అన్వేషించండి

Kolkata Chinese Kali Temple: ఈ దేవాలయంలో న్యూడిల్స్, సూప్ ప్రసాదం.. అసలు కథేంటంటే!

కోల్ కతాలోని ఓ దేవాలయంలో న్యూడిల్స్ ప్రసాదంగా అందిస్తున్నారు. ఈ న్యూడిల్స్ ప్రసాదం వెనుక ఓ కథ ఉంది.

భారత్ లో దేవాలయాలు ప్రసిద్ధి. దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత భక్తులకు ప్రసాదాలు ఇస్తుంటారు. కొన్ని దేవాలయాల్లో ప్రసాదం భక్తులకు అమిత ప్రియం. తిరుపతి, అన్నవరం, కేరళ అయ్యప్ప స్వామి దేవాలయాల ప్రసాదాలు చాలా ప్రసిద్ధి. కానీ కోల్ కతాలోని ఓ దేవాలయంలో వింత ఆచారం ఉంది. అక్కడ న్యూడిల్స్, సూప్ ప్రసాదంగా అందజేస్తారు.      

Also Read: Odisha News: చావైనా నీతోనే... భార్య చితిలో దూకిన భర్త... ఒడిశాలో పతీసహగమనం

చైనీస్ టౌన్...

కోల్ కతా కాళీమాత గుడిని ప్రతిరోజు వందల మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పూజా కార్యక్రమం అనంతరం సూప్, నూడిల్స్​  ప్రసాదంగా ఇస్తారు. పశ్చిమ బంగాల్​లోని కోల్​కతా మహానగరంలో భిన్న సంస్కృతులకు నెలవు. ఇక్కడ చైనీస్ టౌన్​గా పిలిచే టాంగ్రా ప్రాంతంలో కాళీమాత ఆలయం ఉంది. దీన్ని 'చైనీస్ కాళీ టెంపుల్' అని పిలుస్తారు. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే ప్రసాదంగా సూప్, నూడిల్స్, స్టిక్కీ రైస్ లాంటివి ప్రసాదంగా భక్తులకు అందిస్తారు. చైనా, జపాన్, హాంకాంగ్ దేశాలను పోలినట్లు ఉండే ఈ ప్రాంతానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. 

Also Read: Bullet Bandi Song: బుల్లెట్టు బండి పాటకి టీఆర్ఎస్ ఎంపీ కవిత దరువు.. ఆమె స్టెప్పులకు ఆశ్చర్యపోయిన జనం, వీడియో వైరల్

 

బాలుడి కథ...

చైనీయులు ఈ ప్రాంతంలో చాలా ఏళ్లగా నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న కాళీ టెంపుల్ లో  భారత-చైనీస్ సంప్రదాయలు పాటిస్తుంటారు. దాదాపు 20 ఏళ్ల నుంచి ఇక్కడ నెలకొన్న ప్రత్యేక సంస్కృతి పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. గతంలో ఈ ప్రాంతంలో నివసిస్తున్న చైనీస్ పిల్లాడికి అనారోగ్యం చేసింది. అతడి తల్లిదండ్రులు ఎంతో మంది వైద్యులకు చూపించిన ఫలితం లేదు. ఆ సమయంలో ఈ దేవాలయంలో కాళీమాతకు పూజ చేశాక కొన్నిరోజుల తర్వాత ఆ పిల్లాడి ఆరోగ్యం కుదుటపడిందని ఓ కథ ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి నమ్మకం ఏర్పడి, ఈ గుడిని వలస వచ్చిన చైనీయులు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. 

 

Also Read: Afganisthan Crisis: అఫ్గాన్ పరిస్థితులపై అఖిలపక్ష భేటీ.. హాజరైన పలువురు నేతలు

Also Read: Afghanistan Crisis: అఫ్గాన్ లో రెచ్చిపోతున్న తాలిబన్లు.. రిపోర్టర్ పై విచక్షణారహితంగా దాడి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget