అన్వేషించండి

Independence Day 2025: స్వాతంత్ర సమరంలో గాంధీజీని కదిలించిన ఘటన ఏదీ?

Independence Day 2025: ఆగస్టు 8న గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించారు. హింస కారణంగా గాంధీజీ మనసు మారింది. దీంతో ఉద్యామాన్ని మరో దిశగా తీసుకెళ్లారు.

Independence Day 2025: దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు, ఉద్యమాలు జరిగాయి. కానీ ఒక ఉద్యమం మాత్రం ఆంగ్ల ప్రభుత్వాన్ని కదిలించింది. 8 ఆగస్టు 1942న మహాత్మా గాంధీ క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇందులో భారతీయులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సమయంలో చాలా మంది స్వాతంత్ర్య సమరయోధులు రహస్యంగా పోరాడారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు పెద్ద ర్యాలీలు నిర్వహించారు. 

ఉద్యమ వేడిని చూసిన ఆంగ్లేయులు తమను దేశం నుంచి వెళ్లగొట్టడం ఖాయమని భావించారు. క్విట్‌ ఇండియా  ఉద్యమం సమయంలో ఎక్కడ హింస జరిగింది. ఏ సంఘటన గాంధీజీ మనసు మార్చిందో తెలుసుకుందాం. 

ప్రజలు రాళ్లు ఎత్తారు

9ఆగస్టు 1942న ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో మహాత్మా గాంధీ ఆంగ్లేయులను భారతదేశం విడిచి వెళ్ళమని కోరారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత శక్తివంతమైన ఉద్యమం అయిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో గాంధీజీ 'డూ ఆర్ డై' నినాదం ఇవ్వగా, ఆంగ్ల ప్రభుత్వం దానిని తీవ్రమైన అణచివేతతో ప్రతిస్పందించింది. ఈ ఉద్యమం సమయంలో ప్రజలు కూడా నడుం బిగించారు. ప్రజలపై 'డూ ఆర్ డై' నినాదం బాగా పని చేసింది. మొదటి రెండు రోజులు ఈ ఉద్యమం శాంతియుతంగా జరిగింది, కాని బ్రిటిష్ ప్రభుత్వం వారిపై లాఠీఛార్జ్ చేసి కాల్పులు జరిపినప్పుడు, ప్రజలు కూడా రాళ్లు రువ్వారు. 

లక్షల మంది గాయపడ్డారు

క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని అణచివేయడానికి, ఆంగ్ల ప్రభుత్వం మార్ష్ స్మిత్, నీడర్సోల్ నాయకత్వంలో సైన్యాన్ని పంపింది. ఆ సమయంలో అక్రమ దోపిడీ, అగ్నిప్రమాదాలు, మహిళలపై దాడులతో అణచివేతలో చాలా మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. లక్షల ఆస్తులను దోచుకుని వేలం వేశారు. ఈ ఉద్యమం సమయంలో మహారాష్ట్ర, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, బెంగాల్‌లో హింస చెలరేగింది. చాలా మంది మరణించారు. ఈ సమయంలో ఒక ఘటన గాంధీజీ మనసు మార్చివేసింది. 

ఏ ఘటన గాంధీజీ మనసు మార్చింది

క్విట్‌ ఇండియా ఉద్యమం సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం హింసాత్మకంగా  ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించింది. ఈ సమయంలో ప్రజలపై కాల్పులు జరిపారు, లాఠీఛార్జ్ చేశారు. గ్రామాలను తగలబెట్టారు. భారీ జరిమానాలు విధించారు. ఈ సమయంలో లక్ష మందికిపైగా అరెస్టు అయ్యారు. ఈ ఉద్యమంలో హింస, విధ్వంసం జరిగినప్పుడు, గాంధీజీ దీనిని తీవ్రంగా ఖండించారు, ఎందుకంటే అతను ఎల్లప్పుడూ అహింస, సత్యాగ్రహ మార్గాన్ని అనుసరించడానికి మద్దతు ఇచ్చారు. ఈ ఉద్యమంలో జరిగిన హింస ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకం. 

హింసను వ్యతిరేకించారు

గాంధీజీ ఎల్లప్పుడూ హింసను వ్యతిరేకించారు, 1942లో ఉద్యమం సమయంలో జరిగిన హింస సందర్భంగా, హింసను ప్రోత్సహించే దేనికీ  మద్దతు ఇవ్వనని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ లక్ష్యం హింస లేకుండా ఆంగ్లేయులను భారతదేశం విడిచి వెళ్ళేలా చేయడం అని కూడా ఆయన అన్నారు.                              

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఢిల్లీ చేరకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అరెస్టు చేస్తారా?
ఢిల్లీ చేరకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అరెస్టు చేస్తారా?
INDIA Bloc June 8 Meeting Delhi: ఇండీ కూటమికి గడ్డు పరిస్థితి - స్టాలిన్ గుడ్ బై - మమతా పరిస్థితి - విజయ్ కాపాడతాడా?
ఇండీ కూటమికి గడ్డు పరిస్థితి - స్టాలిన్ గుడ్ బై - మమతా పరిస్థితి - విజయ్ కాపాడతాడా?
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Tamil Nadu Politics 2026 Post Election: విజయ్..అన్నామలై..ధనుష్.. తమిళ పాలిటిక్స్‌లో కొత్త కెరటాలు - ద్రవిడ కోటలన్నీ కూలిపోతాయా?
విజయ్..అన్నామలై..ధనుష్.. తమిళ పాలిటిక్స్‌లో కొత్త కెరటాలు - ద్రవిడ కోటలన్నీ కూలిపోతాయా?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఢిల్లీ చేరకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అరెస్టు చేస్తారా?
ఢిల్లీ చేరకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అరెస్టు చేస్తారా?
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Buchi Babu Sana: జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
US Iran conflict:హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
Peddi Collections Day 2: రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
India Predicted Playing XI Vs AFG: ఆఫ్గాన్ తో టీమిండియా పోరు.. బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి.. ముల్లాన్‌పూర్ లో కొత్త ప్లేయర్ టెస్ట్ డెబ్యూ..!
ఆఫ్గాన్ తో టీమిండియా పోరు.. బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి.. ముల్లాన్‌పూర్ లో కొత్త ప్లేయర్ టెస్ట్ డెబ్యూ..!
Embed widget