అన్వేషించండి

Corona-19 Third wave: థర్డ్ వేవ్ ప్రభావం ఆ స్థాయిలో ఉంటుందా?

కరోనా సెకండ్ వేవ్ తో ఉక్కిరిబిక్కిరైన దేశాన్ని థర్డ్ వేవ్ మళ్లీ భయపెట్టనుందా? థర్డ్ వేవ్ ఎప్పుడు రానుంది..? ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది?

కొవిడ్ 19 థర్డ్ వేవ్ వస్తుందా? వస్తే ఎప్పుడు వస్తుంది..? అనే ప్రశ్నలకు పలు సర్వేలు, అధ్యయనాలు ఇప్పటికే పలు సమాధానాలిచ్చాయి. అయితే ఐసీఎమ్ఆర్ సహా అత్యధిక సర్వేలు ఆగస్ట్ చివరి వారంలో కరనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి. భారత్ దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందా? 

అయితే కరోనా థర్డ్ వేవ్.. సెకండ్ వేవ్ అంత స్థాయిలో ఉండకపోవచ్చని ఐసీఎంఆర్ అంచనా వేస్తోంది. అయినప్పటికీ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపింది.  కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ముందుగా సూపర్ స్ప్రెడర్లు సరైన జాగ్రత్తలు పాటించాలని ఐసీఎంఆర్ సూచించింది. 

" దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఉంటుంది. అయితే అంతమాత్రాన ఇది సెకండ్ వేవ్ లా తీవ్రంగా ఉంటుందని కాదు. కరోనా ఆంక్షలు, సడలింపు మధ్య సమన్వయం పాటిస్తే థర్డ్ వేవ్ ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆంక్షలు అన్నీ ఒకేసారి ఎత్తివేస్తే థర్డ్ వేవ్ సెంకడ్ వేవ్ కంటే దారుణంగా ఉండే అవకాశం ఉంది. ఆంక్షలు ఉంటేనే కేసులు తగ్గుముఖం పడతాయి. "
-  ఐసీఎమ్ఆర్

థర్డ్ వేవ్ విజృంభిస్తుందా..

శరీరంలో ఇమ్యూనిటీ తగ్గడం, కొత్త వేరియంట్లు రావడం, లాక్ డౌన్ సడలింపులు వంటి వాటి వల్ల థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం ఎక్కువ ఉంది. ఇంతకుముందు కరోనా సోకిన వారు వ్యాక్సిన్ వేసుకోకపోతే వారిలో కరోనాతో పోరాడే రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

వ్యాక్సిన్ లు పనిచేస్తున్నాయి..

ప్రపంచ దేశాల్లో థర్డ్ వేవ్ వచ్చినప్పటికీ వ్యాక్సిన్స్ పనిచేయడం వల్ల ఆసుపత్రిలో చేరే వారి రేటు తగ్గింది. ఒక వేళ కొత్త వేరియంట్లు వచ్చినప్పటికీ వ్యాక్సిన్స్ వాటిపైనా సమర్థంగా పనిచేస్తాయని ఐసీఎమ్ఆర్ ఆశాభావం వ్యక్తం చేసింది.

ప్రస్తుత పరిస్థితి..

మొత్తంగా దేశంలో కరోనా పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉన్నట్లే కనిపిస్తోంది. అయితే ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు థర్డ్ వేవ్ పై ప్రజలను హెచ్చరిస్తూనే ఉంది. గుంపులు గుంపులుగా ఉండటం, మాస్కు ధరించకుండా తిరగడం వంటి వాటి వల్ల మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది ఐసీఎమ్ఆర్. 

కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని ఇప్పటికే పలు సర్వేలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget