అన్వేషించండి

Telangana News: బీఆర్ఎస్ పాలనపై 'స్వేద పత్రం' విడుదల వాయిదా - ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన కేటీఆర్

BRS Swedapatram: బీఆర్ఎస్ పాలనపై 'స్వేద పత్రం' విడుదల కార్యక్రమం వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాలతో కార్యక్రమం ఆదివారానికి వాయిదా పడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

BRS Swedapatram Relese Postponed: బీఆర్ఎస్ (BRS) తొమ్మిదన్నరేళ్ల పాలనపై 'స్వేద పత్రం' (Swedapartram) విడుదల కార్యక్రమం వాయిదా పడింది. 'స్వేద పత్రం' పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ను శనివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ వేదికగా ఇస్తామని ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే, పలు కారణాల రీత్యా ఈ కార్యక్రమం ఈ నెల 24కు (ఆదివారం) వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

శ్వేతపత్రం వర్సెస్ స్వేద పత్రం

తెలంగాణ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం 2  రోజుల పాటు శ్వేతపత్రాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. వాటికి కౌంటర్ గా 'స్వేద పత్రం' ద్వారా బీఆర్ఎస్ తన వాదన వినిపించేందుకు సిద్ధమైంది. 'తొమ్మిదన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం. దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం. పగలూ రాత్రి అనే తేడా లేకుండా, రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం. విఫల రాష్ట్రంగా చూపించాలని చూస్తే భరించేది లేదు. దేశంలోనే అగ్రగామి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రమని అవమానిస్తే ఊరుకోం. గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖ చిత్రాన్ని వివరించేందుకు సిద్ధం. అప్పులు కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు, తెలంగాణ భవన్ వేదికగా, స్వేద పత్రాన్ని ప్రజల ముందు ఉంచనున్నాం.' అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

ఆటో డ్రైవర్ల సమస్యలపై కమిటీ

మరోవైపు, రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధ్యయనానికి పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఓ కమిటీ వేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు తమ స్థితిగతులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిదే అయినా, తమకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని కోరుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్ల సమస్యలు, పరిష్కార మార్గాలు తెలుసుకొనేందుకు కమిటీ వేస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. 

Also Read: Andhra News: టీడీపీ ఎన్ఆర్ఐ కార్యకర్తను అరెస్ట్ చేసిన సీఐడీ - నోటీసులిచ్చి విడుదల, టీడీపీ నేతల ఆగ్రహం, 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu letter: మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వండి - జగన్ సహా పార్టీ అధినేతలందరికీ చంద్రబాబు లేఖ
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వండి - జగన్ సహా పార్టీ అధినేతలందరికీ చంద్రబాబు లేఖ
Stalin Warning: దక్షిణాది నుంచి మహా ఉద్యమం చూస్తారు - కేంద్రానికి స్టాలిన్ హెచ్చరిక
దక్షిణాది నుంచి మహా ఉద్యమం చూస్తారు - కేంద్రానికి స్టాలిన్ హెచ్చరిక
Delimitation bill: దేశంలో ఇక 850 లోక్ సభ సీట్లు - కేంద్రం తేబోతున్న డీలిమిటేషన్ బిల్లు పూర్తి వివరాలు ఇవిగో
దేశంలో ఇక 850 లోక్ సభ సీట్లు - కేంద్రం తేబోతున్న డీలిమిటేషన్ బిల్లు పూర్తి వివరాలు ఇవిగో
Top Warning Signs Your Car Battery: కారు బ్యాటరీ డెడ్ అయ్యే ముందు వచ్చే సంకేతాలు - నిర్లక్ష్యం చేస్తే నడిరోడ్డుపై ఇబ్బందే!
కారు బ్యాటరీ డెడ్ అయ్యే ముందు వచ్చే సంకేతాలు - నిర్లక్ష్యం చేస్తే నడిరోడ్డుపై ఇబ్బందే!

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Strait of Hormuz: హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
Kavitha And Sharmila: జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
Praful Hinge Social Media : ఒకే మ్యాచ్‌తో ప్రఫుల్‌కు ఫుల్ క్రేజ్‌ !మైదానంలో వికెట్ల వేటతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సునామీ!
ఒకే మ్యాచ్‌తో ప్రఫుల్‌కు ఫుల్ క్రేజ్‌ !మైదానంలో వికెట్ల వేటతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సునామీ!
Tamil Nadu Assembly Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
DOST Notification 2026: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
AP Sarpanch Elections: 5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
What Is Quantum Computer: నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
Embed widget