏం జరగబోతోంది?
దేశంలో మళ్లీ లాక్‌డౌన్ భయాలు - ప్రధాని సూచనలపై పానిక్ - అసలు ఏం జరగబోతోంది?
AP Local Body Elections: మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
మూడు నెలల్లో ఏపీ స్థానిక ఎన్నికల నగారా? కూటమిలో సీట్ల పంచాయతీ.. బాబు ముందున్న సవాల్ ఇదే!
LPG Gas Subsidy: ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కావాలంటే ప్రతి ఏడాది E-KYC తప్పనిసరి.. లేకపోతే సబ్సిడీ బంద్
ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ కావాలంటే ప్రతి ఏడాది E-KYC తప్పనిసరి.. లేకపోతే సబ్సిడీ బంద్
ఒకే ఛార్జ్‌పై 490 కి.మీ రేంజ్ ఇచ్చే Kia Carens Clavis Ev పై 2 లక్షలకు పైగా బెనిఫిట్స్.. ఫీచర్లు చూసి కొనేయండి
ఒకే ఛార్జ్‌పై 490 కి.మీ రేంజ్ ఇచ్చే Kia Carens Clavis Ev పై 2 లక్షలకు పైగా బెనిఫిట్స్.. ఫీచర్లు చూసి కొనేయండి
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Embed widget