అన్వేషించండి

Independence Day 2025: స్వాతంత్ర సమరంలో గాంధీజీని కదిలించిన ఘటన ఏదీ?

Independence Day 2025: ఆగస్టు 8న గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించారు. హింస కారణంగా గాంధీజీ మనసు మారింది. దీంతో ఉద్యామాన్ని మరో దిశగా తీసుకెళ్లారు.

Independence Day 2025: దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు, ఉద్యమాలు జరిగాయి. కానీ ఒక ఉద్యమం మాత్రం ఆంగ్ల ప్రభుత్వాన్ని కదిలించింది. 8 ఆగస్టు 1942న మహాత్మా గాంధీ క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇందులో భారతీయులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సమయంలో చాలా మంది స్వాతంత్ర్య సమరయోధులు రహస్యంగా పోరాడారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు పెద్ద ర్యాలీలు నిర్వహించారు. 

ఉద్యమ వేడిని చూసిన ఆంగ్లేయులు తమను దేశం నుంచి వెళ్లగొట్టడం ఖాయమని భావించారు. క్విట్‌ ఇండియా  ఉద్యమం సమయంలో ఎక్కడ హింస జరిగింది. ఏ సంఘటన గాంధీజీ మనసు మార్చిందో తెలుసుకుందాం. 

ప్రజలు రాళ్లు ఎత్తారు

9ఆగస్టు 1942న ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో మహాత్మా గాంధీ ఆంగ్లేయులను భారతదేశం విడిచి వెళ్ళమని కోరారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత శక్తివంతమైన ఉద్యమం అయిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో గాంధీజీ 'డూ ఆర్ డై' నినాదం ఇవ్వగా, ఆంగ్ల ప్రభుత్వం దానిని తీవ్రమైన అణచివేతతో ప్రతిస్పందించింది. ఈ ఉద్యమం సమయంలో ప్రజలు కూడా నడుం బిగించారు. ప్రజలపై 'డూ ఆర్ డై' నినాదం బాగా పని చేసింది. మొదటి రెండు రోజులు ఈ ఉద్యమం శాంతియుతంగా జరిగింది, కాని బ్రిటిష్ ప్రభుత్వం వారిపై లాఠీఛార్జ్ చేసి కాల్పులు జరిపినప్పుడు, ప్రజలు కూడా రాళ్లు రువ్వారు. 

లక్షల మంది గాయపడ్డారు

క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని అణచివేయడానికి, ఆంగ్ల ప్రభుత్వం మార్ష్ స్మిత్, నీడర్సోల్ నాయకత్వంలో సైన్యాన్ని పంపింది. ఆ సమయంలో అక్రమ దోపిడీ, అగ్నిప్రమాదాలు, మహిళలపై దాడులతో అణచివేతలో చాలా మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. లక్షల ఆస్తులను దోచుకుని వేలం వేశారు. ఈ ఉద్యమం సమయంలో మహారాష్ట్ర, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, బెంగాల్‌లో హింస చెలరేగింది. చాలా మంది మరణించారు. ఈ సమయంలో ఒక ఘటన గాంధీజీ మనసు మార్చివేసింది. 

ఏ ఘటన గాంధీజీ మనసు మార్చింది

క్విట్‌ ఇండియా ఉద్యమం సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం హింసాత్మకంగా  ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించింది. ఈ సమయంలో ప్రజలపై కాల్పులు జరిపారు, లాఠీఛార్జ్ చేశారు. గ్రామాలను తగలబెట్టారు. భారీ జరిమానాలు విధించారు. ఈ సమయంలో లక్ష మందికిపైగా అరెస్టు అయ్యారు. ఈ ఉద్యమంలో హింస, విధ్వంసం జరిగినప్పుడు, గాంధీజీ దీనిని తీవ్రంగా ఖండించారు, ఎందుకంటే అతను ఎల్లప్పుడూ అహింస, సత్యాగ్రహ మార్గాన్ని అనుసరించడానికి మద్దతు ఇచ్చారు. ఈ ఉద్యమంలో జరిగిన హింస ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకం. 

హింసను వ్యతిరేకించారు

గాంధీజీ ఎల్లప్పుడూ హింసను వ్యతిరేకించారు, 1942లో ఉద్యమం సమయంలో జరిగిన హింస సందర్భంగా, హింసను ప్రోత్సహించే దేనికీ  మద్దతు ఇవ్వనని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ లక్ష్యం హింస లేకుండా ఆంగ్లేయులను భారతదేశం విడిచి వెళ్ళేలా చేయడం అని కూడా ఆయన అన్నారు.                              

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget