అన్వేషించండి

BECIL: ఢిల్లీ ఎలక్షన్ కమిషన్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎంటీఎస్ పోస్టులు - ఈ అర్హతలు తప్పనిసరి!

BECIL Jobs: న్యూఢిల్లీలోని బీఈసీఐఎల్ షార్ట్‌టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఢిల్లీ ఎలక్షన్ కమిషన్‌‌ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

BECIL Notification: న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్)  షార్ట్‌టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఢిల్లీ ఎలక్షన్ కమిషన్‌‌ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), మల్టీటాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రూ.23,082, ఎంటీఎస్ పోస్టులకు రూ.17,494 జీతంగా ఇస్తారు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 18

➥ డేటా ఎంట్రీ ఆపరేటర్: 15 పోస్టులు 

అర్హత: ఏదైనా ఫీల్డ్‌లో గ్రాడ్యుయేషన్, కంప్యూటర్‌పై మంచి పరిజ్ఞానం, ఎంఎస్ ఎక్సెల్‌లో ప్రావీణ్యంతో పాటు కనిష్ట టైపింగ్ వేగం (ఇంగ్లీష్) 35 wpm కలిగి ఉండాలి. పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.

➥ ఎంటీఎస్: 03 పోస్టులు 

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి మెట్రిక్యులేషన్ కలిగి ఉండాలి. పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

కేటగిరీ వారీగా రిజిస్ట్రేషన్ & అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు: 

➥ జనరల్ అభ్యర్థులకు- రూ.885.(అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్టుకు రూ.590.)

➥ ఓబీసీ అభ్యర్థులకు- రూ.885.(అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్ట్‌కు రూ.590)

➥ ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు- రూ.531.(అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్టుకు రూ.354)

➥ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు– రూ.885.(అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్ట్‌కు రూ.590)

➥ మహిళలు అభ్యర్థులకు- రూ.885. (అదనంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్టుకు రూ.590)

➥ ఈడబ్ల్యూఎస్/దివ్యాంగ అభ్యర్థులకు- రూ.531.(అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్ట్‌కు రూ.354)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

వేతనం: నెలకు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రూ.23,082. ఎంటీఎస్ పోస్టులకు రూ.17,494.

రిజిస్ట్రేషన్ 7 దశల్లో పూర్తి చేయాలి:

స్టెప్1: అడ్వర్టైజ్‌మెంట్ నంబర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి.

స్టెప్2: ప్రాథమిక వివరాలను నమోదు చేయాలి.

స్టెప్ 3: విద్య వివరాలు/ పని అనుభవం నమోదు చేయాలి.

స్టెప్ 4: స్కాన్ చేసిన ఫోటో, సిగ్నేచర్, బర్త్ సర్టిఫికేట్/ 10వ తరగతి సర్టిఫికెట్, కాస్ట్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయాలి.

స్టెప్ 5: అప్లికేషన్ ప్రివ్యూ లేదా సవరించాలి.

స్టెప్ 6: చెల్లింపు ఆన్‌లైన్ మోడ్ (క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, UPI మొదలైనవి)

స్టెప్ 7: దరఖాస్తు ఫారమ్ చివరి పేజీలో పేర్కొన్న ఈమెయిల్ ఐడికి మీ స్కాన్ చేసిన డాక్యుమెంట్‌లను ఈమెయిల్ చేయాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 07.02.2024.

Notification

Online Application

Website

ALSO READ:

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 69 స్పెషలిస్ట్, సైంటిస్ట్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు/శాఖల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 69 స్పెషలిస్ట్, సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులు ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు ప్రింట్ తీసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP University Posts: ఏపీలోని యూనివర్శిటీ జాబ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల వివరాలు ఇవే!
ఏపీలోని యూనివర్శిటీ జాబ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల వివరాలు ఇవే!
SSC CGL 2025 Final Result: ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ 2025 ఫైనల్ రిజల్ట్స్‌ విడుదల!15 వేల మందికిపైగా అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు! 
ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ 2025 ఫైనల్ రిజల్ట్స్‌ విడుదల!15 వేల మందికిపైగా అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు! 
AP University Posts: ఏపీ యూనివ‌ర్సిటీల్లో 1523 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ముఖ్యమైన తేదీలు, వర్సిటీల వారీగా ఖాళీల వివరాలు
ఏపీ యూనివ‌ర్సిటీల్లో 1523 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ముఖ్యమైన తేదీలు, వర్సిటీల వారీగా ఖాళీల వివరాలు
UGC NET 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలివే
UGC NET 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలివే

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Voter Revision 2026: మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
మీ ఓటు - మీ బాధ్యత- ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రారంభం.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
YS Jagan: సంపద సృష్టి కాదు.. సంక్షోభ సృష్టి - కాగ్ లెక్కలతో చంద్రబాబు సర్కార్‌పై జగన్ అటాక్!
సంపద సృష్టి కాదు.. సంక్షోభ సృష్టి - కాగ్ లెక్కలతో చంద్రబాబు సర్కార్‌పై జగన్ అటాక్!
CBSE New Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి
సీబీఎస్ఈ త్రిభాషా విధానం తప్పనిసరి.. దానివల్ల ఏం మార్పులు వస్తాయి
Aarti Ravi: సింహాన్ని కెలకొద్దు... నిజాలు బయట పెడతా - 'జయం' రవికి భార్య ఆర్తి కౌంటర్
సింహాన్ని కెలకొద్దు... నిజాలు బయట పెడతా - 'జయం' రవికి భార్య ఆర్తి కౌంటర్
Vikarabad Crime News: తాండూరులో మహిళలు మిస్సింగ్.. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో మృతదేహాలు లభ్యం!
తాండూరులో మహిళలు మిస్సింగ్.. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో మృతదేహాలు లభ్యం!
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్‌ అరెస్టు తప్పదా! కేంద్రమంత్రి కుమారుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు!
బండి భగీరథ్‌ అరెస్టు తప్పదా! కేంద్రమంత్రి కుమారుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు!
AP Free Electricity Scheme: సెలూన్లు, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్.. ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన పత్రాలేంటి?
సెలూన్లు, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్.. ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన పత్రాలేంటి?
Nepali Gang Arrest In Robbery Case: జవహర్‌నగర్‌ చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. నేపాల్ బార్డర్‌లో దంపతులు అరెస్ట్
జవహర్‌నగర్‌ చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. నేపాల్ బార్డర్‌లో దంపతులు అరెస్ట్
Embed widget