News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ఎవరి సామాన్లకు వాళ్లే బాధ్యులు, మీ నిర్లక్ష్యానికి రైల్వేని నిందించలేం - సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court: రైళ్లలో వెళ్లేటప్పుడు ప్రయాణికులే తమ సామాన్లకు బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

FOLLOW US: 
Share:

Supreme Court on Luggage: 


ప్రయాణికులదే బాధ్యత..

"రైల్లో ప్రయాణించేటప్పుడు మీ సామాన్లకు మీరే బాధ్యత వహించాలి. అవి మిస్ అయితే...అందుకు రైల్వే బాధ్యత వహించదు". స్వయంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది. ట్రైన్‌లో ట్రావెల్ చేసే సమయంలో సామాన్లను ఎవరైనా దొంగిలిస్తే...ఆ నిందను రైల్వేపై వేయడం సరికాదని తేల్చి చెప్పింది. ఎవరి సామాన్లకు వాళ్లే బాధ్యులు అని స్పష్టం చేసింది. సామాన్లు పోగొట్టుకున్న ఓ వ్యక్తి పిటిషన్ వేయగా...కన్జ్యూమర్ ఫోరమ్‌ని ఆశ్రయించాడు ఓ బాధితుడు. రైల్వే రూ.లక్ష చెల్లించాల్సిందేనని ఫోరమ్ తేల్చి చెప్పింది. ఆ తరవాత ఈ కేసు సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఈ పిటిషన్‌ని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం...కన్జ్యూమర్ ఫోరమ్‌ తీర్పుని తోసిపుచ్చింది. 

"రైళ్లో ప్రయాణించే సమయంలో ఎవరు తమ వస్తువులు పోగొట్టుకున్నా, వాటిని ఎవరి దొంగిలించినా అందుకు రైల్వే బాధ్యత వహించదు.  రైల్వే లోపం కారణంగానే అలా జరిగిందని వాదించలేం. ప్రయాణికులే తమ సామాన్లను జాగ్రత్తపరుచుకోవాలి. ప్రయాణికుల నిర్లక్ష్యానికి రైల్వే ఎలా బాధ్యత వహిస్తుంది."

- సుప్రీంకోర్టు ధర్మాసనం 

2005 నాటి కేసు..

ఇదంతా 2005 నాటి కేసు విచారణలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఓ బిజినెస్‌మేన్ కాశీ విశ్వనాథ్ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి వెళ్తుండగా...తనతో పాటు రూ.లక్ష తీసుకెళ్లాడు. రాత్రి పడుకుని ఉదయం లేచి చూసే సరికి తన బ్యాగ్‌ని ఎవరో కట్ చేసినట్టు గుర్తించాడు. అందులో ఉన్న డబ్బు దొంగిలించారు. వెంటనే జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తరవాత కన్జ్యూమర్ ఫోరమ్‌కి వెళ్లాడు. అప్పటి నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఈ కేసు..చివరకు సుప్రీంకోర్టుకు చేరుకుంది. ధర్మాసనం...అలా తీర్పునిచ్చింది. 
 

 

Published at : 17 Jun 2023 11:24 AM (IST) Tags: Passengers Supreme Court Supreme Court on Luggage Train Luggage Rail Passengers

ఇవి కూడా చూడండి

Breaking News Live Telugu Updates: నారా లోకేశ్ కు హైకోర్టులో ఊరట - ఫైబర్ గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుల్లో బెయిల్‌కు ప్రయత్నాలు

Breaking News Live Telugu Updates: నారా లోకేశ్ కు హైకోర్టులో ఊరట - ఫైబర్ గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుల్లో బెయిల్‌కు ప్రయత్నాలు

తమిళనాడు కర్ణాటక మధ్య నిప్పు రాజేస్తున్న నీళ్లు, 150 ఏళ్లుగా కావేరి వాటాల వివాదం

తమిళనాడు కర్ణాటక మధ్య నిప్పు రాజేస్తున్న నీళ్లు, 150 ఏళ్లుగా కావేరి వాటాల వివాదం

CISF Fireman Answer Key: సీఐఎస్‌ఎఫ్‌ కానిసేబుల్ ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం

CISF Fireman Answer Key: సీఐఎస్‌ఎఫ్‌ కానిసేబుల్ ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం

GATE - 2024 దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

GATE - 2024 దరఖాస్తుకు నేడే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

ముదురుతున్న కావేరి జల వివాదం, కర్ణాటక బంద్‌ - సరిహద్దుల్లో భారీ భద్రత

ముదురుతున్న కావేరి జల వివాదం, కర్ణాటక బంద్‌ - సరిహద్దుల్లో భారీ భద్రత

టాప్ స్టోరీస్

Narayana: భూమి వదులుకున్నోడిని, అవినీతి చేస్తానా? రాజకీయ కక్షలతోనే ఈ కేసులు - నారాయణ

Narayana: భూమి వదులుకున్నోడిని, అవినీతి చేస్తానా? రాజకీయ కక్షలతోనే ఈ కేసులు - నారాయణ

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు

బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు