అన్వేషించండి

Lok Sabha Security Breach: సభలో దాడి జరగ్గానే బీజేపీ ఎంపీలు భయపడి పారిపోయారు, రాహుల్ గాంధీ సెటైర్లు

Lok Sabha Security Breach: లోక్‌సభలో దాడి జరగగానే బీజేపీ ఎంపీలు పారిపోయారని రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు.

Parliament Security Breach:

రాహుల్ సెటైర్లు..

లోక్‌సభలో దాడి (Lok Sabha Security Breach) జరిగిన సమయంలో బీజేపీ ఎంపీలు వెంటనే సభ నుంచి పారిపోయారని సెటైర్లు వేశారు రాహుల్ గాంధీ. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ప్రతిపక్ష ఎంపీలు చేపట్టిన నిరసనలో పాల్గొన్న రాహుల్...లోక్‌సభలోకి ఇద్దరు ఆగంతకులు దూసుకురాగానే బీజేపీ ఎంపీలు భయపడిపోయారని విమర్శించారు. ఆ దాడి అసలు ఎందుకు జరిగిందో గమనించాల్సిన అవసరముందని అన్నారు. వాళ్లు దాడి చేసేలా ఏ పరిస్థితులు అలా ప్రేరేపించాయో తెలుసుకోవాలని సూచించారు. దేశంలో నిరుద్యోగం దారుణంగా పెరుగుతోందని, ఈ సమస్యే వాళ్లు దాడి చేసేలా చేసిందని తేల్చి చెప్పారు. లోక్‌సభలో జరిగిన దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ సభలోనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు ప్రతిపక్ష ఎంపీలు. ఈ కారణంగా సభలో గందరగోళం నెలకొంది. ఇదే కారణాన్ని చూపిస్తూ శీతాకాల సమావేశాల్లో మొత్తం రెండు సభలకు చెందిన 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్‌ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే పార్లమెంట్ నుంచి భారీ ర్యాలీ చేపట్టారు ప్రతిపక్ష ఎంపీలు. మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఈ ర్యాలీ జరిగింది. ఇవాళ (డిసెంబర్ 22) జంతర్‌మంతర్‌ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలోనే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

"లోక్‌సభలోకి ఇద్దరు యువకులు దూసుకొచ్చారు. ఆ సమయంలో బీజేపీ ఎంపీలు భయపడిపోయారు. వెంటనే సభ నుంచి పారిపోయారు. దాడి జరగడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిందే. కానీ ఆ యువకులను దాడికి ప్రేరేపించిన పరిస్థితులను గమనించాలి. ఈ తరహాలో వాళ్లు ఎందుకు నిరసన వ్యక్తం చేశారో ఆలోచించాలి. దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతోంది. అందుకే ఇలా దాడి చేశారు"

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ

మీడియా అనవసరమైన విషయాలపై శ్రద్ధ పెడుతోంది తప్ప కీలకమైన సమస్యల గురించి మాత్రం చర్చించడం లేదని మండి పడ్డారు రాహుల్ గాంధీ. తాను ఓ వీడియో తీసిన విషయాన్నే పదేపదే హైలైట్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Tamil Nadu Assembly Elections: తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
Telangana News: భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Telangana News: భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
Bihar CM: బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
భారత్‌లో కొత్త Skoda Kushaq Facelift లాంచింగ్.. క్రెటా, డస్టర్‌లకు గట్టి పోటీ తప్పదు
భారత్‌లో కొత్త Skoda Kushaq Facelift లాంచింగ్.. క్రెటా, డస్టర్‌లకు గట్టి పోటీ తప్పదు
Embed widget