News
News
వీడియోలు ఆటలు
X

Bengaluru News: బెంగళూరులో భారీ వర్షాలు - వరదల్లో చిక్కుకుని ఏపీకి చెందిన మహిళా టెకీ మృతి

Bengaluru News: బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలోనే పెద్ద ఎత్తున వరదలు రాగా.. విజయవాడకు చెందిన ఓ యువతి అందులో చిక్కుకుంది. రక్షించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

FOLLOW US: 
Share:

Bengaluru News: బెంగళూరులో పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. అయితే పలు చోట్ల చెట్లు కూలిపోగా.. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే కేఆర్ సర్కిల్ లో పెద్ద ఎత్తున వరదలు రాగా.. చాలా మంది చిక్కుకుపోయారు. అప్రమత్తమైన పోలీసులు.. కార్లలో చిక్కుకున్న వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెలుగు మహిళ భానురేఖ మృతి చెందింది.

వరదల్లో ఇరుక్కొని చికిత్స పొందుతున్న వాళ్లలో కృష్ణా జిల్లా తేలప్రోలుకు చెందినవారు ఎక్కువగా ఉన్నారు. విషయం తెలుసుకున్న సీఎం సిద్ధరామయ్య ఆస్పత్రిని సందర్శించారు. ఈక్రమంలోనే భానురేఖ కుటుంబానికి రూ.5 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. భానురేఖ బెంగళూరులోని ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పని చేస్తున్నారు. ఆస్పత్రి సందర్శన తర్వాత సీఎం కార్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు. 

Published at : 21 May 2023 07:42 PM (IST) Tags: Bengaluru Floods Woman Died Heavy Floods Bengaluru News Heavy Rains in Bengaluru

సంబంధిత కథనాలు

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Mukhtar Ansari Life Imprisonment: అవదేష్ రాయ్ హత్య కేసులో బీఎస్పీ నేత ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు, జరిమానా 

Mukhtar Ansari Life Imprisonment: అవదేష్ రాయ్ హత్య కేసులో బీఎస్పీ నేత ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు, జరిమానా 

Odisha Train Accident: రైలు ప్రమాదానికి మతం రంగు పులిమితే కఠిన చర్యలు, ఒడిశా పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్

Odisha Train Accident: రైలు ప్రమాదానికి మతం రంగు పులిమితే కఠిన చర్యలు, ఒడిశా పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్

సెంగోల్‌ ఆలోచనలో పడి సిగ్నల్‌ మర్చిపోయారు, ఒడిశా ప్రమాదంపై డీఎమ్‌కే నేత వివాదాస్పద ట్వీట్

సెంగోల్‌ ఆలోచనలో పడి సిగ్నల్‌ మర్చిపోయారు, ఒడిశా ప్రమాదంపై డీఎమ్‌కే నేత వివాదాస్పద ట్వీట్

టాప్ స్టోరీస్

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?