అన్వేషించండి

Prashant Kishore Income: మూడేళ్లలోనే 241 కోట్లు సంపాదించాను - ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన - అంత మొత్తం ఎవరు చెల్లించారు?

PK in Bihar: ప్రముఖ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తాను మూడేళ్ల కాలంలోనే 241 కోట్లు సంపాదించానని ప్రకటించారు. జీఎస్టీ కూడా కట్టానని చెప్పుకొచ్చారు.

Prashant Kishore Earned Rs 241 crore in 3 years:   బిహార్ 2025 ఎన్నికల సందర్భంగా జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్, బిహార్ డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరీపై ఆరోపణలు చేస్తూ, తన వ్యక్తిగత ఆదాయ వివరాలను ప్రకటించాడు. గత మూడు సంవత్సరాల్లో తeను 241 కోట్ల రూపాయలు సంపాదించానని, వాటిలో 30.95 కోట్లు GST , 20 కోట్లు ఆదాయ పన్నుగా చెల్లించానని తెలిపారు. మొత్తం 98 కోట్లు తన పార్టీకి  విరాళం ఇచ్చానన్నారు. ఒక సందర్భంలో రెండు గంటలకు 11 కోట్లు తీసుకున్నానని కూడా తెలిపారు. 
 
ప్రశాంత్ కిషోర్ ప్రధాన ఆరోపణలు బిహార్ డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరీపై గురించి చేశారు. 1995లో తారాపూర్‌లో జరిగిన ఆరు కుశ్వాహా కుల వ్యక్తుల హత్యల కేసులో  చౌదరీ పేరు నిందితుడిగా  ఉందని కిషోర్ ఆరోపించాడు.  కోర్టులో చౌదరీ తన వయస్సు 14 సంవత్సరాలు   అని తప్పుడు డాక్యుమెంట్లతో  ప్రూవ్ చేసి, బెయిల్ పొందాడని కిషోర్ విమర్శించాడు. అయితే, చౌదరీ 2020 ఎన్నికల అఫిడవిట్‌లో తన వయస్సు 51 సంవత్సరాలు  అని చెప్పాడన్నారు. సమ్రాట్ చౌదరీని వెంటనే డిస్మిస్ చేసి, అరెస్ట్ చేయాలన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వారిపై ఆరోపణలు చేస్తున్న సమయంలో ప్రశాంత్ కిషోర్ తన ఆదాయ వివరాలు వెల్లడించారు.  

"2021-2024 మధ్య వివిధ రాజకీయ పార్టీలు , కంపెనీలకు కన్సల్టెన్సీ సలహాలు ఇచ్చి 241 కోట్లు సంపాదించాను. వాటిలో 30.95 కోట్లు GST (18%), 20 కోట్లు ఆదాయ పన్నుగా చెల్లించాను. వ్యక్తిగతంగా 98 కోట్లు జన్ సురాజ్ పార్టీకి విరాళం ఇచ్చాను" అని  చెప్పారు.   "నేను దొంగతనం చేయను, సలహా ఇచ్చి డబ్బు తీసుకుంటాను. బిహార్ అభివృద్ధి కోసం పని చేస్తాను" అని కిషోర్ స్పష్టం చేశాడు. పార్టీని నడపడటానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని బీజేపీ నేతలు కూడా తిరిగి ఆరోపణలు చేస్తున్నారు. వారికి పీకే ఈ కౌంటర్ ఇచ్చారు.  

కిషోర్ చాలా మంది మంత్రులపై ఆరోపణలు చేస్తున్నారు.   ఆరోగ్య మంత్రి మంగళ్ పాండే ,  BJP ఎంపీ సంజయ్ జైస్వాల్‌పై కూడా  అవినీతి ఆరోపణలు చేశారు. పాండే భార్య ఖాతాలో 2.12 కోట్లు డిపాజిట్ అయిన విషయాన్ని ప్రశ్నించాడు. సమ్రాట్ చౌదరీ విద్యార్హతలపై కూడా ప్రశ్నలు వేశారు.  10వ తరగతి పాస్ కాకుండా D-Litt డిగ్రీ ఎలా పొందాడని ప్రశ్నిస్తున్నారు.  ఈ ఆరోపణలు బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు NDAపై ఒత్తిడి పెంచాయి.                                       

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget