అన్వేషించండి

BECIL: ఢిల్లీ ఎలక్షన్ కమిషన్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎంటీఎస్ పోస్టులు - ఈ అర్హతలు తప్పనిసరి!

BECIL Jobs: న్యూఢిల్లీలోని బీఈసీఐఎల్ షార్ట్‌టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఢిల్లీ ఎలక్షన్ కమిషన్‌‌ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

BECIL Notification: న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్)  షార్ట్‌టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఢిల్లీ ఎలక్షన్ కమిషన్‌‌ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), మల్టీటాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రూ.23,082, ఎంటీఎస్ పోస్టులకు రూ.17,494 జీతంగా ఇస్తారు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 18

➥ డేటా ఎంట్రీ ఆపరేటర్: 15 పోస్టులు 

అర్హత: ఏదైనా ఫీల్డ్‌లో గ్రాడ్యుయేషన్, కంప్యూటర్‌పై మంచి పరిజ్ఞానం, ఎంఎస్ ఎక్సెల్‌లో ప్రావీణ్యంతో పాటు కనిష్ట టైపింగ్ వేగం (ఇంగ్లీష్) 35 wpm కలిగి ఉండాలి. పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.

➥ ఎంటీఎస్: 03 పోస్టులు 

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి మెట్రిక్యులేషన్ కలిగి ఉండాలి. పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

కేటగిరీ వారీగా రిజిస్ట్రేషన్ & అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు: 

➥ జనరల్ అభ్యర్థులకు- రూ.885.(అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్టుకు రూ.590.)

➥ ఓబీసీ అభ్యర్థులకు- రూ.885.(అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్ట్‌కు రూ.590)

➥ ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు- రూ.531.(అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్టుకు రూ.354)

➥ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు– రూ.885.(అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్ట్‌కు రూ.590)

➥ మహిళలు అభ్యర్థులకు- రూ.885. (అదనంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్టుకు రూ.590)

➥ ఈడబ్ల్యూఎస్/దివ్యాంగ అభ్యర్థులకు- రూ.531.(అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్ట్‌కు రూ.354)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

వేతనం: నెలకు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రూ.23,082. ఎంటీఎస్ పోస్టులకు రూ.17,494.

రిజిస్ట్రేషన్ 7 దశల్లో పూర్తి చేయాలి:

స్టెప్1: అడ్వర్టైజ్‌మెంట్ నంబర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి.

స్టెప్2: ప్రాథమిక వివరాలను నమోదు చేయాలి.

స్టెప్ 3: విద్య వివరాలు/ పని అనుభవం నమోదు చేయాలి.

స్టెప్ 4: స్కాన్ చేసిన ఫోటో, సిగ్నేచర్, బర్త్ సర్టిఫికేట్/ 10వ తరగతి సర్టిఫికెట్, కాస్ట్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయాలి.

స్టెప్ 5: అప్లికేషన్ ప్రివ్యూ లేదా సవరించాలి.

స్టెప్ 6: చెల్లింపు ఆన్‌లైన్ మోడ్ (క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, UPI మొదలైనవి)

స్టెప్ 7: దరఖాస్తు ఫారమ్ చివరి పేజీలో పేర్కొన్న ఈమెయిల్ ఐడికి మీ స్కాన్ చేసిన డాక్యుమెంట్‌లను ఈమెయిల్ చేయాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 07.02.2024.

Notification

Online Application

Website

ALSO READ:

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 69 స్పెషలిస్ట్, సైంటిస్ట్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు/శాఖల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 69 స్పెషలిస్ట్, సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులు ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు ప్రింట్ తీసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!

వీడియోలు

MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
Embed widget