అన్వేషించండి

Maharastra Elections: మహారాష్ట్రలో ఊపందుకుంటున్న ప్రచారం - ప్రధాని నాందేడ్ సభ బాధ్యత ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి !

Vishnu: ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి నాందెడ్‌లో ప్రధాని మోదీ సభను విజయవంతం చేసే బాధ్యతను తీసుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో నాందేడ్ జిల్లా పరిశీలకుడిగా ఆయనకు అవకాశం కల్పించారు.

Maharastra Elections AP BJP Vice President Vishnuvardhan Reddy: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. పోలింగ్ సమయం దగ్గర పడటంతో అన్ని పార్టీల అగ్రనేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. బీజేపీ నేతలు ప్రణాళికా బద్దంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ మహారాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ బహిరంసభలు నిర్వహిస్తున్నారు.                             

నాందేడ్ జిల్లాలో తొమ్మిదో తేదీన ప్రధాని మోదీ బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాందేడ్ జిల్లాకు  బీజేపీ పరిశీలకునిగా ఆంధ్రప్రదేశ్ నేత విష్ణువర్ధన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన ప్పటి నుండి విష్ణువర్ధన్ రెడ్డి నాందేడ్ జిల్లాలో ఎన్నికల ప్రచారంతో పాటు ప్రచార వ్యూహాలు, ఎలక్షనీరింగ్ వ్యూహాలను ఖరారు చేస్తున్నారు. ప్రధాని మోదీ సభను విజయవంతం చేసే భాధ్యతను కూడా తీసుకున్నారు. భారీగా జన సమీకరణ చేసి.. మహారాష్ట్రలో బీజేపీ కూటమికి ఉన్న పాజిటివ్ వాతావరణాన్ని ప్రస్పుఠం చేయాలని ఆయన పట్టుదలగా ఉన్నారు.

నాందేడ్ జిల్లాలో తెలుగువారి ప్రభావం ఉంటుదంి. అలాగే బీజేపీ కూడా అక్కడ బలంగానే ఉంటుంది.వ్యూహాత్మంగా జన సమీకరణ చేస్తే ఐదారు లక్షల మంది సులువుగా వచ్చే అవకాశం ఉంది.ఈ దిశగా విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ నేతలతో జస  సమీకరణ వ్యూహాలపై చర్చిస్తున్నారు. 

నాందెడ్ జిల్లాలో క్లీన్ స్వీప్ లక్ష్యంగా నేతలంతా పని చేస్తున్నారు. మరోసారి బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విష్ణువర్ధన్  రెడ్డి  ధీమా వ్యక్తం చేస్తున్నారు.         మరో ఉపాధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నాసిక్ ప్రాంతానికి పరిశీలనిగా వెళ్లారు. నాసిక్ లో కూడా తెలుగు వారు ఉంటారు. షిరిడికి వెళ్లే భక్తులు  దగ్గరలో ఉన్న నాసిక్ కు కూడా వెళ్తూంటారు. జ్యోతిర్లింగ క్షేత్రం ప్రసిద్ధి చెందినది. టూరిజానికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో బీజేపీకి గట్టి పట్టు ఉంది. ఈ సారి ఎన్నికల్లో మరోసారి అక్కడ బీజేపీ జెండా ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ప్రయత్నంలో పరిశీలనకునిగా మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ ఉపాధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వెళ్లారు.  

ఇక బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్న మథుకర్ ను మరఠ్వాడా ప్రాంతానికి పరిశీలకునిగా నియమించారు. పరిశీలకుని విధులు బీజేపీలో కీలకంగా ఉంటాయి. క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయడం మాత్రమే కాకుండా.. ప్రచార సరళిని సమన్వయం చేయడం, అభ్యర్థికి పార్టీకి మధ్య సమన్వయం చేయడం, ఓటర్లను నేరుగా కలిసే బృందాలకు దిశానిర్దేశం  చేయడం వంటివి చేస్తూంటారు. అభ్యర్థుల విజయంలో పరిశీలకుల విధులు కీలకంగా ఉంటాయని భావిస్తారు. 

                       

 

టాప్ హెడ్ లైన్స్

India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
ఏడాదికి ఒక్కసారి మాత్రమే సర్వీస్, 200 KM రేంజ్‌తో రాబోతున్న Ather Konarc
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget