అన్వేషించండి

Cancer Detection : ఇంజెక్షన్, రేడియేషన్ లేకుండా క్యాన్సర్ గుర్తింపు.. సరికొత్త సాంకేతికతను తెరపైకి తెచ్చిన తాజా అధ్యయనం

Cancer : కొత్త సాంకేతికతతో ఇంజెక్షన్లు, రేడియేషన్ లేకుండానే క్యాన్సర్ గుర్తించవచ్చని చెప్తోంది తాజా అధ్యయనం. క్యాన్సర్ రోగులకు ఇది మంచి శుభవార్త కానుంది.

New Study on Cancer Detection : క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న వారికి ఇప్పుడు ఓ మంచి వార్త వచ్చింది. క్యాన్సర్ పేషెంట్లకు మేలు చేసే విధంగా శాస్త్రవేత్తలు ఒక కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఎలాంటి ఇంజెక్షన్లు వేయాల్సిన అవసరం లేకుండా.. ఎటువంటి రేడియేషన్ కూడా అవసరం లేకుండా క్యాన్సర్ పేషెంట్లకు హెల్ప్ చేసే ఓ కొత్త పద్ధతిని కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ వల్ల క్యాన్సర్ రోగుల ప్రాణాలను కాపాడటమే కాకుండా.. క్యాన్సర్ చికిత్సలో మంచి ఫలితాలు చూడొచ్చు.

ప్రారంభ దశలోనే క్యాన్సర్ గుర్తింపు

బ్రిటన్​లోని రాయల్ మార్స్డెన్ NHS ఫౌండేషన్ ట్రస్ట్, లండన్​లోని క్యాన్సర్ పరిశోధన సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు కలిసి ఒక కొత్త సాంకేతికతను కనుగొన్నారు. ఈ సాంకేతికతలో భాగంగా.. క్యాన్సర్ రోగుల మొత్తం శరీరాన్ని MRI ద్వారా స్కాన్ చేస్తారు. ఈ స్కాన్ ద్వారా MRD అంటే మైలోమా అవశేషాలను కూడా గుర్తిస్తారు. మిగిలిన పరీక్షలన్నీ సాధారణంగా ఉన్నప్పటికీ క్యాన్సర్ గుర్తించడానికి ఇది సాధ్యమవుతుందిన వారు పరిశోధనలో కనుగొన్నారు.

పరిశోధనలో ఏమి జరిగిందంటే..

పరిశోధనలో 70 మంది మైలోమా రోగులను చేర్చారు. వీరికి స్టెమ్ సెల్ మార్పిడి చేశారు. మార్పిడికి ముందు, తరువాత అందరికీ MRI స్కాన్ చేశారు. పరిశోధనలో.. ప్రతి ముగ్గురిలో ఒక రోగికి చికిత్స తర్వాత కూడా క్యాన్సర్ స్వల్పంగా ఉన్నట్లు తేలింది. దీనిని కేవలం ఈ స్కాన్ ద్వారానే గుర్తించారు. అంతేకాకుండా ఈ వ్యాధి స్కాన్​లో కనిపించిన రోగుల మొత్తం మనుగడ రేటు కంటే తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు..

MRI సాంకేతికత ఎందుకు ప్రత్యేకమైనదంటే

ఈ స్కానింగ్ టెక్నిక్ రేడియేషన్ రహితమైనది. దీనిలో భాగంగా ఎలాంటి ఇంజెక్షన్లు లేదా సూది ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే.. ఇది పూర్తిగా సురక్షితం. ముఖ్యంగా ఎక్కువ కాలం పాటు పర్యవేక్షణలో ఉంచబడే రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

రాయల్ మార్స్డెన్ కథ ఏమిటి?

ఈ క్యాన్సర్ స్కాన్​లో పద్ధతి ద్వారా  57 ఏళ్ల క్యాన్సర్​ రోగిని గుర్తించారు. అతని పేరు రాయల్ మార్స్డెన్. అతను మాట్లాడుతూ.. ఈ స్కానింగ్ కారణంగా క్యాన్సర్ సకాలంలో గుర్తించి.. చికిత్స త్వరగా ప్రారంభించినట్లు తెలిపాడు. ఈ సాంకేతికత తన ప్రాణాలను కాపాడటమే కాకుండా.. మళ్లీ ఫైటర్ జెట్లను నడపడానికి, ఆపరేషనల్ డ్యూటీ చేయడానికి కూడా అవకాశం ఇచ్చిందని ఆయన అన్నారు.

శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..

ప్రొఫెసర్ క్రిస్టినా మెసియు మాట్లాడుతూ.. ఈ స్కానింగ్ టెక్నిక్ చికిత్సకు ప్రతిస్పందనను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు. సాంప్రదాయ పరీక్షలలో మిస్ అయ్యే క్యాన్సర్​ను ఇది గుర్తిస్తుందని అన్నారు. అదే సమయంలో ప్రొఫెసర్ మార్టిన్ కైజర్ దీనిని "గోల్డ్ స్టాండర్డ్ ప్రిసిషన్ ఇమేజింగ్" అని పిలిచారు. ఇది మైలోమా చికిత్సకు కొత్త దిశను ఇస్తుందని తెలిపారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sara Tendulkar Skincare Routine : సారా టెండూల్కర్ స్కిన్ కేర్ సీక్రెట్స్ ఇవే.. సింపుల్ రొటీన్‌తో గ్లాస్ స్కిన్
సారా టెండూల్కర్ స్కిన్ కేర్ సీక్రెట్స్ ఇవే.. సింపుల్ రొటీన్‌తో గ్లాస్ స్కిన్
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
Water Tank Cleaning Tips : ఇంట్లో వాటర్ ట్యాంక్ ఇలా క్లీన్ చేయండి.. స్టెప్ బై స్టెప్ గైడ్
ఇంట్లో వాటర్ ట్యాంక్ ఇలా క్లీన్ చేయండి.. స్టెప్ బై స్టెప్ గైడ్
Backward Walking : ఉదయాన్నే 30 సెకన్లు వెనక్కి నడిస్తే చాలు.. శారీరక, మానసిక ప్రయోజనాలు పొందడం ఖాయం
ఉదయాన్నే 30 సెకన్లు వెనక్కి నడిస్తే చాలు.. శారీరక, మానసిక ప్రయోజనాలు పొందడం ఖాయం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget