By: Ram Manohar | Updated at : 09 Feb 2023 11:37 AM (IST)
హిమాచల్లోని ఉనాలో అగ్నిప్రమాదం
Himachal Tragic Accident:
హిమాచల్ప్రదేశ్లోని ఉనా జిల్లాలో దారుణం జరిగింది. మురికివాడలో ఉన్నట్టుండి మంటలు చెలరేగడం వల్ల నలుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. ఈ నలుగురూ బిహార్కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించారు. అర్ధరాత్రి హఠాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయని, ఆ సమయంలో అక్కడే నిద్రిస్తున్న చిన్నారులు అక్కడికక్కడే దహనమయ్యారని తెలిపారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలు ఆర్పారు. చిన్నారులను మంటల్లో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కానీ..అప్పటికే వాళ్లు చనిపోయినట్టు వైద్యులు నిర్ధరించారు. ఈ ప్రమాదానికి కారణమేంటన్నది ఇప్పటి వరకూ తేలలేదు. ప్రస్తుతానికి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Kurnool News: కుమారులు అంటే భయం- భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించిన భార్య
Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్
Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!
Latest Gold-Silver Price Today 29 May 2023: మళ్లీ పడిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Loan Apps Scam: పేటీఎం ద్వారా డబ్బులు పంపి, మహిళకు చుక్కలు చూపిస్తున్న ఆగంతకులు!
చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్ఆర్సీపీ ఘాటు విమర్శలు
Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి
Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!
CSK vs GT IPL 2023 Final Moved To Reserve Day: ఇవాళ అయినా వరుణుడు సహకరిస్తాడా..?