అన్వేషించండి

Railway Ticket Booking: రైల్వే టికెట్ బుక్ చేయాలంటే ఆధార్ ఉండాల్సిందే! మారిన రూల్స్ గురించి తెలుసుకోండి!

Railway Ticket Booking: ఐఆర్సిటిసి ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు మాత్రమే టికెట్ బుకింగ్ సౌకర్యం ఉంది. మిగతా వాళ్లు జనవరి 5 నుంచి ఉదయం 8 నుండి సాయంత్రం 4 వరకు టికెట్స్ బుక్ చేసుకోలేరు.

Railway Ticket Booking: దేశంలో రోజూ లక్షల మంది రైళ్లలో ప్రయాణిస్తారు. అలాంటిది మీరు రైలు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, ఇది మీకు ముఖ్యమైన వార్త. వాస్తవానికి IRCTC అడ్వాన్స్ రైలు టికెట్ బుకింగ్ నిబంధనల్లో పెద్ద మార్పు అమలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, ఆధార్ వెరిఫికేషన్ చేయించుకోకుండా నిర్ణీత సమయంలో రిజర్వ్ టికెట్ బుక్ చేసుకోవడం కష్టమవుతుంది. ఈ మార్పు ప్రత్యేకంగా 60 రోజుల ముందు తెరుచుకునే అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ కు వర్తిస్తుంది.

జనవరి 5 నుంచి కొత్త నిబంధన అమలు

IRCTC కొత్త నిబంధనల ప్రకారం, జనవరి 5 నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు IRCTC ఖాతా ఆధార్‌తో వెరిఫైడ్ అయినవారు మాత్రమే టికెట్ బుక్ చేసుకోగలుగుతారు. ఇంకా ఆధార్ లింక్ లేదా వెరిఫైడ్ కాని ప్రయాణికులు ఈ సమయంలో టికెట్ బుక్ చేసుకోలేరు. అలాంటి యూజర్లు సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే రిజర్వేషన్ పర్మిషన్ పొందుతారు. గతంలో ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. తర్వాత ఈ సమయాన్ని 4 గంటలకు పెంచారు, కానీ ఇప్పుడు దానిని మొత్తం 8 గంటలకు పెంచారు. దీని అర్థం ఆధార్ వెరిఫైడ్ ప్రయాణికులకు కన్ఫర్మ్ టికెట్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఏ తేదీల నుంచి మార్పులు అమలు అయ్యాయి?

భారతీయ రైల్వే ఈ నిబంధనను మూడు దశల్లో అమలు చేస్తోంది. మొదటి దశ డిసెంబర్ 29, 2025 నుంచి అమలులోకి వచ్చింది. అప్పుడు ఆధార్ లింక్ లేని ఖాతాదారులకు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు బుకింగ్ నిలిపివేశారు. రెండో దశ జనవరి 5 నుంచి అమలులోకి వచ్చింది. అప్పుడు ఈ సమయాన్ని ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటలకు పెంచారు. ఆ తర్వాత మూడో దశ జనవరి 12 నుంచి అమలులోకి వస్తుంది, అప్పుడు ఆధార్ లింక్ లేని ఖాతాదారులకు ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు టికెట్ బుక్ చేసుకోలేరు.

ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?

సరైన ప్రయాణికులకు కన్ఫర్మ్ టికెట్ అందించడం, దళారులు, నకిలీ ఖాతాలపై నియంత్రణ సాధించడం ఈ చర్య  ఉద్దేశ్యమని రైల్వే తెలిపింది. ఆధార్ వెరిఫికేషన్ తో బుకింగ్ ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుంది. ఓపెనింగ్ రోజు సాధారణ ప్రయాణికులకు టికెట్ లభించే అవకాశం పెరుగుతుంది. ఈ మార్పు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌కు మాత్రమే వర్తిస్తుందని గమనించాలి. రైల్వే కౌంటర్, అంటే విండో నుంచి టికెట్ బుకింగ్ నిబంధనల్లో ప్రస్తుతం ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే, కౌంటర్ నుంచి టికెట్ తీసుకునేటప్పుడు కూడా ఇప్పుడు OTP వెరిఫికేషన్ తప్పనిసరి అవుతుంది. దీని కోసం మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి.

ఎవరికి ఎక్కువ ప్రయోజనం?

ఈ కొత్త నిబంధనతో, తమ IRCTC ఖాతాను ఇప్పటికే ఆధార్‌తో లింక్ చేసుకున్న ప్రయాణికులకు అత్యధిక ప్రయోజనం చేకూరుతుంది. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ తెరవగానే, ఆధార్ వెరిఫికేషన్ పూర్తయిన యూజర్ మాత్రమే టికెట్ బుక్ చేసుకోగలరు. దీనివల్ల కన్ఫర్మ్ టికెట్ లభించే అవకాశం గతంలో కంటే చాలా పెరుగుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
Narendra Modi Tenure: ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
ప్రధాని మోదీ అరుదైన ఘనత.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా రికార్డ్- టాప్ 5 లిస్ట్ ఇదే
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
LPG Crisis: రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
Advertisement

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget