అన్వేషించండి

China Food : ఉత్తరకొరియా తరహాలోనే చైనాలోనూ ఆకలి రాజ్యం ? తిండి గింజలు దాచుకోవాలని ప్రజలకు డ్రాగన్ సర్కార్ సలహా !

నిత్యావసర వస్తువులు పొదుపుగా వాడుకోవాలని .. దాచుకోవాలని చైనా ప్రభుత్వం ప్రజలకు పిలుపునిచ్చింది. దీంతో ఆ దేశంలో ఆకలి రాజ్యం రాబోతోందన్న అంచనాలు ప్రారంభమయ్యాయి.

 

మన దేశంలో.. మన రాష్ట్రాల్లో తిండి గింజలు ఎక్కువైపోయాయి... వరి పంటల్లాంటివి వేయవద్దని ప్రభుత్వాలు  అంటున్నాయి. కానీ చైనా మాత్రం ఆహార కొరత వస్తోంది ఆహారధాన్యాలు దాచుకోవాలని ప్రజలకు పిలుపునిస్తోంది. ఎందుకు ఆహార కొరత వస్తుందో చెప్పడం లేదు కానీ ప్రజలందరికీ సలహాలిచ్చేసింది. వాతావ‌ర‌ణం స‌రిగా లేక‌పోవ‌డం, ఇంధ‌నం కొర‌త‌, కోవిడ్19 నిబంధ‌న‌ల వ‌ల్ల ర‌వాణా సమ‌స్యలు ఏర్పడతాయని జాగ్రతతలు చెబుతోంది. ప్రజ‌లు నిత్యావ‌స‌రాల‌ను నిల్వ చేసుకునే విధంగా స్థానిక ప్రభుత్వాలను ఆదేశిచింది. 

Also Read : కొవాగ్జిన్ టీకాకు ఆస్ట్రేలియా సహా మరో 5 దేశాల అధికారిక గుర్తింపు

చైనా ప్రభుత్వం ఆదేశాలతో చైనీయులు  చలి కాలం నుంచి ఎండా కాలం వరకూ ఇబ్బంది లేకుండా సరుకులు పెట్టుకునేందుకు పరుగులు తీస్తున్నారు. నిజమైన కారణం ఏమిటా అన్నదానిపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. చైనా ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో ఒకటి. నిత్యావసరాల కొరత వస్తే అది తీవ్రంగా ఉంటుంది. అయితే ఎగుమతుల్లో కీలకంగా ఉండే చైనా తమ దేశ అవసరాలే ఎందుకు తీర్చుకోలేదనేదే ఇక్కడ హాట్ టాపిక్ అవుతోంది. 

Also Read : ఏం ఐడియా సర్‌జీ..! ఛీఛీ అనుకోకండి.. దీంతో ఇంటి మొత్తానికి కరెంట్!

తైవాన్‌ను ఆక్రమించుకునే ప్రయత్నాల్లో ఉన్న చైనా.. ప్రపంచదేశాలు కన్నెర్ర చేస్తే ఇబ్బంది అవుతుందని ముందుగా ప్రజలను ఆహారం నిల్వ వైపు ప్రొత్సహిస్తున్నారని కొంత మంది నమ్ముతున్నారు. అయితే చైనాలో ఆహారసమస్య రావడానికి కారణం అక్కడి వాతావరణ పరిస్థితులేనన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో చైనాలో పలు ప్రాంతాల్లో 1000 ఏళ్లల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో వరదలు వచ్చాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఎక్కువ అయ్యాయి. 

Also Read: G20 Summit: 'ప్రపంచానికి బాసటగా భారత్.. 2022 చివరి నాటికి 500 కోట్ల టీకా డోసులు'

 
మరో వైపు కరోనా కూడా కారణం కావొచ్చని చెబుతున్నారు. ఇటీవల డెల్టా వేరియంట్‌ చైనాలో విజృంభించడం మొదలు పెట్టింది. ఫలితంగా చాలా నగరాలు మళ్లీ కఠిన లాక్‌డౌన్ల వైపుగా ప్రయాణిస్తున్నాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాల్సి వస్తే ముందు జాగ్రత్తగా ప్రజల్ని ఇలా చైనా అప్రమత్తం చేస్తోందని కొంత మంది భావిస్తున్నారు. కొసమెరుపేమిటంటే.. చైనా సోషల్ మీడియా గ్రూపుల్లో ఎవరైనా  అతిగా తిండి తింటూ వీడియోలు తీసుకుని పోస్ట్ చేస్తే వారిపై కేసులు పెడుతున్నారు. కొద్ది రోజుల కిందట ఉత్తరకొరియా కూడా అదే తరహా ఆదేశాలిచ్చింది. తీవ్రమైన ఆహారకొరత ఉందని.. ప్రజలు తక్కువ తినాలని సలహా ఇచ్చింది కిమ్ ప్రభుత్వం.  చైనా పరిస్థితి కూడా అటూ ఇటూగా అలాగే ఉంది. 

Also read: ఇది మంగళసూత్రం ప్రకటనా లేక లోదుస్తుల ప్రకటనా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget