అన్వేషించండి

Covid-19 Transmission: కరోనా రోగి కన్నీళ్ల నుంచి కూడా వైరస్ వ్యాప్తి.. ఏ మేరకు ప్రభావం చూపుతుందంటే

కరోనా రోగి తుమ్మినా, తగ్గినా ఆ తుంపర్ల వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుందన్నది కొత్త విషయమేం కాదు. అయితే కరోనా రోగి కన్నీళ్లలో కూడా వైరస్ ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది.

కరోనా రోగి కన్నీళ్ల నుంచి సైతం వైరస్ వ్యాప్తి అవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అమృత్ సర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ చేసిన తాజా అధ్యయనంలో పలు విషయాలు వెలుగుచూశాయి. ఈ అధ్యయనం ప్రకారం.. కరోనా రోగి కన్నీళ్లు కూడా వైరస్ ను వ్యాప్తి చేయగలవని తేలింది. అయితే ఇతర మార్గాల ద్వారా జరిగే వైరస్ వ్యాప్తి కంటే ఇది ప్రమాదకరమా లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. 

ఓకులర్ మేనిఫెస్టేషన్..  

ఏదైనా శరీరంలోని ఓ అవయవానికి ఇన్ఫెక్షన్ సోకి ఆ ప్రభావంతో కంటికి ఏర్పడే పరిస్థితిని ఓకులర్ మేనిఫెస్టేషన్ అంటారు. ఈ అధ్యయనంలో భాగంగా కొంతమంది రోగుల కన్నీళ్లను ఆర్‌టీ- పీసీఆర్ విధానం ద్వారా 48 గంటల్లోగా పరీక్షించారు.

ఏం తేలిందంటే..

120 మంది రోగుల్లో 21 మంది నమూనాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. మరో 11 మందికి నమూనాల్లో కరోనా వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. 10 మందిలో ఎలాంటి ప్రభావం లేదు. ఈ పరీక్షల అనంతరం కరోనా రోగుల కన్నీళ్ల నుంచి కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని పరిశోధకులు తేల్చారు. కనుక కొవిడ్19 రోగులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. కన్నీళ్ల ద్వారా కూడా కరోనా వ్యాప్తి కాకుండా అడ్డుకోవాలని సూచించారు. ఇందుకు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ మేరకు ఇండియన్ జర్నల్ ఆఫ్ ఆప్తమాలజీలో కూడా ఓ కథనం ప్రచురితమైంది.

Also Read: Mobile Phones in ICU: ఐసీయూలోకి మొబైల్ తీసుకువెళ్తే ఏమౌతుంది?

కరోనా విజృంభణ..

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొత్తగా 40,134 కొవిడ్19 కేసులు నమోదవగా, మరో 422 మంది కరోనా మహమ్మారితో మరణించారు. ఆగస్టు 1 వరకు దేశవ్యాప్తంగా 46,96,45,494 కరోనా శాంపిల్స్‌ను టెస్ట్ చేసినట్లు భారత వైద్య, పరిశోధన మండలి వెల్లడించింది. నిన్న 14,28,984 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది.

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటివారం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే ఈ లోపు వీలైనంత మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి.

దేశంలో 100 శాతం కరోనా వ్యాక్సినేషన్ చేపట్టిన నగరంగా ఒడిశా రాజధాని భువనేశ్వర్ రికార్డ్ సృష్టించింది. ఈ మేరకు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సౌత్ ఈస్ట్ జోనల్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు.

Also Read: Drones Spotted, Jammu Kashmir: మరోసారి జమ్మూలో డ్రోన్ల కలకలం.. భద్రతా దళాలు అప్రమత్తం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Papaya Seeds : వేసవిలో బొప్పాయి గింజలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే.. ఎంత మోతాదులో.. ఎలా తీసుకుంటే మంచిదో తెలుసా?
వేసవిలో బొప్పాయి గింజలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే.. ఎంత మోతాదులో.. ఎలా తీసుకుంటే మంచిదో తెలుసా?
Gond Katira : వేసవిలో గోంఢ్ కటిరా వల్ల కలిగే లాభాలు ఇవే.. ఎవరు తీసుకోవాలి? ఎలా తీసుకోకూడదు?
వేసవిలో గోంఢ్ కటిరా వల్ల కలిగే లాభాలు ఇవే.. ఎవరు తీసుకోవాలి? ఎలా తీసుకోకూడదు?
Blood Sugar : రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెంచే టాప్ 5 పండ్లు ఇవే.. జాగ్రత్తగా తినండి
రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెంచే టాప్ 5 పండ్లు ఇవే.. జాగ్రత్తగా తినండి
Eggs for 14 Days : వరుసగా 14 రోజులు గుడ్లు తింటే శరీరంలో జరిగే మార్పులు.. నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
వరుసగా 14 రోజులు గుడ్లు తింటే శరీరంలో జరిగే మార్పులు.. నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే

వీడియోలు

Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
Ashwin about CSK’s Failure IPL 2026 | సీఎస్కే వైఫల్యంపై అశ్విన్ కామెంట్స్
Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kurnool Bus Tragedy: ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
Share Market: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
Amaravati Gazette: అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
Naga Vamsi : మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
Congress guarantees: కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
Toll Tax New Rule: టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
IPL 2026 RR VS MI Result Update: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
Vaibhav Suryavanshi: డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?
డేయ్.. బుమ్రా అనుకుంటున్నావా..? లేక టుమ్రీ అనుకున్నావా ఆ కొట్టుడేంది.. బుడ్డోడా..?
Embed widget