అన్వేషించండి

Foods: మహాభారతంలో ప్రస్తావించిన ఈ వంటకాలు, ఇప్పటికీ మనం ఇష్టపడుతున్నాం

మహాభారత కావ్యంలో చెప్పిన కొన్ని రుచికరమైన వంటకాలు ఇవి. వాటిని ఇప్పటికీ వండుకుని తింటున్నాం.

మహాభారతం అంటే గుర్తొచ్చేది కురుక్షేత్రమే. చరిత్ర మరిచిపోని యుద్ధానికి దారితీసిన సంఘటనల సమాహారమే మహాభారతం. మహాభారతం జరిగిన నాటి కాలంలో తిన్న ఆహారం చాలా స్వచ్ఛమైనదని, పవిత్రమైనదని భావిస్తారు చాలా మంది. మహాభారత గ్రంధంలో ప్రస్తావించిన కొన్ని వంటకాలను ఇప్పటికీ మనం ఆరగిస్తున్నాం. ఇప్పటికీ అవి హాట్ ఫేవరెట్లే. 

పాయసం
మహాభారతంలో ధర్మరాజు ప్రతిరోజు పాయసం తినేవాడని చెబుతారు. దీని ప్రస్తావం ఉద్యోగ పర్వంలో ఉందని అంటారు. ఆ కాలంలో చెరకు లేదా బెల్లంతో పాటూ పాలు, అన్నం వేసి ఉడకబెట్టి దీన్ని తయారుచేసేవారు. ఇప్పుడు మనం పంచదారని వాడుతున్నాం. 

జిలేబి
ఇప్పుడు మనం జిలేబి అంటున్నాం కానీ, మహాభారతంలో దీన్ని సష్కులి అనేవారు. బియ్యం లేదా బార్లీని ఉపయోగించి చేసేవారు. నువ్వులు, చెరకు లేదా బెల్లాన్ని జోడించి వండేవారు. దీని ప్రస్తావన శాంతి పర్వంలో ఉంది. Foods: మహాభారతంలో ప్రస్తావించిన ఈ వంటకాలు, ఇప్పటికీ మనం ఇష్టపడుతున్నాం

ఖీర్
ఇది కూడా పాయసం లాంటిదే, దీన్ని క్రిసర అనే వాళ్లు. బియ్యము, పాలు, నువ్వులు, బెల్లం లేదా చెరకు రసం, కుంకుమపువ్వు, యాలకులు, దాల్చిన చెక్క వంటి వాటితో తయారుచేసేవారు. దీన్ని మనం ఖీర్ పిలుచుకోవచ్చు. బియ్యం వాడినా కూడా మెతుకు దొరకదు మెత్తగా కలిసిపోతుంది. ఇదొకరమైన పాయసం. దీని ప్రస్తావన శాంతి పర్వంలో ఉంది. Foods: మహాభారతంలో ప్రస్తావించిన ఈ వంటకాలు, ఇప్పటికీ మనం ఇష్టపడుతున్నాం

సమ్వయా
ఇలాంటి వంటకాలు మనం ఎన్నోరకాలు చేసుకుంటుంన్నాం. వాటన్నింటికీ ఆది వంటకం ఇదే అయ్యుంటుంది. మహాభారత కాలంలో గోధుమ పిండి, పంచదార, పాలు, నెయ్యి వేసి చేస్తారు దీన్ని. చూడటానికి కచోరీలా కనిపిస్తుంది. అనుశాసన పర్వంలో దీన్ని ప్రస్తావించారు. 

మాంసాహార వంటకాలు
మనం కోడిమాంసాన్ని వండుకోవడం మహాభారత సమయంలో కూడా ఉంది. చేపలు, కోడి మాంసంతో వండుకున్న కూరని వారు ఇష్టంగా తినేవారు. కోడికూర అప్పటి నుంచే చాలా ఫేమస్. దీని ప్రస్తావన ద్రోణ పర్వంలో చదవచ్చు. 

అరణ్యవాసంలో ఎక్కువగా తిన్న ఆహారం..
పాండవులు అడవుల్లోనే చాలా కాలం గడిపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారికి పంచభక్ష్య పరమాన్నాలు దొరికే పరిస్థితి లేదు. అన్నదమ్ములు అధికంగా జింకల్ని వేటాడేవారని చెబుతారు. ద్రౌపది జింక మాంసాన్నే వండి వడ్డించేదని అంటారు. అడవుల్లో దొరికే పండ్లు, దుంపలు, కాయలతో వారి జీవనం సాగేదట. అయిదుగురు భర్తలు తిన్నాకే చివరలో ద్రౌపది ఆహారం తినేది. 

యుద్ధసమయంలో...
కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న సమయంలో సైనికులకు ఆహారం వండే బాధ్యతని తీసుకున్నది ఉడిపి రాజు. రోజూ చనిపోయే వీరుల సంఖ్యను ఊహించి మీర ఆహారాన్ని సిద్ధం చేసేవాడట. కాకపోతే అంతా వెజిటేరియన్ ఆహారమే. అందుకేనేమో ఇప్పటికీ ఉడిపి శాకాహార వంటలకు ప్రసిద్ధి.

టాప్ హెడ్ లైన్స్

Nerve Weakness : నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
Severe Traumatic Brain Injury : రోడ్డు ప్రమాదంలో మెదడుకు తీవ్ర గాయం.. 30 ఏళ్ల వ్యక్తిని అత్యాధునిక పద్ధతిలో కాపాడిన వైద్యులు
రోడ్డు ప్రమాదంలో మెదడుకు తీవ్ర గాయం.. 30 ఏళ్ల వ్యక్తిని అత్యాధునిక పద్ధతిలో కాపాడిన వైద్యులు
White Rice vs Brown Rice : వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
Morning Phone Habit : నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
Nerve Weakness : నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
Embed widget