అన్వేషించండి

India Pakistan Attack News Live: ఉల్లంఘనలపై పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ది చెప్పండి, ఆర్మీకి కేంద్రం ఆదేశాలు

India Pakistan Attack News Live:శుక్రవారం నాడు, పాకిస్తాన్ మరోసారి భారతదేశంలోని వివిధ నగరాల్లో డ్రోన్ దాడులకు ప్రయత్నించింది, కానీ భారత సైన్యం ఆ డ్రోన్ దాడులను భగ్నం చేసింది.

Key Events
operation sindoor live update india pakistan attack s 400 pm modi shahbaz sharif PAHALGAM ATTACK India Pakistan Attack News Live: ఉల్లంఘనలపై పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ది చెప్పండి, ఆర్మీకి కేంద్రం ఆదేశాలు
భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు
Source : ABP Desam

Background

India Pakistan Attack News Live:ఆపరేషన్ సిందూర్‌లో 9 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమై, 90 మందికి పైగా ఉగ్రవాదులు మరణించడంతో పాకిస్తాన్ తీవ్ర భయాందోళనలో ఉంది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ తన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్‌లో చిందిన ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించారు. అదే సమయంలో, పాకిస్తాన్ సైన్యానికి ప్రతీకారం తీర్చుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు ఇంటర్-సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డిజి అన్నారు.

ఇంతలో, గురువారం (మే 8, 2025)న, పాకిస్తాన్ సైన్యం అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూథియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తర్‌లై, భుజ్‌తో సహా ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అనేక సైనిక స్థావరాలపై దాడి చేయడానికి విఫల ప్రయత్నం చేసింది. భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుని, PAK సైన్యం చేసిన అన్ని ప్రయత్నాలను విఫలం చేసింది.

భారత సైన్యం S-400 సుదర్శన్ చక్ర వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థ ద్వారా పాకిస్తాన్ ప్రణాళికలను భగ్నం చేసింది. సుదర్శన్ చక్ర వాయు రక్షణ క్షిపణి వ్యవస్థ , భారత్‌ ప్రతీకార చర్య కారణంగా పాకిస్తాన్ వాయు రక్షణ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది.

గురువారం రాత్రి భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం విఫలమైనందున, ఇస్లామాబాద్ లేహ్ నుంచి సర్ క్రీక్ వరకు 36 ప్రదేశాలలో 300 నుంచి 400 టర్కిష్ డ్రోన్‌లను ప్రయోగించిందని ప్రభుత్వం తెలిపింది.

శుక్రవారం రాత్రి, శ్రీనగర్ విమానాశ్రయంతో సహా దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో 26 ప్రదేశాల‌్లో పాకిస్తాన్ చేసిన డ్రోన్ దాడిని భారతదేశం తిప్పికొట్టింది. వరుసగా మూడవ రాత్రి, పాకిస్తాన్ భారతదేశంలోని అనేక నగరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈసారి, ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా నుంచి గుజరాత్‌లోని భుజ్ వరకు ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది.

శ్రీనగర్‌లోని రక్షణ అధికారులు, దక్షిణ కాశ్మీర్‌లోని శ్రీనగర్ విమానాశ్రయం, అవంతిపోరా వైమానిక స్థావరం సహా అనేక స్థావరాలపై డ్రోన్ దాడులను శుక్రవారం రాత్రి ఆలస్యంగా తిప్పికొట్టారని, జమ్మూ, దక్షిణ కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని తెలిపారు.

పాకిస్తాన్ నుంచి వైమానిక బెదిరింపులను ఊహించి సైరన్లు మోగించడం ప్రారంభించడంతో అనేక సరిహద్దు జిల్లాల స్థానికులకు ఇది వరుసగా రెండో భయానక రాత్రిగా మారింది, వీటిని సాయుధ దళాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి.

శ్రీనగర్, జమ్మూ నుంచి పంజాబ్‌లోని అనేక జిల్లాలు , రాజస్థాన్‌లోని జైసల్మేర్, జోధ్‌పూర్ వరకు, సరిహద్దు ప్రాంతాలలోని పెద్ద ప్రాంతాలు అంధకారంలో ఉండిపోయాయి.. ముందు జాగ్రత్త చర్యగా ప్రజలు తమ ఇళ్లలో లైట్లు ఆపివేయాలని అధికారులు బహిరంగ ప్రకటనలు జారీచేశారు.

జమ్మూ, సాంబా జిల్లాల సుచేత్‌గఢ్, రామ్‌గఢ్ సెక్టార్లలో అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్థాన్‌ బారీగా దాడులకు యత్నించింది. కాల్పులకు తెగబడింది.  అదే సమయంలో భారతదేశం కూడా ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్‌కు చెందిన నాలుగు వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వాటిపై దాడి చేసినట్టు పాకిస్థాన్‌ సైన్యం కూడా అంగీకరించింది. సరిహద్దుల్లో పదే పదే కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్థాన్ సైన్యానికి గట్టిగానే ఇండియన్ ఆర్మీ బుద్ది చెబుతోంది. 

23:18 PM (IST)  •  10 May 2025

India Pakistan Attack News Live: 'సైన్యానికి పూర్తి స్వేచ్ఛ' విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి సంచలన ప్రకటన  

India Pakistan Attack News Live: పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని, ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి అన్నారు. కఠినమైన చర్య తీసుకోవాలని సైన్యాన్ని ఆదేశించారు. దీనిపై ఇది నిఘా ఉంచుతోందన్నారు.

23:17 PM (IST)  •  10 May 2025

India Pakistan Attack News Live: ఉల్లంఘనలపై పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ది చెప్పండి, ఆర్మీకి కేంద్రం ఆదేశాలు  

India Pakistan Attack News Live: "గత కొన్ని రోజులుగా జరుగుతున్న సైనిక చర్యను ఆపడానికి భారతదేశం, పాకిస్తాన్ DGMOల మధ్య ఒక అవగాహన కుదిరింది. గత కొన్ని గంటలుగా, ఈ అవగాహనను పాకిస్తాన్ ఉల్లంఘిస్తోంది. భారత సైన్యం ఈ సరిహద్దు చొరబాటుకు ప్రతీకారం తీర్చుకుంటోంది.ఈ చొరబాటు ఖండించదగినది. దీనికి పాకిస్తాన్ బాధ్యత వహించాలి. ఈ పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకుని ఇలాంచి చర్యలను ఆపడానికి వెంటనే తగిన చర్య పాకిస్తాన్ ఈ తీసుకుంటుందదని విశ్వసిస్తున్నాము" అని మిస్రి అన్నారు.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget