అన్వేషించండి

ప్రధాని మోదీపై ఈసీకి ఫిర్యాదు, ఎన్నికల నిబంధన ఉల్లంఘించారని ఆరోపణ

PM Modi: ఎన్నికల నిబంధన ఉల్లంఘించారంటూ ప్రధాని మోదీపై ఈసీకి ఓ లాయర్ ఫిర్యాదు చేశారు.

Complaint on PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల కోడ్‌ని (Lok Sabha Elections 2024) ఉల్లంఘించారని ఓ ఢిల్లీ లాయర్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నిబంధనల్ని పట్టించుకోకుండా మోదీ ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ప్రసంగిస్తున్నారంటూ లేఖ రాశారు. హిందూ దేవతలు, పుణ్యక్షేత్రాల పేర్లు చెప్పి ఓట్లు అడుగుతున్నారని ఆ లేఖలో ప్రస్తావించారు. కొన్ని చోట్ల సిక్కుల పుణ్యక్షేత్రాల పేర్లనూ ప్రస్తావించి ఆ వర్గం ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ గెలవాలని పూజలు చేయాలని ఓటర్లకు పిలుపునివ్వడాన్నీ తప్పుబట్టారు. గతంలోనూ ప్రధాని మోదీపై (PM Modi) ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ఉద్దవ్‌ బాల్ థాక్రే శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ కూడా ప్రధాని మోదీపై ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల  Model Code of Conduct అమల్లోకి వచ్చిన తరవాత కూడా ఆయన తన ఆఫీస్‌ని ఎన్నికల ప్రచారం కోసం వినియోగించుకున్నారని మండి పడ్డారు. ప్రజా వనరుల్ని వినియోగించుకుని ప్రచారం చేసి ఉంటే ఆ మేరకు మోదీకి కచ్చితంగా బిల్లు పంపించాలని డిమాండ్ చేశారు. 

మోదీపైనే కాదు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మపైనా (Himanta Biswa Sarma) ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల ప్రచారంలో రేషన్ కార్డ్ హోల్డర్స్‌కి డబ్బులు పంచుతామని ప్రకటించారని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ని ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు. అసోం కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ అభ్యర్థి ప్రద్యుత్ బొర్దొలాయ్ ఈ కంప్లెయింట్ ఇచ్చారు. ఎన్నికల తరవాత రేషన్ కార్డ్‌లు ఉన్న వాళ్లందరికీ రూ.10 వేల నగదు అందిస్తామని చెప్పారని, ఇది ఎన్నికల నిబంధనకు విరుద్ధం అని మండి పడ్డారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget