అన్వేషించండి

Independence Day 2025: స్వాతంత్ర సమరంలో గాంధీజీని కదిలించిన ఘటన ఏదీ?

Independence Day 2025: ఆగస్టు 8న గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించారు. హింస కారణంగా గాంధీజీ మనసు మారింది. దీంతో ఉద్యామాన్ని మరో దిశగా తీసుకెళ్లారు.

Independence Day 2025: దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు, ఉద్యమాలు జరిగాయి. కానీ ఒక ఉద్యమం మాత్రం ఆంగ్ల ప్రభుత్వాన్ని కదిలించింది. 8 ఆగస్టు 1942న మహాత్మా గాంధీ క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇందులో భారతీయులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సమయంలో చాలా మంది స్వాతంత్ర్య సమరయోధులు రహస్యంగా పోరాడారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు పెద్ద ర్యాలీలు నిర్వహించారు. 

ఉద్యమ వేడిని చూసిన ఆంగ్లేయులు తమను దేశం నుంచి వెళ్లగొట్టడం ఖాయమని భావించారు. క్విట్‌ ఇండియా  ఉద్యమం సమయంలో ఎక్కడ హింస జరిగింది. ఏ సంఘటన గాంధీజీ మనసు మార్చిందో తెలుసుకుందాం. 

ప్రజలు రాళ్లు ఎత్తారు

9ఆగస్టు 1942న ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో మహాత్మా గాంధీ ఆంగ్లేయులను భారతదేశం విడిచి వెళ్ళమని కోరారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత శక్తివంతమైన ఉద్యమం అయిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో గాంధీజీ 'డూ ఆర్ డై' నినాదం ఇవ్వగా, ఆంగ్ల ప్రభుత్వం దానిని తీవ్రమైన అణచివేతతో ప్రతిస్పందించింది. ఈ ఉద్యమం సమయంలో ప్రజలు కూడా నడుం బిగించారు. ప్రజలపై 'డూ ఆర్ డై' నినాదం బాగా పని చేసింది. మొదటి రెండు రోజులు ఈ ఉద్యమం శాంతియుతంగా జరిగింది, కాని బ్రిటిష్ ప్రభుత్వం వారిపై లాఠీఛార్జ్ చేసి కాల్పులు జరిపినప్పుడు, ప్రజలు కూడా రాళ్లు రువ్వారు. 

లక్షల మంది గాయపడ్డారు

క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని అణచివేయడానికి, ఆంగ్ల ప్రభుత్వం మార్ష్ స్మిత్, నీడర్సోల్ నాయకత్వంలో సైన్యాన్ని పంపింది. ఆ సమయంలో అక్రమ దోపిడీ, అగ్నిప్రమాదాలు, మహిళలపై దాడులతో అణచివేతలో చాలా మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. లక్షల ఆస్తులను దోచుకుని వేలం వేశారు. ఈ ఉద్యమం సమయంలో మహారాష్ట్ర, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, బెంగాల్‌లో హింస చెలరేగింది. చాలా మంది మరణించారు. ఈ సమయంలో ఒక ఘటన గాంధీజీ మనసు మార్చివేసింది. 

ఏ ఘటన గాంధీజీ మనసు మార్చింది

క్విట్‌ ఇండియా ఉద్యమం సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం హింసాత్మకంగా  ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించింది. ఈ సమయంలో ప్రజలపై కాల్పులు జరిపారు, లాఠీఛార్జ్ చేశారు. గ్రామాలను తగలబెట్టారు. భారీ జరిమానాలు విధించారు. ఈ సమయంలో లక్ష మందికిపైగా అరెస్టు అయ్యారు. ఈ ఉద్యమంలో హింస, విధ్వంసం జరిగినప్పుడు, గాంధీజీ దీనిని తీవ్రంగా ఖండించారు, ఎందుకంటే అతను ఎల్లప్పుడూ అహింస, సత్యాగ్రహ మార్గాన్ని అనుసరించడానికి మద్దతు ఇచ్చారు. ఈ ఉద్యమంలో జరిగిన హింస ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకం. 

హింసను వ్యతిరేకించారు

గాంధీజీ ఎల్లప్పుడూ హింసను వ్యతిరేకించారు, 1942లో ఉద్యమం సమయంలో జరిగిన హింస సందర్భంగా, హింసను ప్రోత్సహించే దేనికీ  మద్దతు ఇవ్వనని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ లక్ష్యం హింస లేకుండా ఆంగ్లేయులను భారతదేశం విడిచి వెళ్ళేలా చేయడం అని కూడా ఆయన అన్నారు.                              

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget