By: ABP Desam | Updated at : 20 Mar 2022 01:16 PM (IST)
Edited By: Murali Krishna
మ్యాచ్ మధ్యలో కూలిన గ్యాలరీ- 200 మందికి గాయాలు, వీడియో చూశారా?
కేరళ పూవంగోడ్లో శనివారం ఓ ఫుట్బాల్ మ్యాచ్ గ్రౌండ్లో ప్రమాదం జరిగింది. మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన టెంపరరీ గ్యాలరీ కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 200 మందికి గాయాలయ్యాయి. ఇందుంలో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఏం జరిగింది?
మలప్పురం జిల్లాలో ఆల్ ఇండియా సెవెన్స్ ఫుట్బాల్ మ్యాచ్ ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ భారీగా వచ్చారు. వీరి కోసం ఎల్పీ స్కూల్ గ్రౌండ్లో భారీగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అయితే మ్యాచ్ జరుగుతోన్న సమయంలో అందులో ఓ టెంపరరీ గ్యాలరీ కూలిపోయింది.
#WATCH Temporary gallery collapsed during a football match in Poongod at Malappuram yesterday; Police say around 200 people suffered injuries including five with serious injuries#Kerala pic.twitter.com/MPlTMPFqxV
— ANI (@ANI) March 20, 2022
గాయపడిన వారిని మంజేరి మెడికల్ ఆసుపత్రికి తరలించారు. చిన్న గాయాలైన వారికి ఫస్ట్ ఎయిడ్ చేసి ఇంటికి పంపించారు. క్షతగాత్రుల్లో చిన్నారులు కూడా ఉన్నారు.
ఎలా జరిగింది?
మ్యాచ్ చూసేందుకు అనుకున్నదాని కన్నా ఎక్కువ మంది జనం వచ్చారు. దీంతో గ్యాలరీలు కిక్కిరిసిపోయాయి. మ్యాచ్ చూసేందుకు దాదాపు 8 వేల మంది వచ్చినట్లు తెలుస్తోంది. ఈస్ట్ స్టాండ్లో 3 వేల మంది కూర్చున్నారు. మ్యాచ్ జరగబోయే కొద్ది క్షణాల ముందే ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మ్యాచ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని మలప్పురం ఎస్పీ తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: UP Auto Accident: బెలూన్ తగిలి ఆటో బోల్తా- ఇదేం హోలీరా నాయనా!
Also Read: Volodymyr Zelenskyy: అస్సాంలోని ఓ టీ పొడికి ఉక్రెయిన్ అధ్యక్షుడి పేరు, త్వరలో ఆన్లైన్లో అమ్మకానికి
IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం
J&K Terrorists: ఈ ఊరి వాళ్ల ధైర్యం చూశారా, మోస్ట్వాంటెడ్ టెర్రరిస్టులనే పట్టుకుని బంధించారు
Single-Use Plastic Ban: ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాల ఉత్పత్తులపై జీస్టీ తగ్గించాలి, దిల్లీ మంత్రి విజ్ఞప్తి
BJP Mission South: భాజపాకు సౌత్ ఫోబియా పోయినట్టేనా? మిషన్ సౌత్ ఇండియా ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
BJP National Executive Meeting: ప్రధాని మోదీ స్పీచ్లో ఇవే హైలైట్ కానున్నాయా, ఆయన ఏం మాట్లాడతారు?
MP Raghurama Krishna Raju : ఎంపీ రఘురామకృష్ణరాజు భీమవరం పర్యటన రద్దు, మధ్యలోనే ట్రైన్ దిగిపోయిన ఎంపీ
PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ
IND Vs ENG 5th Test Highlights: మరొక్క సెషన్ నిలబడితే మ్యాచ్ మనదే - ఫాంలోకి వచ్చిన పుజారా!
Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు
Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్