అన్వేషించండి

Guppedanta Manasu August 29th: శ్రీవారి సేవలో వసుధార, రిషిని అడిగేద్దామని డిసైడైన ఏంజెల్!

Guppedantha Manasu August 29th: గుప్పెడంత మనసు సీరియల్ లో కొత్త లవ్ ట్రాక్ మొదలైంది. వసుధార-రిషి ఇద్దరూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటుంటే... మధ్యలో వచ్చి చేరింది ఏంజెల్.

గుప్పెడంతమనసు ఆగష్టు 29 ఎపిసోడ్ (Guppedanta Manasu August 29nd Written Update)

ఇష్టం మితిమీరిపోతోంది ఎవరి హద్దుల్లో వాళ్లు ఉంటే మనకు మంచిది అన్న రిషి మాటలు తల్చుకుంటూ కూర్చుంటుంది ఏంజెల్. ఇంతలో అక్కడికి వచ్చిన విశ్వనాథం ఏం ఆలోచిస్తున్నావో నాకు చెప్పు. నాకు చేతనైతే నీ సమస్యని తీరుస్తాను అంటాడు. ఇన్నాళ్లు నాకోసం కష్టపడింది చాలు ఇకమీదట నువ్వు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటే చాలు అనేసి ట్యాబ్లెట్స్ ఇచ్చేసి బీపీ చెక్ చేసి రెస్ట్ తీసుకోమని చెబుతుంది. మళ్లీ రిషి గురించి ఆలోచనలో పడుతుంది. అసలు రిషి మనసులో ఏముందో అర్థం కావటం లేదు. వసుధార, రిషి ప్రేమించుకుంటున్నారా.. ఆ విషయం నాకు తెలిస్తే బాధపడతానని చెప్పడం లేదా ఈరోజు ఎలాగైనా విషయం కనుక్కోవాలి. వసుధారకి కాల్ చేద్దామా అనుకుని ముందు రిషితో మాట్లాడాలి. రిషి-వసు మధ్య ఏమైనా ఉంటే నేను తప్పుకుంటాను కదా..రిషి మనసులో ఎవరున్నారో కనుక్కోవాలి తన మనసులో ఎవరూ లేకపోతే పెళ్లి చేసుకునే వరకు వదిలి పెట్టకూడదు అని ఒక నిర్ణయానికి వస్తుంది

Also Read: 'గుప్పెడంత మనసు' సీరియల్: రిషితో క్యాండిల్ నైట్ డిన్నర్ ప్లాన్ చేసిన ఏంజెల్.. రిషి ప్రేమ కోసం ఆరాటపడుతున్న వసు?

మరోవైపు కాలేజీలో కూర్చున్న రిషి ఇంటికి వెళ్లడానికి ఇష్టపడడు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్లిపోదాం అంటే కాలేజీ భవిష్యత్ ఏమవుతుందో , ఉందామంటే ఈ నరకం భరించలేకపోతున్నా..అసలు నాకే ఎందుకిలా జరుగుతోందో అని ఆలోచనలో పడతాడు. ఇంతలో అటెండర్ వచ్చి అందరూ వెళ్లిపోయారు సార్ అని చెప్తాడు. నాకు కొంచెం పని ఉంది నేను వెళ్లేటప్పుడు మీకు చెప్తాను అప్పుడు ఈ రూమ్ లాక్ చేసుకుందువు గాని అనడంతో అటెండర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాసేపటి తర్వాత వసుధార అటువైపుగా వెళుతూ ఇంకా ఇంటికి వెళ్ళలేదేంటని అడుగుతుంది. 

రిషి-వసు
నాకు పని ఉంది అనడంతో హెల్ప్ చేయమంటారా అని అడుగుతుంది వసు. ఎవరిపని వాళ్లు చేసుకుంటే మంచిది పక్క వాళ్ళ పనుల్లో జోక్యం చేసుకుంటేనే పరిస్థితులు ఇంతవరకు వచ్చాయి అంటాడు రిషి. అది జోక్యం అని ఎందుకు అనుకుంటారు సాయం అని అనుకోవచ్చు కదా అంటుంది వసుధార. ఇద్దరూ కాసేపు వాదించుకుంటారు. నన్ను డిస్టర్బ్ చేయకండి మీరు వెళ్ళండి అని గట్టిగా చెప్పడంతో  రిషివైపు తీక్షనంగా చూస్తుంది. ఆ కళ్ళను చూసి మైమరిచిపోయిన రిషి..ఆ కళ్లతోనే ప్రేమలో పడేసింది..ఇప్పుడు ప్రాణం అయింది..ఇప్పుడు ఆ కళ్లతోనే ఎదుటివారికి లొంగిపొమ్మని చెబుతోందా  అనుకుంటూ ఆ కళ్లను గీస్తూ కూర్చుంటాడు. 
 
ఏంజెల్- రిషి
ఇంకా రిషి ఇంటికి రాలేదని కంగారుపడుతుంది ఏంజెల్. ఫోన్ చేద్దామనుకుంటుంది మళ్ళీ కోప్పడతాడని ఊరుకుంటుంది. చాలా రాత్రి వరకు కాలేజీలోనే ఉంటాడు రిషి. కరెంటు పోవడంతో అక్కడినుంచి బయలుదేరుతాడు. రిషి  కారులో వస్తుండగా  ఏంజెల్ రిషికి  కాల్ చేస్తుంది కానీ రిషి లిఫ్ట్ చేయడు. ఎందుకిలా చేస్తున్నాడో అని ఏంజెల్ బాధపడుతుంది. మరోవైపు రిషి మాత్రం ఇంటికి వెళ్లకుండా కారుని ఆపేస్తాడు. ఏంజెల్ కి ఎదురుపడాలని లేదు కానీ వెళ్ళక తప్పదు ఏంటి నాకీ పరిస్థితి అని బాధపడతాడు. కారు అక్కడే వదిలేసి ఆలోచించుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్లిపోతాడు. తను ఆలోచనల నుంచి బయటికి వచ్చేసరికి వసుధార ఇంటిముందు ఉంటాడు. అదేంటి ఆలోచించుకుంటూ ఇంత దూరం ఎలా నడిచి వచ్చేసాను అనుకుంటాడు. అసలు వసుధార  ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో కనుక్కుందాం అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తాడు.

Also Read: ఆగష్టు 29 రాశిఫలాలు, ఈ రాశులవారికి ఈ రోజు ఆర్థిక వనరులు పెరిగే అవకాశం ఉంది!

అప్పుడే భోజనానికి కూర్చున్న వసు-చక్రపాణి..ఆ సమయంలో వచ్చిన రిషిని చూసి షాక్ అవుతారు. భోజనానికి రమ్మని పిలిస్తే...మాట్లాడేందుకు వచ్చాను భోజనానికి కాదనేస్తాడు. చక్రపాణి కూడా బతిమలాడడంతో అప్పుడు భోజనానికి కూర్చుంటాడు వసుధార పక్కనే. ఇద్దర్నీ చూసి మురిసిపోతాడు వసు తండ్రి చక్రపాణి. ఆ సమయంలో ఏంజెల్ ఎంట్రీ ఇస్తుంది. ముందుగా ఏంజెల్ ని చూసిన రిషి నన్ను తను ఇక్కడ చూస్తే అనుమానపడుతుంది నేను వచ్చినట్టు చెప్పొద్దని వెళ్లి దాక్కుంటాడు. ఇంట్లోకి వచ్చిన ఏంజెల్ ని ఈ టైంలో వచ్చావ్ ఏంటని అడుగుతుంది వసుధార. రిషి ఇంటికి రాలేదు..కాల్ లిఫ్ట్ చేయలేదు అందుకే నీకేమైనా తెలుసేమో అని అడుగుదామని వచ్చాను అంటుంది..
ఎపిసోడ్ ముగిసింది

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget