అన్వేషించండి

Viral: ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఇదే, అక్కడికి వెళితే చావు తప్పదు

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో అదీ ఒకటి. అక్కడ బతకడం చాలా కష్టం

అదొక నేలమాళిగ... అక్కడికి వెళ్లి ఓ నిమిషం పాటూ నిల్చుంటే చాలు. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాసేపటికే మరణిస్తారు. అందుకే దాన్ని ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన ప్రదేశంగా పిలుస్తున్నారు. ఈ ప్రదేశం పేరు ‘ఎలిఫెంట్ ఫుట్ ఆఫ్ చెర్నోబిల్’. ఇది ఉక్రెయిన్లో ఓ నేలమాళిగ. దీని చుట్టుపక్కలకి ఎవరూ వెళ్లరు. ఇప్పటికీ ఆ ప్రదేశం ఉన్న ఊరు ఎడారిలా మారిపోయింది. ఊరంతా ఎప్పుడో ఖాళీ అయిపోయింది. దాదాపు 50,000 మంది ప్రజలు ఎక్కడికో వెళ్లిపోయారు. కొంతమంది క్యాన్సర్ వంటి రోగాలబారిన పడి చనిపోయారు. ఇప్పటికే ఆ ప్రాంతంమంతా ఓ ఘోస్ట్ సిటీలా ఉంటుంది. 

ఎక్కుడుంది?
ఉక్రెయిన్లోని ప్రీప్యాట్ అనే ఊరిలో జరిగింది ఇదంతా. 1986 నుంచి ఆ ప్రాంతం ప్రమాదకరంగా మారింది. అప్పట్నించి ఆ ఊరు మనుషులు లేని ఎడారిలా అయిపోయింది. అక్కడ న్యూక్లియర్ ప్లాంట్ ఉంది. దాన్ని కూడా వదిలేసి అందరూ వెళ్లిపోయారు. 

ఎందుకలా?
1986 ఏప్రిల్ 26న చెర్నోబిల్ డిజాస్టర్ జరిగింది. అదొక న్యూక్లియర్ ప్రమాదం. ప్రీప్యాట్ గ్రామానికి దగ్గర్లో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ లోనే ఇది జరిగింది. దీంతో అక్కడ ఎప్పుడు చాలా ఎక్కువ రేడియేషన్ స్థాయిలు ఉంటాయి. ఇక్కడే ఉంది ‘ఎలిఫెండ్ ఫుట్ ఆఫ్ చెర్నోబిల్’ అని పిలిచే నేలమాళిగ. చెర్నోబిల్ అణు విపత్తు తరువాత ఇది చాలా ప్రమాదకరంగా మారింది. ఆ గదిలో రేడియో ధార్మిక ద్రవ్యరాశి చాలా అధిక మొత్తంలో ఉంటుంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఇంకా నేల మాళిక విషపూరితమైన వాయువులతోనే నిండి ఉంది. ఈ నేలమాళిగ అణు విపత్తు సమయంలో పేలిన రియాక్టర్ కు  దగ్గర్లోనే ఉంది. ఇందులో అణు ఇంధనం, కాంక్రీటు, ఇసుకతో కలిసి రేడియోధార్మిక బురదగా మారింది. అది దాదాపు రెండు మీటర్ల ఎత్తున పేరుకుపోయింది. దాని దగ్గర నిల్చుంటే చాలు మనుషులను చంపేసేంత విషపూరితంగా ఉంటుంది అక్కడి వాతావరణం. అణు విపత్తు జరిగాక పదేళ్ల వరకు ఎవరూ అక్కడికి వెళ్లలేకపోయారు. తరువాత 1996లో ఒక వ్యక్తి మాత్రం అతి జాగ్రత్తలు తీసుకుని ఇలా వెళ్లి అలా ఫోటో తీసి వచ్చేశాడు. అక్కడికి వెళ్లడానికి ఎవరూ ధైర్యం చేయరు. Viral: ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఇదే, అక్కడికి వెళితే చావు తప్పదు

అక్కడున్న రేడియోధార్మికత శక్తి తగ్గాలంటే పదివేల ఏళ్లు పడుతుంది. అప్పుడు కానీ ఆ ప్రాంతం మళ్లీ జనాలతో కళకళలాడదు. ఆ అణు ప్లాంట్ కు దగ్గరలో ఉన్న ప్రీప్యాట్ గ్రామం కూడా జనాలతో నిండాలంటే ఇంకా సమయం పడుతుంది. కారణంగా అక్కడున్న గాలిలో రేడియోధార్మికత నిండిపోయింది. దీంతో ప్రజలు చనిపోవడం, క్యాన్సర్ వంటి రోగాల బారిన పడి తక్కువ కాలంలోనే మరణించడం జరుగుతోంది. పెద్ద భవంతులతో నిండిన నగరం ఒక్క మనిషి కూడా లేక దెయ్యాల నగరంగా పేరు పొందింది. ఆస్తులు, ఇళ్లు వదిలేసి ప్రజలు పక్క నగరాలకు పారిపోయారు.Viral: ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఇదే, అక్కడికి వెళితే చావు తప్పదు

Also read: పీరియడ్స్ కేవలం ఒకటి లేదా రెండు రోజులకే ముగిసిపోతున్నాయా? ఇది అనారోగ్యానికి సంకేతం

Also read: రోజుకు 10,000 అడుగులు వేస్తే మీకు క్యాన్సర్ వచ్చే అవకాశమే ఉండదు, మొదలుపెట్టండి మరి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget