అన్వేషించండి

Corona Cases India: దేశంలో కొత్తగా 1761 కరోనా కేసులు - అక్కడ కోవిడ్ మరణాలు 0  

Covid Cases In India: దేశంలో గడిచిన 24 గంటల్లో 1,761 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. నిన్నటితో పోల్చితే కొవిడ్ మరణాలు పెరిగాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా ప్రకటనలో తెలిపింది.

Corona Cases India: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రభావం దాదాపుగా తగ్గింది. అయితే మాస్కులు ధరించడం, చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం, భౌతికదూరం లాంటివి పాటించకపోతే కరోనా నాలుగో వేవ్ త్వరలోనే వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా, దక్షిణ కొరియా సహా పలు దేశాలు కరోనా సమస్యలతో విలవిల్లాడుతున్నారు. దేశంలో గడిచిన 24 గంటల్లో 1,761 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో 127 మంది కొవిడ్ 19తో పోరాడుతూ చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది. 

ముంబైలో కరోనా మరణాలు 0  
ముంబైలో తాజాగా 29 కరోనా కేసులు (Corona Cases In Mumbai) నమోదు కాగా, ఒక్క కొవిడ్ మరణం సైతం నమోదుక అవకపోవడం శుభపరిణామం. నగరంలో యాక్టివ్ కేసులు 315 ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దేశంలో కరోనా కేసులు కిందటి రోజుతో పోల్చితే భారీగానే తగ్గాయి. కొవిడ్ మరణాలు కిందటి రోజుతో పోల్చితే పెరిగాయి. దేశంలో మొత్తం కరోనా మరణాలు 5,16,479కు చేరుకున్నాయి. శనివారం నాడు 3,196 మంది కోలుకోవడంతో, భారత్‌లో కరోనా రికవరీల సంఖ్య 4 కోట్ల 24 లక్షల 64 వేలకు పెరిగింది.

Corona Cases India: దేశంలో కొత్తగా 1761 కరోనా కేసులు - అక్కడ కోవిడ్ మరణాలు 0  

దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా 61 మందికి కరోనా సోకింది. దీంతో ఇక్కడ మొత్తం కరోనా బాధితుల సంఖ్య  18 లక్షల 63 వేల 694 (18,63,694)కు చేరుకుంది. నిన్న డిల్లీలో ఒక్క కొవిడ్ మరణం నమోదైంది. ఇప్పటివరకూ మొత్తం 26,146 మంది ఢిల్లీలో కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయారు.

దేశంలో కరోనా రికవరీ రేటు 98.8 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు కేవలం 0.06 శాతానికి పడిపోయాయి. ఇప్పటివరకూ భారత్‌లో 181 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయింది. కరోనా మరణాలు ఒకరోజు తగ్గుతున్నా, మరుసటి రోజు అంతకు రెట్టింపు కొవిడ్19 మరణాలు నమోదవుతున్నాయని వైద్య శాఖ దానిపై ఫోకస్ చేసింది. గత కొన్ని రోజులుగా కేవలం 2,500 లోపే పాజిటివ్ కేసులు వస్తున్నాయి.  

Also Read: Foods for Sleep: రాత్రి పూట ఈ ఆహారాలు తింటే హాయిగా నిద్ర పట్టేయడం ఖాయం

Also Read: అస్సాంలోని ఓ టీ పొడికి ఉక్రెయిన్ అధ్యక్షుడి పేరు, త్వరలో ఆన్‌లైన్లో అమ్మకానికి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

TDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్నHardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Pushpa 3 Title Revealed: సాలీడ్ అప్‌డేట్‌, 'పుష్ప 3' టైటిల్‌ వచ్చేసింది? - సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..
సాలీడ్ అప్‌డేట్‌, 'పుష్ప 3' టైటిల్‌ వచ్చేసింది? - సుకుమార్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..
Embed widget