అన్వేషించండి

Railway Ticket Booking: రైల్వే టికెట్ బుక్ చేయాలంటే ఆధార్ ఉండాల్సిందే! మారిన రూల్స్ గురించి తెలుసుకోండి!

Railway Ticket Booking: ఐఆర్సిటిసి ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు మాత్రమే టికెట్ బుకింగ్ సౌకర్యం ఉంది. మిగతా వాళ్లు జనవరి 5 నుంచి ఉదయం 8 నుండి సాయంత్రం 4 వరకు టికెట్స్ బుక్ చేసుకోలేరు.

Railway Ticket Booking: దేశంలో రోజూ లక్షల మంది రైళ్లలో ప్రయాణిస్తారు. అలాంటిది మీరు రైలు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, ఇది మీకు ముఖ్యమైన వార్త. వాస్తవానికి IRCTC అడ్వాన్స్ రైలు టికెట్ బుకింగ్ నిబంధనల్లో పెద్ద మార్పు అమలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, ఆధార్ వెరిఫికేషన్ చేయించుకోకుండా నిర్ణీత సమయంలో రిజర్వ్ టికెట్ బుక్ చేసుకోవడం కష్టమవుతుంది. ఈ మార్పు ప్రత్యేకంగా 60 రోజుల ముందు తెరుచుకునే అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ కు వర్తిస్తుంది.

జనవరి 5 నుంచి కొత్త నిబంధన అమలు

IRCTC కొత్త నిబంధనల ప్రకారం, జనవరి 5 నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు IRCTC ఖాతా ఆధార్‌తో వెరిఫైడ్ అయినవారు మాత్రమే టికెట్ బుక్ చేసుకోగలుగుతారు. ఇంకా ఆధార్ లింక్ లేదా వెరిఫైడ్ కాని ప్రయాణికులు ఈ సమయంలో టికెట్ బుక్ చేసుకోలేరు. అలాంటి యూజర్లు సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే రిజర్వేషన్ పర్మిషన్ పొందుతారు. గతంలో ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. తర్వాత ఈ సమయాన్ని 4 గంటలకు పెంచారు, కానీ ఇప్పుడు దానిని మొత్తం 8 గంటలకు పెంచారు. దీని అర్థం ఆధార్ వెరిఫైడ్ ప్రయాణికులకు కన్ఫర్మ్ టికెట్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఏ తేదీల నుంచి మార్పులు అమలు అయ్యాయి?

భారతీయ రైల్వే ఈ నిబంధనను మూడు దశల్లో అమలు చేస్తోంది. మొదటి దశ డిసెంబర్ 29, 2025 నుంచి అమలులోకి వచ్చింది. అప్పుడు ఆధార్ లింక్ లేని ఖాతాదారులకు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు బుకింగ్ నిలిపివేశారు. రెండో దశ జనవరి 5 నుంచి అమలులోకి వచ్చింది. అప్పుడు ఈ సమయాన్ని ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటలకు పెంచారు. ఆ తర్వాత మూడో దశ జనవరి 12 నుంచి అమలులోకి వస్తుంది, అప్పుడు ఆధార్ లింక్ లేని ఖాతాదారులకు ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు టికెట్ బుక్ చేసుకోలేరు.

ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?

సరైన ప్రయాణికులకు కన్ఫర్మ్ టికెట్ అందించడం, దళారులు, నకిలీ ఖాతాలపై నియంత్రణ సాధించడం ఈ చర్య  ఉద్దేశ్యమని రైల్వే తెలిపింది. ఆధార్ వెరిఫికేషన్ తో బుకింగ్ ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుంది. ఓపెనింగ్ రోజు సాధారణ ప్రయాణికులకు టికెట్ లభించే అవకాశం పెరుగుతుంది. ఈ మార్పు ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌కు మాత్రమే వర్తిస్తుందని గమనించాలి. రైల్వే కౌంటర్, అంటే విండో నుంచి టికెట్ బుకింగ్ నిబంధనల్లో ప్రస్తుతం ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే, కౌంటర్ నుంచి టికెట్ తీసుకునేటప్పుడు కూడా ఇప్పుడు OTP వెరిఫికేషన్ తప్పనిసరి అవుతుంది. దీని కోసం మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి.

ఎవరికి ఎక్కువ ప్రయోజనం?

ఈ కొత్త నిబంధనతో, తమ IRCTC ఖాతాను ఇప్పటికే ఆధార్‌తో లింక్ చేసుకున్న ప్రయాణికులకు అత్యధిక ప్రయోజనం చేకూరుతుంది. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ తెరవగానే, ఆధార్ వెరిఫికేషన్ పూర్తయిన యూజర్ మాత్రమే టికెట్ బుక్ చేసుకోగలరు. దీనివల్ల కన్ఫర్మ్ టికెట్ లభించే అవకాశం గతంలో కంటే చాలా పెరుగుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: డీఎస్సీ తరహాలోనే యూనివర్సిటీల్లో నియామకాలు చేపడతాం: మంత్రి నారా లోకేష్
డీఎస్సీ తరహాలోనే యూనివర్సిటీల్లో నియామకాలు చేపడతాం: మంత్రి నారా లోకేష్
BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget