అన్వేషించండి

Akira Nandan: అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?

Akira Nandan in OG: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై అతని తల్లి రేణు దేశాయ్ స్పందించారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే?

Akira Nandan 1st Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నట వారసుడిగా అకీరా నందన్ ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఓజీ’ సినిమాలో అకీరా నందన్ నటిస్తున్నాడని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై అకీరా నందన్ తల్లి రేణు దేశాయ్ స్పందించారు.

అకీరా సినిమాల్లోకి వచ్చేది అప్పుడే...
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమానికి రేణు దేశాయ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విలేకరుల నుంచి రేణు దేశాయ్‌కి ఈ ప్రశ్న ఎదురైంది. అకీరా నందన్ సినిమాల్లోకి రావడం కోసం అందరి కంటే తానే ఎక్కువగా ఎదురు చూస్తున్నట్లు రేణు దేశాయ్ తెలిపారు. ఒక తల్లిగా అందరి కంటే ఆ విషయంలో తనకే ఎక్కువ ఆసక్తి ఉందన్నారు. అకీరా నందన్ ఎప్పుడంటే అప్పుడు సినిమాల్లోకి రావడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ అకీరా తన ఇష్టంతోనే సినిమాల్లోకి రావాలని, అంత వరకు వెయిట్ చేయాలని కోరారు. 

Also Read: Game Changer: ‘గేమ్ ఛేంజర్’ ఏపీ జీవో వచ్చేసింది - బెనిఫిట్ షోల రేట్లు ఎంత?

మరోవైపు ‘ఓజీ’ సినిమా నుంచి వస్తున్న అప్‌డేట్స్... ఆ సినిమాపై ప్రేక్షకుల ఆసక్తిని రెట్టింపు చేసేస్తున్నాయి. ఇప్పటికే తమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'దే కాల్ హిమ్ ఓజీ' సినిమాలో జపాన్, కొరియన్ నటీనటులు నటించబోతున్నారు అని చెప్పి అంచనాలను ఆకాశానికి పెంచేశారు. తాజాగా ఈ సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా పని చేస్తున్న సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా ఈ క్రేజీ అప్డేట్‌ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు.

ప్రముఖ థాయిలాండ్ యాక్టర్ వితాయా పన్‌శ్రిన్‌గార్మ్ (Vithaya Pansringarm) కూడా 'ఓజీ' సినిమాలో నటించబోతున్నారనే విషయాన్ని ఆయన రివీల్ చేశారు. ఆయన ఇప్పటి వరకు ఎన్నో హాలీవుడ్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. అలాగే మరో ప్రముఖ జపాన్ నటుడు కూడా ‘ఓజీ’లో నటించనున్నట్లు తెలిపారు. మొత్తానికి ‘ఓజీ’ టీమ్ నుంచి వస్తున్న అప్డేట్స్ చూశాక మెగా అభిమానులు మురిసిపోతున్నారు. ఈ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మి ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ ముంబైకి చెందిన గ్యాంగ్ స్టర్‌గా కనిపించనుండటం విశేషం. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 2025 ద్వితీయార్థంలో రిలీజ్ కాబోతోందని సమాచారం. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే చకచకా షూటింగ్ పూర్తి చేయడానికి సుజీత్ పూర్తి సెటప్‌తో సిద్ధంగా ఉన్నాడు.

Also Read : బాబాయ్ - అబ్బాయ్ బాండింగ్ చూశారా... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో హైలైట్ మిస్ అవ్వొద్దు

టాప్ హెడ్ లైన్స్

Gedela Raju OTT : రెండు ఓటీటీల్లో రఘు కుంచె కొత్త మూవీ - పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో రఘు కుంచె కొత్త మూవీ - పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Eknath Harika New House : కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ
కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ
Oh Sukumari Review - ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
Godavari Serial Today July 17th: 'గోదావరి' సీరియల్: నందు, మురళీల ఫస్ట్‌నైట్! గదిలో ట్విస్ట్‌లు మామూలుగా లేవుగా!
'గోదావరి' సీరియల్: నందు, మురళీల ఫస్ట్‌నైట్! గదిలో ట్విస్ట్‌లు మామూలుగా లేవుగా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget