అన్వేషించండి

Aadhar : మీ "ఆధార్" డీటైల్స్ ప్రభుత్వానికి ఇస్తారా? లేదా ? త్వరలో మీకో ఫామ్ రాబోతోంది..! ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసా ?

ప్రభుత్వ పథకాల లబ్దిదారుల వివరాల కోసం ఆధార్ కన్సెంట్ ఫామ్ తీసుకునే యోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఇందు కోసం త్వరలోనే మెయిల్, మెసెజ్ రూపంలో ఓ ఫామ్ పంపి అనుమతి ఇవ్వాలని ప్రజల్ని కోరనున్నాయి.

ఆధార్ కార్డు ఇప్పుడు ప్రతి ఒక్క చోటా అవసరం అవుతోంది. అది ఉంటేనే చివరికి రైల్లో కూడా ప్రయాణించగలిగిన పరిస్థితి. ఇక ప్రభుత్వ పథకాల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఏ చిన్న ప్రభుత్వ పథకంలో లబ్ది పొందాలన్నా ముందుగా ఆధార్‌ వివరాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆ ఆధార్‌ నెంబర్‌తో లబ్దిదారుల వివరాలన్నింటినీ చూస్తుంది. అర్హుడా కాదా అన్నది డిసైడ్ చేసుకుంటుంది. అయితే ప్రభుత్వం ఇలా అనుమతి లేకుండా ఆధార్ డీటైల్స్ చూడొచ్చా అన్న విమర్శలు ఉన్నాయి. అందుకే ఇప్పుడా ఇబ్బందిని అధిగమించాడానికి ప్రభుత్వాలు ఓ ముందస్తుగా అనుమతి తీసుకోవాలని నిర్ణయించాయి. 

Also Read: మీరు "మాస్క్ ఆధార్" పొందారా ? దీని గురించి వినలేదా? వెంటనే తెలుసుకోండి.. డౌన్ లోడ్ చేసుకోండి...

ఆధార్ కార్డు ఉన్న వారందరికీ త్వరలో ఓ మెయిల్ లేదా మెసెజ్ వస్తుంది. అందులో ప్రభుత్వ పథకాల కోసం మీ ఆధార్ కార్డును ప్రాస్పెక్టివ్ షేరింగ్ కోసం ఉపయోగించడం.. భవిష్యత్‌లో ప్రభుత్వ పథకాల కోసం మీ ఆధార్ వివరాలను ఓ డేటాబేస్‌గా ఉంచడం కోసం పర్మిషన్ అడుగుతూ ఈ మెయిల్... మెసెజ్ వస్తుంది. దానికి అంగీకరిస్తే ఆటోమేటిక్‌గా ప్రభుత్వం మీ ఆధార్‌ను పరిశీలించానికి .. మీ వివరాలను ప్రభుత్వం ప్రత్యేకంగా డేటాబేస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిటన్లవుతుంది. లేకపోతే ప్రభుత్వం కూడా ఈ ఆధార్ వివరాలు యాక్సెస్ చేయడం సాధ్యం కాదు. 

Also Read: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

ఆధార్ వివరాలు అత్యంత సున్నితం. ప్రజలు  ఎక్కువ మంది ఆ విషయాన్ని గుర్తించలేరు. ఆధార్‌ను యాక్సెస్ చేయడం అందరికీ సాధ్యం కాదు. ఓ ప్రత్యేకమైన పద్దతిలో మాత్రం కొంత మందికి అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వానికైనా అంతే. మీ ఆధార్ యాక్సెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అనుమతి ఉండాలి. అందుకే ప్రభుత్వ పథకాల పేరుతో.. లబ్దిదారులందరి డేటా  బేస్‌ను ప్రభుత్వం.. కన్సెంట‌్ ఫామ్‌ను తీసుకుని భద్రపరిచే ప్రయత్నం చేయబోతోంది. 

Also Read: OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?

అయితే సాధారణంగా ఇలాంటి మెసెజులు వస్తే జనం ఫేక్ అని డిసైడవుతున్నారు. ఎందుకంటే ఫ్రాడ్స్ అన్నీ ఇలాంటి మెసెజ్‌లు.. మెయిల్స్ రూపంలోనే జరుగుతున్నాయి. మరి దీన్ని ప్రజలు ఎంత మంది నిజమే అని నమ్ముతారో.. ప్రభుత్వానికి కన్సెంట్ ఫామ్ ఇస్తారో చూడాలి. 

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
YSRCP PAC: వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
Myanmar Earthquake: మయన్మార్‌లో మరో భారీ భూకంపం, వరుస భూ ప్రకంపనలతో వణికిపోతున్న ప్రజలు
మయన్మార్‌లో మరో భారీ భూకంపం, వరుస భూ ప్రకంపనలతో వణికిపోతున్న ప్రజలు
NTR: 'క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు కన్నీళ్లు ఆగవు' - 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' స్పెషల్ మూవీ అవుతుందన్న ఎన్టీఆర్.. 'వార్ 2'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు కన్నీళ్లు ఆగవు' - 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' స్పెషల్ మూవీ అవుతుందన్న ఎన్టీఆర్.. 'వార్ 2'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Travis Head vs Maxwell Stoinis Fight | ఐపీఎల్ మ్యాచులో ఆస్ట్రేలియన్ల మధ్య ఫైట్ | ABP DesamShreyas Iyer Reading Abhishek Sharma Paper | ఆ పేపర్ లో ఏముంది అభిషేక్ | ABP DesamAbhishek Sharma Thanking Yuvraj Singh | యువీ లేకపోతే నేను లేనంటున్న అభిషేక్ శర్మ | ABP DesamAbhishek Sharma 141 vs PBKS | IPL 2025 లో సంచలన సెంచరీ బాదిన అభిషేక్ శర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి భక్తులు, నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై వేటు వేసిన టీటీడీ
YSRCP PAC: వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
వైఎస్ఆర్‌సీపీ రాజకీయ సలహా కమిటీ కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి - పీఏసీని ప్రకటించిన జగన్
Myanmar Earthquake: మయన్మార్‌లో మరో భారీ భూకంపం, వరుస భూ ప్రకంపనలతో వణికిపోతున్న ప్రజలు
మయన్మార్‌లో మరో భారీ భూకంపం, వరుస భూ ప్రకంపనలతో వణికిపోతున్న ప్రజలు
NTR: 'క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు కన్నీళ్లు ఆగవు' - 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' స్పెషల్ మూవీ అవుతుందన్న ఎన్టీఆర్.. 'వార్ 2'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు కన్నీళ్లు ఆగవు' - 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' స్పెషల్ మూవీ అవుతుందన్న ఎన్టీఆర్.. 'వార్ 2'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
CM Chandrababu: సత్యసాయి జిల్లాలో  రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Mark Shankar: కుమారుడు మార్క్ శంకర్‌తో ఇండియాకు తిరిగొచ్చిన పవన్ దంపతులు - కొడుకుని ఎత్తుకుని మరీ..
కుమారుడు మార్క్ శంకర్‌తో ఇండియాకు తిరిగొచ్చిన పవన్ దంపతులు - కొడుకుని ఎత్తుకుని మరీ..
Kancha Gachibowli Land Dispute: ఏఐ వీడియోలతో విద్యార్థులను రెచ్చగొట్టారు- కంచ గచ్చి బౌలి భూ వివాదంపై మంత్రి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు
ఏఐ వీడియోలతో విద్యార్థులను రెచ్చగొట్టారు- కంచ గచ్చి బౌలి భూ వివాదంపై మంత్రి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు
IPL 2025 SRH Record Chasing:  ఆరెంజ్ అలెర్ట్... బౌల‌ర్ల‌కి వార్నింగ్ పంపిన్ స‌న్ బ్యాట‌ర్లు.. పంజాబ్ పై రికార్డు ఛేజింగ్.. అభిషేక్ విధ్వంస‌క సెంచ‌రీ, హెడ్ ఫిఫ్టీ.. పంజాబ్ చిత్తు
ఆరెంజ్ అలెర్ట్... బౌల‌ర్ల‌కి వార్నింగ్ పంపిన్ స‌న్ బ్యాట‌ర్లు.. పంజాబ్ పై రికార్డు ఛేజింగ్.. అభిషేక్ విధ్వంస‌క సెంచ‌రీ, హెడ్ ఫిఫ్టీ.. పంజాబ్ చిత్తు
Embed widget