అన్వేషించండి

All Party Meeting: మోదీతో ప్రత్యేక భేటీ ఏం లేదు: సీఎం మమతా బెనర్జీ

All Party Meeting: దిల్లీ పర్యటనలో ఉన్న బంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ప్రధాని నరేంద్ర మోదీతో తనకు ప్రత్యేక భేటీ ఏమీ లేదని స్పష్టం చేశారు.

All Party Meeting: తన దిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేక సమావేశం ఏమీ లేదని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. భారత్.. జీ 20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సందర్భంగా విడుదల చేసిన లోగోలో  కమలం పువ్వు వాడటంపై మమతా బెనర్జీ విమర్శలు చేశారు.

" వాళ్ళు ఇది వరకు కూడా కమలం పువ్వు గుర్తు ఉపయోగించారు. నేను దానిపై ఏం మాట్లాడలేదు. ఒక రాజకీయ గుర్తు కంటే జాతీయ చిహ్నాలు వాడివుంటే బావుండేది. ఇప్పుడు నేను ఏం అనకపోతే ఎవరో ఒకరు తర్వాత అంటారు.                                         "
- మమతా బెనర్జీ, బంగాల్ సీఎం

ఎలక్షన్ కమిషన్‌పై

గుజరాత్ ఎన్నికల పోలింగ్ జరిగిన రోజున ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ ర్యాలీలు నిర్వహిస్తే ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మమతా బెనర్జీ ఆరోపించారు.

" ఎన్నికల రోజున ప్రధాని ర్యాలీ నిర్వహించడం చట్ట విరుద్ధం. దీనిపై ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. ఎన్నికల పోలింగ్ జరిగే రోజు ఒకరు రాజకీయ ర్యాలీ నిర్వహిస్తే ఎం జరుగుతుందో ఊహించుకోండి. వారు ప్రముఖులు వారిని ప్రత్యేక శ్రద్ధతో చూసుకుంటారు.                                                         "
-     మమతా బెనర్జీ, బంగాల్ సీఎం

మమతా బెనర్జీ మంగళవారం రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్, పుష్కర్ దేవాలయాన్ని దర్శించుకోనున్నారు. సోమవారం జీ20 సమావేశాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరగనున్న అఖిల పక్ష సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. ఇందులో భాగంగా దీదీ.. దిల్లీ చేరుకున్నారు.

అఖిల పక్ష భేటీ 

జీ20 అధ్యక్ష బాధ్యతలను 2022 డిసెంబరు 1న భారత్ స్వీకరించింది. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న జీ 20 సమావేశాలు ఏ విధంగా నిర్వహిస్తే బావుంటుందని చర్చించడానికి దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను.. కేంద్రం.. దిల్లీకి ఆహ్వానించింది. భాజపా అధ్యక్షుడు జే పీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, బిజు జనతా దళ్ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ సహా ఇతర పార్టీల అధ్యక్షులు రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే అఖిల పక్ష సమావేశానికి హాజరు కానున్నారు.

Also Read: Elon Musk On Trump: 'అధ్యక్షుడి కంటే రాజ్యాంగం గొప్పది'- డొనాల్డ్ ట్రంప్‌కు మస్క్ కౌంటర్

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Sreemukhi Photos: చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
Embed widget