అన్వేషించండి

Stem Cell Treatment : పక్షవాతానికి గురైన వ్యక్తి స్టెమ్ సెల్​ థెరపీతో మళ్లీ నడవగలరా? ట్రీట్​మెంట్ సక్సెస్ అయింది కానీ

Stem Cell Research : పక్షవాతంతో ఇబ్బంది పడే వ్యక్తి మళ్లీ తనంతట తాను నడవగలరా? అయితే స్టెమ్ సెల్ థెరపీతో ఇది సాధ్యమేనంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అధ్యయనాలు ఏంటున్నాయ్..

Stem Cell Therapy Success Rate : ఓ ప్రమాదంలో మెడ నుంచి నడుము కింది భాగం వరకు పక్షవాతానికి గురైన వ్యక్తి ఇప్పుడు తనంతట తానే నిలబడగలుగుతున్నాడని మాయో క్లినిక్ తెలిపింది. ఇంతకీ ఇది ఎలా జరిగింది.. అసలు పక్షవాతం వచ్చిన వ్యక్తి లేచి మళ్లీ నార్మల్​గా నడవగలరా? దీనిపై నిపుణులు ఏమి చెప్తున్నారు? ఈ క్లినికల్ ట్రయల్ ఎప్పుడు జరిగింది? ఎలాంటి చికిత్స చేశారు.. చికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పక్షవాతం వచ్చినా.. వేగంగా నడవగలుగుతున్నారు..

ఈ అంశాన్ని హైలైట్​ చేస్తూ.. మాయో క్లినిక్ ఓ ఆర్టికల్​ను ప్రచురించింది. దానిలో ఏడు సంవత్సరాల క్రితం ఓ ప్రమాదంలో ఓ వ్యక్తికి మెడ నుంచి కిందికి పక్షవాతానికి గురైనట్లు తెలిపింది. ఇప్పుడు ఆ వ్యక్తి తనంతట తాను లేచి నిలబడగలుగుతున్నాడని.. నడుస్తున్నాడని తెలిపింది. మాయో క్లినిక్​ చేసిన అధ్యయనం ప్రకారం.. క్రిస్ బార్ అనే వ్యక్తికి పక్షవాతానికి గురైనట్లు.. అతని కొవ్వు నుంచి మూలకణాలను సేకరించి.. వాటిని ప్రయోగశాలలో 100 మిలియన్ కణాలకు విస్తరించారట. ఆపై వాటిని క్రిస్ బార్ వెన్నెముకలోకి ఇంజెక్ట్ చేశారు. చికిత్స చేయించుకున్న ఐదేళ్ల తర్వాత అతను స్వయంగా లేవడం, వేగంగా నడవడం వంటివి చేస్తున్నారని తెలిపారు. 

ముగ్గురిలో మాత్రం ఎలాంటి స్పందన లేదు..

ఈ ట్రయిల్​లో బార్​తో సహా మరో 10 మందిపై కూడా క్లినకల్ ట్రయల్స్​ నిర్వహించారు. ఈ​ స్టెమ్​ సెల్​ చికిత్సను విజయంపై కొత్త డేటాను మాయో క్లినిక్ ప్రచురించింది. పదిమందిలో ఏడుగురు చికిత్సలో మెరుగుదలను కనబరిచినట్లు తెలిపారు.  కానీ ముగ్గురు రోగుల్లో మాత్రం ఎలాంటి స్పందన లేదని.. అలా అని.. పరిస్థితి అధ్వానంగా మారలేదని తెలిపారు. దీనికి గల కారణాలపై పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. అయితే ఈ పరిశోధనలు భవిష్యత్తుపై ఆశను కలిగిస్తున్నాయని తెలిపారు. దీనిపై ఇంకా మెరుగైన పరిశోధనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

చికిత్సను ఇంకా ఆమోదించలేదట..

ఈ ట్రయల్​లో వినియోగించిన మూలకణాలు సురక్షితమైనవని.. ఇవి వెన్నుముక చికిత్సలో ప్రయోజనకరంగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. ఇది న్యూరోసర్జరీ, న్యూరోసైన్స్, వెన్నుపాము గాయంతో ఇబ్బంది పడుతున్న రోగులకు చికిత్స చేయడంలో బాగా హెల్ప్ చేస్తాయని.. ఈ స్టెమ్ సెల్ థెరపీ ఓ బ్రేక్ త్రూ అవ్వనుందని వెల్లడించారు. దానికి బార్​నే ఉదాహరణగా చెప్తున్నారు. కానీ మరో ముగ్గురిపై ఆశించిన ఫలితాలు రాని నేపథ్యంలో ఈ చికిత్సను ఇంకా ఆమోదించలేదు. 

స్టెమ్ సెల్స్​ థెరపీపై మరిన్ని పరిశోధనలు..

బైడాన్, ఇతర పరిశోధకుల బృందం.. రోగులకు పురోగతిని కలిగించడానికి ఉపయోగపడిన స్టెమ్ సెల్స్ ఎలా ప్రయోజనాలు అందించాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాటివల్ల ఏమైనా ప్రమాదాలు, ఇతర ప్రయోజనాలు ఉన్నాయోనని గుర్తించేందుకు అదనపు పరిశోధనలు చేస్తున్నారు. ఇది చికిత్స ప్రయోజనాలు పెంచడంలో హెల్ప్ చేస్తాయని తెలిపారు. ఇప్పుడైతే మొదటి ట్రయల్ మెరుగైన ఫలితాలు ఇచ్చింది కాబట్టి.. ప్రతి అంశాన్ని పరిశీలించి.. ఈ చికిత్సను డెవలెప్​ చేయాలని పరిశోధకులు చూస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : టీనేజ్​లో ప్రెగ్నెంట్ అయితే అకాల మరణం తప్పదంటున్న న్యూ స్టడీ.. పెరుగుతున్న మరణాల రేటు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Embed widget