అన్వేషించండి

Covid 19 Cases India: మళ్లీ కరోనా విజృంభణ.. కొత్తగా 42 వేల కేసులు నమోదు

నిన్న 30 వేలకు పడిపోయిన కరోనా కేసులు నేడు అమాంతంగా 42 వేలకు పెరిగాయి. 562 మంది వైరస్ కు బలయ్యారు.

దేశంలో కొత్తగా 42,625 కరోనా కేసులు నమోదుకాగా 562 మంది మృతి చెందారు. 36,668 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 97.37%.గా ఉంది.

దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 4,10,353గాఉంది. మొత్తం కేసుల్లో ఇది 1.29%. 

  • మొత్తం కేసులు: 3,17,69,132
  • మొత్తం రికవరీలు: 3,09,33,022
  • మొత్తం మరణాలు: 4,25,757
  • యాక్టివ్ కేసులు: 4,10,353
  • మొత్తం వ్యాక్సినేషన్: 48,52,86,570 ( గత 24 గంటల్లో 62,53,741)

కేరళలో 23,676 కేసులు..

కేరళలో కొత్తగా 23,676 కేసులు నమోదుకాగా 148 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 34.49 లక్షలకు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 17,103కి చేరింది.

రాష్ట్రంలో సోమవారం 13,984 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వరుసగా 6 రోజుల పాటు 20 వేలపైనే కరోనా కేసులు వెలుగుచూశాయి. సోమవారం నుంచి ఇప్పటివరకు 15,626 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. మొత్తం రికవరీల సంఖ్య 32,58,310కి పెరిగింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,73,221కి పెరిగినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

మహారాష్ట్రలో 6,005 కొత్త కేసులు..

మహారాష్ట్రలో కొత్తగా 6,005 కేసులు నమోదుకాగా 177 మంది వైరస్ తో మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 63,21,068కి పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 1,33,215కి చేరింది. 6,799 మంది కరోనా నుంచి రికవరయ్యారు. 

రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 61,10,124కి పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 74,318కి చేరింది. రికవరీ రేటు 96.66కి పెరిగింది. మరణాల రేటు 2.1గా ఉంది.
 
ముంబయిలో కొత్తగా 291 కేసులు నమోదవగా ముగ్గురు మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 7,35,657కి పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 15,911కి చేరింది.

22 లక్షల వ్యాక్సిన్ డోసులు..

ఉత్తర్ ప్రదేశ్ ఒక్కరోజులోనే 22 లక్షల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇచ్చి రికార్డ్ సృష్టించింది. దేశంలోనే 5 కోట్ల టీకాలను అందించిన మొదటి రాష్ట్రంగా మరో మైలురాయిని అందుకుంది ఉత్తర్ ప్రదేశ్. ఈ విషయంపై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని.. కరోనా నుంచి తమను తాము రక్షించుకోవాలని యోగి ఆదిత్యనాథ్ కోరారు. కరోనా టీకాలను సురక్ష కవచాలుగా అభివర్ణించారు. 

దేశంలో థర్డ్ వేవ్ వచ్చేసరికి కరోనా కేసులు అత్యధికంగా రోజుకు లక్ష నుంచి లక్షా 50 వేలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. కరోనా నిబంధనలు తప్పక పాటించాలని సూచిస్తున్నాయి.

ALSO READ:

India Post Raksha Bandhan Initiative: 101 దేశాలకు రాఖీలు పంపనున్న భారత తపాలాశాఖ

Yo Yo Honey Singh: తాగుడు, అమ్మాయిలతో ఎఫైర్లు.. ప్రముఖ సింగర్ పై భార్య సంచలన ఆరోపణలు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget