అన్వేషించండి

Nepal Bus Accident: నేపాల్‌లో ఘోర ప్రమాదం, నదిలో పడిన బస్సులు - 6గురు భారతీయులు సహా 63 మంది గల్లంతు

Nepal Bus Tragedy: నేపాల్‌లో కొండ చరియలు విరిగి పడి రెండు బస్‌లు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో 63 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. వీళ్లలో ఆరుగురు భారతీయులున్నారు.

Buses Fell into River in Nepal: నేపాల్‌లో ఘోర ప్రమాదం (Nepal Bus Accident) జరిగింది. కొండ చరియలు విరిగి పడిన ఘటనలో రెండు బస్‌లు నదిలో పడిపోయాయి. దాదాపు 60 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. వీళ్లలో ఆరుగురు భారతీయులున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రెండు బస్‌లలో కలిపి 65 మంది ప్రయాణికులున్నారు. త్రిశూలి నదిలో ఈ రెండు బస్‌లు పడిపోయాయి. ఖాట్మండుకి సరిగ్గా 100 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఓ బస్‌లో 24 మంది ప్రయాణికులు ఉండగా, మరో బస్‌లో 41 మంది ఉన్నారు. కొద్ది రోజులుగా నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా పలు చోట్ల కొండ చరియలు విరిగి పడుతున్నాయి. బస్‌లు వెళ్లే సమయంలో కొండ చరియలు పడడం వల్ల ఒక్కసారిగా నదిలో పడిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌ చేపడుతున్నాయి. అయితే ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడం వల్ల రెస్క్యూ ఆపరేషన్‌ సవాల్‌గా మారింది.

ఈ ఘటనపై నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ ప్రచండ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గల్లంతైన వాళ్ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని తేల్చి చెప్పారు. ఈ మేరకు X వేదికగా ఆయన ఓ పోస్ట్ పెట్టారు. నేపాల్ ఆర్మీ బాధితుల కోసం తీవ్రంగా గాలిస్తోంది. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేసింది. 

"ఈ ఘటన నన్నెంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. 60 మందికి పైగా ప్రయాణికులు నదిలో గల్లంతవడం చాలా బాధాకరం. భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి. కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో అన్ని శాఖల అధికారులు సహాయం అందించాలి. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టాలని ఆదేశిస్తున్నాను"

- పుష్పకమల్ దహాల్ ప్రచండ, నేపాల్ ప్రధానమంత్రి

ఈ వర్షాల కారణంగా పలు ఫ్లైట్స్‌నీ రద్దు చేశారు. ఇప్పటి వరకూ నేపాల్‌లో వర్షాలు, వరదల వల్ల 62 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 90 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లోనే 28 మంది మృతి చెందారు. మరో ఏడుగురు గల్లంతై ఇంకా కనిపించలేదు. 

Also Read: Viral Video: పుణే ట్రైనీ IAS ఆఫీసర్ తల్లి హల్‌చల్‌, రైతుల భూములు కబ్జా - అడ్డుకున్న వాళ్లకి గన్‌తో వార్నింగ్‌

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Fact Check: మార్చి 2026 నుంచి రూ.500 నోట్ల చెలామణి ఆగిపోతుందా? మళ్ళీ నోట్ల రద్దు జరుగుతుందా?
మార్చి 2026 నుంచి రూ.500 నోట్ల చెలామణి ఆగిపోతుందా? మళ్ళీ నోట్ల రద్దు జరుగుతుందా?
Aadi Saikumar: ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
ఆది సాయి కుమార్ ఇంట్లో డబుల్ ధమాకా - 'శంబాల' సక్సెస్ తర్వాత మరో శుభవార్త!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Embed widget