అన్వేషించండి

Television New Rules : ఉక్రెయిన్ యుద్ధం, ఢిల్లీ అల్లర్ల వార్తలపై మార్గదర్శకాలు - మీడియా సంస్థలకు కేంద్రం సూచనలు !

ఉక్రెయిన్ యుద్ధం, ఢిల్లీ అల్లర్లపై మీడియాలో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా వార్తల ప్రసారానికి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

 

రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులు, ఢిల్లీలోని జహంగీర్ పీర్ ఘర్షణలపై టీవీ చానళ్లలో జరుగుతున్న అవాస్తవాల ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు మీడియా చానళ్లకు ప్రత్యేకమైన అడ్వయిజరీ జారీ చేసింది. తాము జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే ఇక నుంచి వార్తా కథనాలు ఉండేలా చూసుకోవాలని ఆదేశించింది. 

నవనీత్ కౌర్ హనుమాన్ చాలీసా చదువుతానంటే ముంబై అట్టుడికిపోతోంది ! దీని వెనుక ఎంత రాజకీయం ఉందంటే ?

ఇటీవల టీవీ చానళ్లు, వెబ్ చానళ్లు, సోషల్ మీడియాల్లో  విద్వేషపూరితమైన, అభ్యంతరకమైన  భాషతో ఉండేలా ఏ మాత్రం నిజం కానీ .. సాధికారిత లేని వార్తలు ప్రచారం చేస్తే సెన్సేషనలిజానికి పాల్పడే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్రం అభిప్రాయ పడింది. ఇది ప్రజలమధ్య విద్వేషాలకు దారి తీసేలా ఉన్నాయని ఇవన్నీ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయని భావించింది. ముఖ్యంగా రష్యా -ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి.. అలాగే ఢిల్లీలోని జహంగీర్ పీర్ అల్లర్ల గురించి ఇలాంటి కథనాలు ఎక్కువగా వస్తున్నాయని గుర్తించింది. 

హౌరా బ్రిడ్జిపై గుట్కా మరకలకు బాలీవుడ్ స్టార్స్‌కు లింకేంటి ?

ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి టీవీ చానళ్లు నిర్వహిస్తున్న చర్చాకార్యక్రమాల్లో సంబంధం లేని అంశాలను క్లెయిమ్ చేస్తున్నారని .. ఇది పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని కేంద్రం భావిస్తోంది. స్వయంగా యాంకర్లు, చానల్స్ కూడా ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ ప్రజల్లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్రం గుర్తించింది. జహంగీర్ పురి ఘర్షణల విషయంలో మరింత రెచ్చగొట్టేలా మీడియా చానళ్లు వ్యవహరించాయి. వెరీఫై చేయని సీసీ టీవీ ఫుటేజీలను ప్రసారం చేయడం.. ఫ్యాబ్రికేటెడ్ న్యూస్‌ను టెలికాస్ట్ చేసి.. అవి మత పరమైన గొడవలని చెప్పడం చేశాయని కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. ఇవన్నీ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని కేంద్రం స్పష్టం చేసింది. 

మాఫీయా రాజ్ కారణంగానే కాంగ్రెస్ ఓడింది- సిద్ధు సంచలన కామెంట్స్‌- సీఎం మన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు

కేంద్ర ఇన్‌ఫర్‌మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్ట్రీ ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఢిల్లీ ఘర్షణలపై ప్రత్యేకంగా ఎలాంటి చర్చా కార్యక్రమాలు నిర్వహించవద్దని స్పష్టం చేసింది. మార్గదర్శకాల ప్రకారం మీడియా సంస్థలు తమ ప్రసారాలను నియంత్రించుకోవాలని ఆదేశించింది.  నిబంధనలు అతిక్రమిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.  యుద్దం, అల్లర్ల వార్తల ప్రసారాలపై ఎలాంటి మార్దర్శాకాలు పాటించాలో నిబంధనలను అన్ని మీడియా సంస్థలకు అందుబాటులో ఉంచింది. 


Television New Rules : ఉక్రెయిన్ యుద్ధం, ఢిల్లీ అల్లర్ల వార్తలపై మార్గదర్శకాలు - మీడియా సంస్థలకు కేంద్రం సూచనలు !
Television New Rules : ఉక్రెయిన్ యుద్ధం, ఢిల్లీ అల్లర్ల వార్తలపై మార్గదర్శకాలు - మీడియా సంస్థలకు కేంద్రం సూచనలు !
Television New Rules : ఉక్రెయిన్ యుద్ధం, ఢిల్లీ అల్లర్ల వార్తలపై మార్గదర్శకాలు - మీడియా సంస్థలకు కేంద్రం సూచనలు !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget