అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today October 25th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: అర్జున్ రాకతో చివరి నిమిషంలో ట్విస్ట్.. మళ్లీ మిత్రనే ఛైర్మన్‌!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode అర్జున్ వచ్చి తన జేఎమ్మార్ వాటా తన వాటా మిత్ర కంపెనీలో కలిపి మిత్రనే మళ్లీ ఛైర్మన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషా, దేవయాని హాల్ అందరూ ఉంటే వచ్చి టీవీ ఆన్ చేస్తారు. ఏదో సాధిస్తానని లక్ష్మీ వెళ్లింది కదా ఏం చేస్తుందో చూద్దామని అంటుంది. ఓటింగ్‌కి రాకుండానే మిత్ర ఓటమిని అంగీకరించారని సరయు కొత్త ఛైర్మన్ కాబోతుందని టీవీలో చూపిస్తారు. ఇంతలో మిత్ర అక్కడికి వస్తాడు. మనీషా, దేవయాని నవ్వుకుంటారు. లక్కీ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ అట్టడుగుతుందని అంటాడు. 

సరయు: గేమ్ స్టార్ట్ చేద్దామా లక్ష్మీ ఐ మీన్ ఓటింగ్ స్టార్ట్ చేద్దామా. అక్కడున్న వారంతా నా ఓటు సరయు గారికే అంటారు. లక్ష్మీ వాళ్లందరి షేర్ వ్యాల్యూ 35 పర్సంట్ నా షేర్ వ్యాల్యూ 20 పర్సంట్ టోటల్ 55 పర్సెంట్‌ షేర్ వ్యాల్చూతో నేను లీడ్‌లో ఉన్నాను. జస్ట్ 25  పర్సెంట్‌తో మీరు ఉన్నారు సో నేనే చైర్మన్. 
అర్జున్:  వెయిటే మినిట్. 
సరయు: ఎవరు మీరు
అర్జున్: ఐ యామ్ అర్జున్. లక్కీ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్‌కి కో పార్టనర్‌ని నా షేర్‌ 20 పర్సెంట్.
సరయు: మీ ఇద్దరిదీ మొత్తం కలిపినా 45 పర్సెంటే కదా మేమేం లీడ్‌లో ఉన్నాం.
అర్జున్: ఆగండి మేడం ఇంకా ఉంది.
సరయు: ఇంకే ముంది.
అర్జున్: జేఎమ్మార్ షేర్స్. ఆయన ఈ కంపెనీ పార్టనర్ వెల్ విషర్ ఆయన షేర్లు వీళ్లందరి కంపెనీళ్లలో ఉన్నాయి. ఆయన షేర్స్ 40 పర్సెంట్.
లక్ష్మీ: ఏంటి సరయు షాక్ అయ్యావా. తల తిరుగుతుందా. మా వెనక జేఎమ్మార్ గారు ఉన్నారు. ఆయన షేర్స్ మావి, జేఎమ్మార్‌వి కలుపు కుంటే మావే లీడింగ్ అనుకుంటా.

అందరూ లక్ష్మీ వైపు వచ్చేస్తారు. సరయు ఆగమని అడుగుతుంది. ఇది సరిపోతుందా లేదంటే చెప్పండి ఇంకా చాలా మంది ఉన్నారని చెప్తాడు అర్జున్. ఇక లక్కీ గ్రూఫ్ ఆఫ్ కంపెనీల కొత్త ఛైర్మన్ మిత్ర గారు అని అనౌన్స్ చేస్తుంది లక్ష్మీ. ఇక సరయు దగ్గరకు లక్ష్మీ వెళ్లి కంపెనీ మాది అని చెప్తుంది. మరోవైపు మీడియాలో లక్కీ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ నందన్ వంశం చేయి జారిపోలేదని ఆఖరి నిమిషంలో అందరూ మిత్రకు ఓట్లు వేసి గెలిపించారని చెప్తారు. దేవయాని, మనీషా షాక్ అయిపోతారు. మిత్ర కూడా షాక్ అవుతాడు. జయదేవ్, అరవింద, జానులు సంతోషిస్తారు. ఇక అర్జున్, లక్ష్మీ, వివేక్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతారు. లక్ష్మీ మీడియాతో నా భర్త మిత్ర నందన్ నా వెనక ఉండి నడిపించారని చెప్తుంది. నా కుటుంబం, నా శ్రేయాభిలాషులు, షేర్ హోల్డర్స్ అందరూ మా వైపు ఉండి మమల్ని గెలిపించారని చెప్తుంది. అనివార్య కారణాల వల్ల తన భర్త రాలేకపోయి నన్ను పంపించారని లక్ష్మీ చెప్తుంది. మిత్ర ప్రోత్సాహంతోనే గెలిచానని క్రెడిట్ అంతా మిత్రదే అని చెప్తుంది. ఎప్పటికీ లక్కీ గ్రూఫ్ ఆఫ్ కంపెనీల ఛైర్మన్ మిత్రనే అని చెప్తుంది. టీవీలో చూసి పిల్లలు చప్పట్లు కొడతారు. నాన్నే గెలిచారని గంతులేస్తారు.

అందరూ లక్ష్మీని పొగుడుతారు. మిత్ర ఆలోచనలో పడతాడు. మనీషా రగిలిపోతుంది. ఇక పిల్లలు రాత్రంతా కష్టపడి రామ కోటి రాశారని ఏమైనా తినిపించమని జానుకి మామ చెప్తాడు. ఇక లక్ష్మీ, వివేక్ ఇద్దరూ అర్జున్‌కి థ్యాంక్స్ చెప్తారు. ప్రాబ్లమ్‌లో ఉన్నట్లు ఎలా తెలిసిందని వివేక్ అడుగుతాడు. దాంతో రాత్రి లక్ష్మీ అర్జున్ ఇంటికి వెళ్లి హెల్ప్ అడిగినట్లు చెప్తాడు. ఎంత ఫ్రెండ్స్ అయినా మీ షేర్స్ మాకు ఇవ్వడం చాలా గ్రేట్ అంటాడు. ఇక జేఎమ్మార్‌కి ఎలా తెలిసింది అని లక్ష్మీ అడిగితే నువ్వు మా ఇంటి తలుపు తడితే నేను జేఎమ్మార్ ఇంటి తలుపు తట్టాను అని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కనకం ఫూల్.. తప్పించుకొని పరుగులు.. మళ్లీ నిశ్చితార్థం డౌటే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump Tariffs on India: నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
నాపై ప్రధాని మోదీ అసంతృప్తి, అధిక టారిఫ్‌లే అందుకు కారణం- డొనాల్డ్ ట్రంప్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Embed widget