అన్వేషించండి

Trinayani Serial Today November 15th: 'త్రినయని' సీరియల్: అత్తామామల కుట్ర.. చనిపోయిన త్రినేత్రి.. నయని గురించి కుటుంబం దగ్గర నిజం దాచేసిన విక్రాంత్!

Trinayani Today Episode ముక్కోటి, వైకుంఠం ప్రసాదంలో విషం కలిపి త్రినేత్రిని చంపేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode త్రినేత్రి తన అత్తామామలతో కలిసి అడవిలోని అమ్మవారిని దర్శించుకుంటుంది. ముక్కోటి, వైకుంఠం అమ్మవారి చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేస్తారు. ఇక తాము విషం కలిపిన నైవేద్యం అమ్మవారికి పెడతారు. ఇక త్రినేత్రి విషం కలిసున్న నైవేద్యం తినేస్తుంది.  ముక్కోటి, వైకుంఠం చాలా సంతోషిస్తారు. మరోవైపు యమపాశం త్రినేత్రి ప్రాణం తీయడానికి ప్రయాణిస్తూ త్రినేత్రి వైపు వస్తుంటుంది.

ఇక ఇంట్లో త్రనేత్రి బామ్మ చేతిలో ఉన్న పసుపు కుంకుమలు కింద పడిపోతాయి. దాంతో త్రినేత్రికి తెలిస్తే తిడుతుందని కంగారు పడుతుంది. త్రినేత్రి ప్రసాదం బాగా చేశావ్ అత్త అని లొట్టలేసుకొని తింటుంది. ఇంతలో త్రినేత్రి విష ప్రభావంతో గొంతు పట్టుకొని విలవిల్లాడిపోతుంది. అమ్మవారి కాళ్ల దగ్గరే నేలకొరిగిపోతుంది. అత్తా అత్తా అని త్రినేత్రి అంటుంది. ఇంతలో యమపాశం వచ్చి త్రినేత్రి ఆత్మని అమ్మవారిలో ఐక్యం చేస్తుంది. త్రినేత్రి చనిపోయిందని ముక్కోటి ఊపిరి చూసి చనిపోయిందని దొంగ ఏడుపు మొదలు పెడతాడు.

ముక్కోటి: అమ్మా త్రినేత్రి ఇంత చిన్న వయసులోనే నీకు నీరేళ్లు నిండిపోయా ఇదిగో వైకుంఠం ఇలా గుండెలు బాదుకొని ఏడ్చే అవసరం కూడా మనకు రాకూడదు. అమ్మవారి కోసం కార్తీక్ మాసంలో ప్రత్యేకంగా పూసే ఎర్ర జిల్లేడు పూల కోసం కారడవిలోకి వెళ్లి తిరిగి రాలేదని చెప్దాం సరేనా. అని త్రినేత్రి డెడ్ బాడీని తీసుకెళ్లి ఓ చోట పెట్టేసి వెళ్లిపోతారు. 

మరోవైపు విక్రాంత్ డాక్టర్‌తో నయని గురించి అడుగుతాడు. నయని వదిన కోమాలోకి వెళ్లిందని నిజం ఎవరికీ చెప్పను అని అంటాడు. మీరు వదిన కండీషన్ మా బ్రోకి చెప్తే తట్టుకోలేడని అసలు కళ్లు తెరుస్తుందో లేదో అనే బాధతో తన ప్రాణాలు తీసుకుంటాడని అందుకని తన అన్నకి అబద్ధం చెప్పమని విక్రాంత్ డాక్టర్‌ని రిక్వెస్ట్ చేస్తాడు.  

విక్రాంత్: నిజాన్నే కాదు డాక్టర్ మా వదినను కూడా మీరు దాచిపెట్టాలి. మెరుగైన వైద్యం కోసం వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్లారని చెప్దాం. ఇప్పుడున్న హాస్పిటల్‌లో వదినను ఉంచొద్దు నాకు మీకు తప్పు ఎవరికీ తెలీకూడదు. తను కోమా నుంచి వచ్చేవరకు ప్లీజ్ డాక్టర్ ఈ సాయం చేయండి.
డాక్టర్: చాలా రిస్క్ విక్రాంత్
విక్రాంత్: ప్లీజ్ డాక్టర్ కోమాలో ఉన్న వదినను అన్నయ్యకి చూపించి తన ప్రాణాలు తీయలేం
ముక్కోటి: వైకుంఠం మనం పేరంటాలకు వచ్చామా త్రినేత్రి అదృశ్యం అయిపోయింది కదా.
వైకుంఠం: అమ్మా అమ్మా ఘోరం జరిగిపోయిందే. అమ్మా ఎక్కడున్నావే. 
బామ్మ: అవును ముగ్గురు వెళ్లి ఇద్దరు వచ్చారు త్రినేత్రి ఎక్కడ.
వైకుంఠం: ఇంకెక్కడ అమ్మ పోయింది.
బామ్మ: పోయింది అంటే
వైకుంఠం: అమ్మవారికి అడవి పూలు తీసుకొస్తానని లోపలికి వెళ్లిపోయింది తిరిగి రాలేదమ్మా ఏ పులో తీసుకెళ్లిపోయిందనుకుంటా. అక్కడక్కడా పచ్చి నెత్తురు మరకలు కనిపించాయమ్మ

బామ్మ కళ్లు తిరిగి పడిపోతుంది. నీళ్లు వేసి వైకుంఠం లేపితే తల బాదుకొని బామ్మ ఏడుస్తుంది. అమ్మోరిని నమ్ముకున్న బిడ్డ అన్యాయం అయిపోయిందా అని ఏడుస్తుంది. మరోవైపు విశాల్ గాయత్రీ పాపని పడుకోపెడుతుంటారు. అందరూ అక్కడికి చేరుకుంటారు. పాప ఏం తినడం లేదని విశాల్ చెప్తే గత జన్మలో తన కోడలు కదా అందుకే ఆ మాత్రం బాధగా ఉంటుందని తిలోత్తమ అంటుంది. ఇంతలో విక్రాంత్ వస్తాడు. నయనికి ట్రీట్మెంట్ జరుగుతుందని ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం వేరే హాస్పిటల్‌కి మార్చుతున్నారని అంటాడు. కళ్లు తెరవని అక్క కోసం మనం వెళ్లడం ఎందుకని సుమన అంటుంది. విశాల్ మాత్రం నేను వెళ్తాను అంటే విక్రాంత్ వద్దని అంటాడు. నేనే చూసుకుంటాను ఎవరూ రావొద్దని విక్రాంత్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: విరూపాక్షిని కాటేసిన పాము.. బయటపడ్డ సూర్య ప్రేమ.. మందారం తల పగలగొట్టిన దీపక్!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget