అన్వేషించండి

Avoid Reheating: ఈ ఐదు పదార్థాలను వేడి చేసి అస్సలు తినకండి... అలా తింటే లాభాల కంటే నష్టమే ఎక్కువ

ఫ్రిజ్‌లో పెట్టి బయటికి తీసి వేడి చేసుకుని తినడం అనే అలవాటు మంచిది కాదని చెబుతున్నారు వైద్యులు. అలా చేయడం వల్ల అనారోగాల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. 

సమయంతో పరిగెడుతున్న ఈ రోజుల్లో ఏ పనైనా సులువుగా అవ్వాలనే చూసుకుంటాం. ఈ క్రమంలోనే తినే ఆహారం తయారు చేసుకోవడానికి కూడా ఈజీ మార్గాలు వెతుక్కుంటాం. అంతేకాదు, ఒకేసారి కాస్త ఎక్కువగా వండేసి... ఫ్రిజ్‌లో పెట్టుకుని కావల్సి వచ్చినప్పుడు దాన్ని వేడి చేసుకుని లాగించేస్తాం. కానీ, ఫ్రిజ్‌లో పెట్టి బయటికి తీసి వేడి చేసుకుని తినడం అనే అలవాటు మంచిది కాదని చెబుతున్నారు వైద్యులు. అలా చేయడం వల్ల అనారోగాల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. 

ముఖ్యంగా ఓ ఐదు పదార్థాలను మాత్రం ఫ్రిజ్‌లో నుంచి బయటికి తీసి వేడి చేసుకుని మాత్రం తీసుకోవద్దని చెబుతున్నారు. ఇప్పుడు ఆ పదార్థాలు ఏంటో చూద్దాం. 

గుడ్లు: ఎప్పుడైనా సరే గుడ్లను మాత్రం ఉడికిన తర్వాత ఎక్కువ సమయం పక్కన పెట్టి ఉంచకూడదు. ఉడికించిన తర్వాత కొద్ది సమయంలోనే తినెయ్యాలి. అలా కాకుండా ఉడికించి పక్కన పెట్టి ఎప్పుడో మధ్యాహ్నం లేదా సాయంత్రం వేడి చేసుకుని తింటే మాత్రం క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట. గుడ్డు ఎందుకు తింటాం... అందులో ప్రొటీన్లు ఉంటాయనే కదా. గుడ్డును రీ హీట్ చేయడం వల్ల అందులో ఉండే ప్రొటీన్ నుంచి  carcinogenic అనే క్యాన్సర్ కారకం వెలువడుతుందట. అందుకే గుడ్డును ఎప్పుడూ రీ హీట్ చేసి తినొద్దు. 

రైస్: చాలా మంది ఇంట్లో మధ్యాహ్నం వండిన అన్నాన్ని రాత్రి పూట కూడా తింటారు. ఈ క్రమంలో రాత్రి తినే ముందు వేడి చేస్తారు. Food Standards Agency ప్రకారం చల్లబడిన అన్నాన్ని తిరిగి వేడి చేసి తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందట. 

బంగాళదుంపలు: బంగాళదుంపల్లో విటమిన్ B6, పొటాషియం, విటమిన్ C ఉంటుంది. బంగాళదుంపలను రీ హీట్ చేయడం వల్ల Clostridium Botulinum వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. బంగాళదుంపల్ని రీ హీట్ చేసి గది ఉష్ణోగ్రత వద్ద ఉంచినట్లైతే బాక్టీరియా పెరిగి ఆరోగ్యానికి హాని చేస్తుంది. 

చికెన్: వారంతో పని లేకుండా చికెన్ తెచ్చుకుని వండుకుని లాగించేస్తుంటాం. మిగిలింది రేపు తిందాం అని ఫ్రిజ్‌లో తోసేస్తాం. కానీ, ఒకసారి ఫ్రిజ్‌లో పెట్టిన చికెన్‌ని తిరిగి వేడి చేస్తే అందులో ఉండే ప్రొటీన్ మరో రూపం దాల్చుతుంది. చికెన్ వండిన తర్వాత కూడా ఒక్కోసారి అందులో బాక్టీరియా అలాగే ఉంటుంది. దీని వల్ల వండిన చికెన్‌ని మైక్రో‌వేవ్‌లో వేడి చేయడం ద్వారా ఆ బాక్టీరియా మొత్తం మాంసాన్ని చెడగొడుతుంది. 

కూరగాయలు: ఏ రకం కూరగాయల్ని అయినా సరే కూర చేసిన తర్వాత వాటిని రీ హీట్ చేయకూడదు. మరీ, ముఖ్యంగా క్యారెట్. వండిన కూరగాయల్ని తిరిగి వేడి చేయడం వల్ల అందులో ఉండే నైట్రేట్... nitrosamineగా మారుతుంది. దీని వల్ల పిల్లలు జీర్ణాశయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 

అందుకే ప్రతి రోజూ మీకు కావాల్సినంత మాత్రమే వండుకోండి. మిగిలింది ఫ్రిజ్‌లో పెట్టి తిరిగి వేడి చేసుకుని తినకండి. ఒక వేళ మీరు ఏదైనా మిగిలిన వంటకాన్ని ఫ్రిజ్‌లో పెడితే... దాన్ని మీరు తినాలనుకునే గంట ముందు తీసి బయట పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీరు ఆ పదార్థాన్ని తిరిగి వేడి చేసుకోవల్సిన అవసరం ఉండదు.     

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
HPV Vaccine : HPV వ్యాక్సిన్ ఎవరికి అవసరం? మగవారు కూడా వేసుకోవచ్చా? అది ఎలా పని చేస్తుంది? 
HPV వ్యాక్సిన్ ఎవరికి అవసరం? మగవారు కూడా వేసుకోవచ్చా? అది ఎలా పని చేస్తుంది? 
HPV Vaccine: రూ. 10 HPV వ్యాక్సిన్ ఉచితంగా నేటి నుంచి పంపిణీ! వ్యాక్సినేషన్‌కు 14 ఏళ్ల బాలికలకు అవసరమయ్యే పత్రాలివే! 
రూ. 10 HPV వ్యాక్సిన్ ఉచితంగా నేటి నుంచి పంపిణీ! వ్యాక్సినేషన్‌కు 14 ఏళ్ల బాలికలకు అవసరమయ్యే పత్రాలివే! 
Holi Health Tips : హోలీ రోజున ఈ టిప్స్ పాటిస్తే మీ స్కిన్ సేఫ్‌! 
హోలీ రోజున ఈ టిప్స్ పాటిస్తే మీ స్కిన్ సేఫ్‌! 

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
పెరుగుతున్న EMI భారం నుంచి ఇలా బయటపడండి.. ఈ చిట్కాలు పాటించకపోతే కష్టమే
పెరుగుతున్న EMI భారం నుంచి ఇలా బయటపడండి.. ఈ చిట్కాలు పాటించకపోతే కష్టమే
Embed widget