అన్వేషించండి

Ram Mandir News: అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట, దుష్ప్రచారం చేయవద్దంటూ కేంద్రం వార్నింగ్!

Ram Lalla Pran Pratishtha in Ayodhya: అయోధ్యలో రాముడి వేడుకకు సంబంధించి ఎలాంటి అనధికారిక, తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే కంటెంట్‌ను ప్రచురించకూడదని సోషల్ మీడియాను,న్యూస్ మీడియాను కేంద్రం హెచ్చరించింది.

Ayodhya Ram Mandir Inauguration: ఢిల్లీ: అయోధ్యలో జనవరి 22న రామ మందిరం ప్రారంభోత్సవం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. అయితే అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట ఈవెంట్ ను వైభవంగా నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. మరోవైపు ప్రముఖ వేడుకను టార్గెట్ గా చేసుకుని కొందరు సోషల్ మీడియాలో భక్తులను మోసం చేస్తున్నట్లు పలు రాష్ట్రాల్లో పోలీసులు గుర్తించారు. దాంతో కేంద్రం అప్రమత్తమైంది. అయోధ్యలో రామ మందిరం వేడుకకు సంబంధించి ఎలాంటి అనధికారిక, తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే కంటెంట్‌ను ప్రచురించకూడదని హెచ్చరించింది. ఈ మేరకు సోషల్ మీడియాతో పాటు ప్రింట్ మీడియా, శాటిలైట్ న్యూస్ ఛానెల్స్, డిజిటల్ మీడియా, ఇతర న్యూస్ పబ్లిషర్లకు శనివారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

అలాంటి కంటెంట్ ప్రసారం చేయవద్దు.. 
అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం 22 జనవరి 2024 న నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు ధ్రువీకరించని వార్తల్ని ప్రచురించవద్దు అని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ తన ఆదేశాలలో పేర్కొంది. రెచ్చగొట్టే వార్తలు, మత విద్వేషాలు, ఫేక్ న్యూస్ లాంటి విషయాలు పబ్లిష్ చేయవద్దని, శాటిలైట్ ఛానల్స్ లో ప్రసారం చేయకూడదని హెచ్చరించింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్‌ల నియంత్రణ చట్టం మీడియా నియమావళి ప్రకారం.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కంటెంట్‌ను నిషేధిస్తుంది. అయోధ్య వేడుక సందర్భంగా మీడియా సంస్థలు కచ్చితమైన సమాచారం, ధ్రువీకరించిన సమాచారం మాత్రమే ప్రచురించాలని సూచించింది. 

ధ్రువీకరించని వార్తలు, ఆధారాలు లేని విషయాలు, ప్రజల్ని తప్పుదోవ పట్టించే విషయాలను ప్రచురించడం, ప్రసారం చేయవద్దని ఆదేశాలలో కేంద్రం హెచ్చరించింది. రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాలని, కుల, మతాల మధ్య విధ్వేషం చెలరేగే అంశాలను ప్రచురించకూడదు. కేంద్రం ఆదేశాలను ఉల్లంఘించి వార్తలను టెలికాస్ట్ చేస్తే సంబంధిత మీడియా అందుకు బాధ్యత వహించాల్సి వస్తుందని, చర్యలు తీసుకుంటామని ఆదేశాలలో పేర్కొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Director Shankar : డిఫరెంట్​గా ఉన్నా ఎంజాయ్ చేశా, ‘గేమ్ ఛేంజర్‘ గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు శంకర్
డిఫరెంట్​గా ఉన్నా ఎంజాయ్ చేశా, ‘గేమ్ ఛేంజర్‘ గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు శంకర్
Rahul Gandhi: లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
Sharmila : విజయవాడలో వైఎస్ 75వ జయంతి కార్యక్రమం - రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు షర్మిల ఆహ్వానం
విజయవాడలో వైఎస్ 75వ జయంతి కార్యక్రమం - రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు షర్మిల ఆహ్వానం
Embed widget