అన్వేషించండి

Delhi MCD Election 2022: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే

Delhi MCD Election 2022: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కేజ్రీవాల్ స్పందించారు.

Delhi MCD Election 2022:

కార్యకర్తలతో సరదాగా..

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని వెనక్కి నెట్టి మెజార్టీతో దూసుకుపోయింది. దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ABP Newsతో మాట్లాడిన ఆయన...ఇది చాలా గొప్ప విజయం అని ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఢిల్లీ ప్రజల విజయం అని వ్యాఖ్యానించారు. ఫలితాలు వెలువడిన వెంటనే పార్టీ కార్యాలయానికి వెళ్లిన కేజ్రీవాల్..చాలా సంతోషంగా కనిపించారు. కార్‌లో నుంచే కార్యకర్తలను పలకరిస్తూ ఉత్సాహం నింపారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా స్పందించారు. "15 ఏళ్ల చెత్త పరిపాలనకు మేం స్వస్తి పలికాం" అంటూ బీజేపీకి చురకలు అంటించారు. అంతే కాదు. బీజేపీకి ప్రత్యామ్నాయం ఆప్‌ పార్టీయేనని స్పష్టం చేశారు. ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా ఆప్ విజయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విటర్ వేదికగా స్పందించారు. "ఆమ్ ఆద్మీ పార్టీని నమ్మిన ఢిల్లీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పార్టీని (బీజేపీ) ఓడించి నిజాయతీ గల పార్టీకే అండగా నిలబడ్డారు" అని అన్నారు. 

సంబరాలు..

మ్యాజిక్ ఫిగర్ 126 సీట్లు దాటడంతో ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర కోలాహలంగా ఉంది. మరోవైపు ఎంసీడీ చరిత్రలోనే అరుదైన సంఘటన జరిగింది. సుల్తాన్‌పురి-ఏ వార్డులో ఆప్‌ తరపున పోటీ చేసిన బోబి విజయం సాధించారు. దీంతో తొలిసారి ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఎంసీడీ సభ్యులుగా ఎన్నికైనట్లయింది. దిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయంపై పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ హర్షం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్ సర్వేలు MCD పీఠం ఆప్‌దేనని స్పష్టం చేశాయి. 15 ఏళ్లుగా భాజపా చేతిలోనే ఉన్న్ MCDని ఈసారి 
ఆప్‌ కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశాయి. 250 వార్డులకు గాను ఆప్‌ 155 వార్డుల్లో విజయం సాధిస్తుందని సర్వేలు తేల్చాయి.

Also Read: MCD Election Results 2022: చరిత్ర సృష్టించిన ఆప్ అభ్యర్థి- MCD సభ్యురాలిగా తొలిసారి ట్రాన్స్‌జెండర్‌!

 

 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్న

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget