అన్వేషించండి

Karnataka: ఉరేసుకున్న ట్రైనీ- ఆరుగురు IAF అధికారులపై మర్డర్ కేసు!

Karnataka: ఆరుగురు వాయుసేన అధికారులపై మర్డర్ కేసు నమోదు చేశారు కర్ణాటక పోలీసులు.

Karnataka: కర్ణాటకలోని ఎయిర్‌ ఫోర్స్ టెక్నికల్ కాలేజీ (ఎఎఫ్‌టిసి)లోని ఒక గదిలో అంకిత్ ఝా (27) అనే ఓ క్యాడెట్ ఉరి వేసుకోవడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరుగురు వాయుసేన అధికారులపై పోలీసులు మర్డర్ కేసు పెట్టారు. అయితే నాలుగైదు రోజుల క్రితమే ఆ వ్యక్తి మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

" 27 ఏళ్ల అంకిత్ ఝా అనే క్యాడెట్.. ఎయిర్‌ ఫోర్స్ టెక్నికల్ కాలేజీలో ఉరి వేసుకుని కనిపించాడు. సెప్టెంబర్ 21న ఈ ఘటన జరిగింది. ఎఫ్ఐఆర్‌లో ఆరుగురు ఐఏఎఫ్ అధికారుల పేర్లు నమోదు చేశాం. మృతుడి కుటుంబం ఇది హత్యగా ఆరోపిస్తోంది. ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశాం.                                           "
-వినాయక్ పాటిల్, ఉత్తర బెంగళూరు డీసీపీ

పోలీసులపై

మృతుడి సోదరుడు అమన్ ఝా ఫిర్యాదు మేరకు గంగమ్మన గుడి పోలీస్ స్టేషన్‌లో శనివారం ఆరుగురు పోలీసులపై కేసు నమోదు చేశారు. శనివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో AFTCకి చెందిన వ్యక్తులు తాను వెతుకుతున్న సాక్ష్యంతో పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు అమన్ ఆరోపించారు. సాక్ష్యాలను తారుమారు చేయడానికి వీరు ప్రయత్నించారని అమన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

" మరణానికి గల కారణం ఇంకా తెలియలేదు. మా దర్యాప్తు కొనసాగుతోంది. అంకిత్ ఝా ఒక ట్రైనీ క్యాడెట్. అతను AFTCలోని ఒక గదిలో ఉరివేసుకుని కనిపించాడు. ఈ కేసులో మాకు సహకరిస్తామని వాయుసేన మాకు హామీ ఇచ్చింది. దర్యాప్తును కొనసాగించడానికి పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం.                                                              "
-     పోలీసు అధికారి

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆరుగురు వాయుసేన అధికారులపై కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీకి ఆదేశించినట్లు తెలిపారు పోలీసులు.

Also Read: Ankita Bhandari Murder Case: అంకిత భండారి మృతికి కారణమిదే- పోస్ట్‌మార్టం నివేదికలో ఏముందంటే?

Also Read: North Korea: కిమ్ కవ్వింపు చర్యలు- సీరియస్‌గా స్పందించిన దక్షిణ కొరియా!

టాప్ హెడ్ లైన్స్

అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
Court Denies Sushil Bail: ఒలింపియన్ సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget